చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?

చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వ‌ర్గానికి పోయే శ‌రీరాన్ని కాసేపు ప‌క్క‌నపెడితే న‌ర‌క ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత క‌ష్టాల‌తో య‌మ‌పురి ప్ర‌యాణం సాగుతుంది. హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చ‌నిపోయే … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి? అది ఎక్క‌డికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది? మీకు తెలుసా? ఆ… అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది? య‌మ‌ధ‌ర్మ రాజు ద‌గ్గ‌రికి ఎలా … Read more

Soul Weight : మ‌నిషి ఆత్మ బ‌రువు ఎంత ఉంటుందో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Soul Weight : ప్రతి మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా ? నిజంగానే ఆత్మ ఉంటుందా ? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ … Read more

మ‌నిషి మ‌ర‌ణం త‌రువాత ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్క‌డికి పోతుంది.. చ‌క్క‌గా వివ‌రించారు..!

మ‌నిషి పుట్టుక‌, చావు.. అనేవి మ‌నిషి చేతిలో ఉండ‌వు. మ‌నిషి క‌డుపులో పిండంగా ప‌డ్డ త‌రువాత అత‌ని భ‌విష్య‌త్తు నిర్ణ‌య‌మ‌వుతుంది. అత‌ను ఏమ‌వ్వాల‌నుకునేది ముందుగానే నిర్ణ‌యించ‌బ‌డుతుంది. అయితే ఇంత వ‌ర‌కు అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ మ‌నిషి చనిపోయిన త‌రువాత అస‌లు ఏం జ‌రుగుతుంది.. అత‌ని ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్క‌డికి వెళ్తుంది.. అన్న సందేహాలు చాలా మందికి వ‌స్తుంటాయి. దీనికి సంబంధించి అనేక క‌థ‌లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే ఇందుకు గ‌రుడ పురాణంలో చ‌క్క‌గా … Read more

చ‌నిపోయిన త‌ర్వాత 13 రోజుల పాటు ఆత్మ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది..?

గ‌రుడ పురాణం మ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఏం జ‌రుగుతుంది, ఆత్మ ఎటు వెళుతుంది అనేది క్లియ‌ర్‌గా తెలియ‌జేస్తుంది.హిందూ మతానికి సంబంధించి గరుడ పురాణం ప్రత్యేకమైన గ్రంథం. ఇది విష్ణువు భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మరణం, దాని అనంతర పరిణామాల గురించి వివరిస్తుంది. ఒక వ్యక్తి చేసే వివిధ పనులకు ఎలాంటి శిక్షణ విధించాలో కూడా గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణాన్ని సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాల తర్వాత … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ శ‌రీరం నుండి విడిపోయాక ఏం జ‌రుగుతుంది?

జ‌న్మించిన‌ ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంద‌ట‌. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more

Soul : మరణించిన తర్వాత ఆత్మ‌కు ఏం జ‌రుగుతుంది.. 13 రోజుల ప్రయాణంలో ఆత్మ ఏం చేస్తుంది..?

Soul : మ‌నిషి మ‌ర‌ణించిన త‌రువాత ఆత్మ ఏమ‌వుతుంది.. అస‌లు పున‌ర్జ‌న్మ అనేది ఉందా.. అనే సందేహాలు మ‌న‌లో చాలా మందికి క‌లిగే ఉంటాయి. అంతుచిక్క‌ని ఈ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలుసుకోవ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో మంది ప‌రిశోధ‌కులు ఇప్ప‌టికీ ప‌రిశ‌ధ‌న‌లు చేస్తూనే ఉన్నారు. వారి సంగ‌తి ప‌క్క‌కు పెడితే మ‌న పురాత‌న గ్రంథాల్లో ఆత్మ ప్ర‌యాణం, పున‌ర్జ‌న్మ గురించి ఎంతో వివరంగా చెప్ప‌బ‌డింది. మ‌నిషి మ‌ర‌ణించిన త‌రువాత ఆత్మ ఎన్ని రోజుల‌కు య‌మ‌పురి చేరుకుంటుంది. ఆత్మహ‌త్య చేసుకున్న … Read more