పెద్ద పేగు క్యాన్స‌ర్ గురించి పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి..!

క‌రోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అంతకుముందు పెద్దగా పట్టించుకోని వారు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. ఐతే ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటున్న అనారోగ్యం కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ భాగం క్యాన్సర్ బారిన పడిన వారే ఉంటున్నారు. ప్రపంచంలో అనారోగ్యం కారణంగా మరణిస్తున్న వారిలో క్యాన్సర్ కారణంగా మరణించే వారు రెండవ ప్లేస్ లో ఉన్నారు. 2018లో క్యాన్సర్ కారణం … Read more

దీన్ని రోజూ తీసుకుంటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది..!

నేటి కాలం లో డయాబెటిస్ చాల కామ‌న్ అయిపోయింది. అనేక మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్లడ్ షుగర్ లెవల్‌ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో డయాబెటిస్ వస్తుంది. వివిధ పద్ధతులని అనుసరించడం, వాకింగ్ చెయ్యడం, తీపి పదార్ధాలకి దూరంగా ఉండడం, వేళకి తినడం నిద్ర పోవడం తో పాటు సరైన సమయానికి కనుగొని కంట్రోల్ చేసుకోలేకపోతే చిక్కులు తప్పవు. కాబట్టి తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎంత గానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. … Read more

మ‌ద్యం తాగుతున్నారా..? అయితే వీటిని తింటే చాలా డేంజ‌ర్‌..!

చాల మంది వివిధ కారణాల వల్ల మద్యం తాగుతారు. కొందరు అయితే మద్యం మత్తు లో తేలుతూ ఉంటారు. కారణం ఏమైనా ఈ పద్దతి మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. చాల మంది మద్యం తీసుకునేటపుడు ఏదైనా తింటూ ఉంటారు. కానీ ఈ పదార్ధాలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మరి ఆ సమస్యలు ఏమిటి…? ఎటువంటి ప్రమాదం కలుగుతుంది..? ఇలా అనేక విషయాలని చూసేయండి. వివరాల లోకి వెళితే… మద్యం సేవిస్తూ … Read more

ఎక్కువమందికి గుండెపోటు బాత్రూంలో ఉండగానే ఎందుకు వస్తుంది?

స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళు మొదటగా కాళ్ళు, చేతులు, తల , భుజాలు మీద కాకుండా బొడ్డు మీద ఒక నిమిషం పాటు పోసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది (బొడ్డు కింద అరచెయ్యి పెట్టి). సాధారణంగా వృద్ధుల్లో బాత్రూం లో హార్ట్ ఎటాక్స్ లాంటివి వస్తుంటాయి ఇలా స్నానం చేయటం వల్ల అలా జరిగే అవకాశం పెద్దగా ఉండదు. కొందరికి bp అమాంతం పెరుగుతుంది, కొందరికి పక్షవాతం కూడా వస్తుంది. కాళ్ళ మీద, చేతుల మీదు … Read more

హీరో కంటే విలన్ మీకు నచ్చిన సినిమాలు ఏవి?

హీరో కంటే విలన్ నచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ నేను రెండు సినిమాలు ఎంచుకుంటాను.నేను పృథ్విరాజ్ సుకుమారన్ ఫ్యాన్ ని కాబట్టి ఆయన సినిమానే ఎంచుకుంటాను. కనా కండేన్ (తమిళ్).. ఈ సినిమాలో మలయాళం లో పెద్ద స్టార్ హీరో అయిన‌ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటించారు.ఆయన విలన్ గా, హీరోగా చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఒక మంచివాడిగా మొదలవుతుంది ఆ … Read more

వెంట్రుకలకు రంగు వేసుకుంటే ఏయే వ్యాధులు వ‌స్తాయో తెలుసా..?

మధ్య వయస్సుకు చేరిన స్త్రీ పురుషులు ఎవరి కైనా జుట్టు క్రమేణా తెల్ల బడటం సహజం, దాన్ని దాచి పెట్టీ నల్లరంగు dye లు వేస్తుంటారు, ఇందులో తప్పు ఏమీ లేదు, ఎందుకంటే…అందంగా కనిపించాలని యే మనిషి కైనా ఉంటుంది, వయస్సుతో నిమిత్తం లేదు, అందంగా కనిపించాలంటే ముందుగా ఆరోగ్యం ఉండాలి, నడి వయస్సుకు అంటే 40–45 కి చేరిన వారికి ఈ రోజుల్లో జీవన శైలి వ్యాధులైన బీపీ సుగర్ వెంట పడుతున్నాయి, వాటిని తప్పించు … Read more

అస‌లు తిథి అంటే ఏమిటి..? ఎలా కొలుస్తారు..!

ఖగోళంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగల దూరాన్ని బట్టి ఈ తిథి చెప్పబడుతుంది. అంటే తిథి చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అందుకే ఆ రోజున చంద్రుడు మనకు కన్పించడు. అమావాస్య అనియ మరుసటిరోజు నుంచి సూర్యుని నుంచి చంద్రుడు తూర్పువైపునకు కొద్దికొద్దిగా కదులుతూ సూర్యునికి దూరమవుతాడు. మొదటిరోజు దూరాన్ని బట్టి పాడ్యమి, రెండో రోజు విదియ ఇలా… పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి. అమావాస్య తరువాత విదియ, … Read more

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే హ‌నుమాన్‌ను పూజిస్తే పోతుంది..!

హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొల‌వాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిళ్ల‌ మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. హనుమంతుడిని అర్చిస్తే సకల కార్య జయం క‌లుగుతుంది. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా … Read more

దక్షిణభారత అమర్‌నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం ఎక్క‌డ ఉందో తెలుసా..? దాని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి, ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను, … Read more

కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా విచారానికి చెక్!?

కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖం వంటి మానసిక రుగ్మతలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఇదేంటి.. కొవ్వు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఊబకాయం, హృద్రోగ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటే.. ఫాటీ ఫుడ్ తీసుకోవడం ద్వారా విచారం, దుఃఖానికి చెక్ పెట్టవచ్చని చెపుతున్నారు అనుకుంటున్నారా. ఇది నిజం.. బెల్జియంకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ ల్యూవెన్ పరిశోధక బృందం నిర్వహించిన పరిశోధనలో తేలినట్టు వెల్లడైంది. మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే విధంగా … Read more