తుల‌సి కోట ద‌గ్గ‌ర ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌కండి

ప్రతి రోజు హిందువులు తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. పూర్వ కాలం నుండి కూడా తులసి మొక్కని పరమ పవిత్రంగా భావించి పూజించడం జరుగుతుంది. అంతే కాకుండా తులసిని ఆయుర్వేద వైద్యం లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్కని లక్ష్మీదేవికి ప్రతి రూపంగా భావించి హిందువులు పూజిస్తారు అందుకనే తులసి మొక్క కి సంబంధించి పొరపాట్లు జరగకూడదు లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలిసో తెలియకో కొంత మంది తప్పులు చేస్తూ ఉంటారు…

Read More

కొత్త ఇంట్లో పాలు పొంగించడం వలన కలిగే లాభాలు ఏమిటో మీకు తెలుసా.?

కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు, పాలు పొంగియటం హిందువుల సంప్రదాయంగా భావిస్తారు, అంతే కాదు, ఆలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయ్, హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె…

Read More

అంత్యక్రియల సమయంలో కుండలో నీళ్లు పోసి రంధ్రం ఎందుకు పెడతారో తెలుసా..?

శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం, మనిషి జీవితకాలం 120 ఏళ్లు. కానీ ఈ రోజుల్లో అది 60 కి చేరిపోయింది. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు కూడా ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయాక ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకు అలా జరుగుతుందంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే పరిస్థితిలో లేదు కాబట్టి. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి అన్నీ కూడా…

Read More

మ‌న దేశంలో ప్ర‌ముఖ శివాల‌యాలు ఎక్క‌డ ఉన్నాయో తెలుసా..?

మన దేశంలో అనేక ప్రముఖ శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కేదార్‌నాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, బృహదీశ్వర ఆలయం, గుడిమల్లం. ఈ ఆలయాలన్నీ శివుడికి అంకితం చేయబడ్డాయి, భక్తులకు ఎంతో పవిత్రమైనవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్‌నాథ్ ఆల‌యం ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కాశీ విశ్వేశ్వ‌రాల‌యం ఉంది. ఇది కూడా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. రామేశ్వరం ఆలయం.. తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని…

Read More

గాలిలో వేలాడే స్తంభం ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి ఎంతో చారిత్రక చరిత్ర ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న వీరభద్రాలయంలోని మండపానికి చెందిన ఓ స్తంభం గాల్లో తేలాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనక రహస్యాన్ని ఛేదించేందుకు ఎంతో మంది విఫల యత్నం చేశారు.. కానీ అసలు విషయాన్ని కనుక్కోలేక పోయారు.. ఆ దేవాలయ రహస్యం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మనదేశంలో ఎన్నో విచిత్రాలు నెలకొని ఉన్నాయి. వేల సంవత్సరాల పాటు రాజుల పరిపాలనలో అమూల్యమైన సంపద మన దేవాలయాల్లో…

Read More

పెళ్లి కాని అమ్మాయిలు శివున్ని ఇలా పూజిస్తే మంచి భ‌ర్త వ‌స్తాడు..

అమ్మాయిలు వివాహం కోసం సోమవారం ఉపవాసంతో పాటు కొన్ని సాధారణ జ్యోతిష్య చిట్కాలను ప్రయత్నించవచ్చు.పెళ్లికాని అమ్మాయిలు సోమవారం నాడు పొద్దున్నే నిద్ర లేవాలి. తల స్నానం చేసి. తర్వాత పూజ గదిలో కూర్చుని ఓం నమః శివాయ అంటూ పూజించండి. సోమవారం ఉపవాసం చేయబోతున్నట్లయితే ఉపవాసం ముగించడానికి పూజను ఉపయోగించండి. ముందుగా శివునికి అక్షత, కుంకుమ, పసుపు, గంధం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, భస్మం, గంగాజలం, పంచదార సమర్పించండి. కొబ్బరికాయ పగలగొట్టి శివుని ముందు సమర్పించాలి….

Read More

రోజుకు 3 సార్లు 3 రంగుల్లోకి మారే శివలింగం.. ఎక్కడంటే..?

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ…

Read More

కుజ దోష ప్ర‌భావం త‌గ్గి దంప‌తుల మ‌ధ్య ఉండే క‌ల‌హాలు పోవాలంటే ఈ ప‌రిహారాల‌ను పాటించాలి..

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వివాహం అవ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు కొన్ని ప‌రిహారాల‌ను పాటించడం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల సంతోషంగా ఉంటారు. కుజుడి శ‌క్తి, ధైర్యం, బ‌లానికి చిహ్నంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఈ గ్ర‌హ ప్రభావం వ‌ల్ల వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, ఇద్ద‌రూ దూరం అవ్వ‌డం, మాన‌సికంగా దూరం అవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. కుజ దోషం కార‌ణంగా వివాహం ఆల‌స్యం అవుతుంది. వివాహం చేసుకున్న వారికి అయితే…

Read More

ఈ 2 రోజులు అగరబత్తిలను వెలిగిస్తే ప్రమాదమే..!!

ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పనులు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. అలా వాస్తు నమ్మేవారు ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా మన ఇండ్లలో దేవుడికి అగరుబత్తిలను వెలిగిస్తూ ఉంటాం. అయితే ఇంట్లో అగరువత్తిని వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటూ ఉంటారు. అందుకని ప్రతిరోజు…

Read More

ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా..! సముద్రపు అల వస్తే మెట్లు కనిపించవు..! ఎలా వెళ్లాలో తెలుసా..?

ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరెప్పుడైనా విన్నారా..? ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రమని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా…

Read More