Muniyandi Temple : ఆ ఆలయంలో మటన్‌ బిర్యానీనే ప్రసాదం.. ఇది అసలు ఎలా ప్రారంభమైందంటే..?

Muniyandi Temple : మటన్‌ బిర్యానీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు మటన్‌ కూర కన్నా మటన్‌ బిర్యానీ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లోనూ కొందరు మటన్‌ బిర్యానీ పెడుతుంటారు. అయితే ఆ ఆలయంలో ప్రసాదంగా కూడా మటన్‌ బిర్యానీని పెడుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది ? దాని విశిష్టత ఏమిటి ? అంటే.. తమిళనాడులోని మదురైలో మునియంది…

Read More

కవల అరటిపండ్లను తాంబూలంలో ఇస్తున్నారా.. ఇకపై ఇవ్వకండి ఎందుకంటే?

మనకు ఏ కాలాలతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటి పండ్లు ఒకటి. అరటి పండ్లకు ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ జరిగినా తప్పనిసరిగా ఆ దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తాము. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వచ్చిన తాంబూలంలో అరటి పండ్లను ఇస్తాము. అయితే అరటి పండ్లలో కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూ ఉంటాము. కవల అరటి…

Read More

నిమ్మకాయ దీపం వెలిగిస్తున్నారా.. అయితే ఇవి తప్పకుండా పాటించాలి..

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే నిమ్మకాయ దీపాలను ఇష్టానుసారంగా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా నిమ్మకాయల దీపాన్ని అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు. అయితే కేవలం గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ వంటి దేవతల ఆలయాలలో మంగళవారం శుక్రవారాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఎలాంటి పరిస్థితులలో…

Read More

జీవితంలో ఒక్క‌సారైనా వెళ్లాల్సిందే.. కాట్రా వైష్ణోదేవి ఆల‌యం విశిష్ట‌త‌లు..!

మ‌న దేశంలో ఉన్న ఎన్నో పురాత‌న‌మైన ఆల‌యాల్లో కాట్రా వైష్ణోదేవి ఆల‌యం కూడా ఒక‌టి. ఇది జ‌మ్మూ కాశ్మీర్‌లో మంచుకొండ‌ల న‌డుమ ఉంటుంది. ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంది. ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది ఈ ఆల‌యాన్ని సందర్శిస్తారు. త‌మ కోరికలను నెర‌వేర్చాల‌ని దైవాన్ని కోరుతారు. ఇక అనుకున్న‌వి నెర‌వేరిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ఉన్న కాట్రా వైష్ణోదేవి ఆల‌యాన్ని కొన్ని ల‌క్ష‌ల ఏళ్ల కింద‌టే నిర్మించి ఉంటార‌ని స్థానికులు చెబుతుంటారు. ఈ…

Read More

ఆడవాళ్లు పట్టీలు ధరించడం అందం కోసమే కాదు.. దీని వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా..?

హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. నేటికీ ఎంతోమంది వాటిని పాటిస్తున్నారు. అందులో కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి. అయితే కేవలం అందం, ఆకర్షణే కాదు అందులో సైన్స్ కూడా ఉందంటున్నారు పెద్దలు. నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర ఇలా ప్రతి భాగానికి ఒక్కో ఆభరణం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఆ ఒత్తిడి…

Read More

Soma Scanda Murthy : పిల్ల‌లు లేని వారు ఈ ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే.. సంతానం క‌లుగుతుంది..!

Soma Scanda Murthy : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు లేదంటే సంతానం కలగకపోవడం, ఆరోగ్యం బాగోకపోవడం ఇలా ఉంటాయి.. పెళ్లి కుదరక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టక కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. పెళ్లయిన వాళ్ళు పిల్లల్ని కలగాలంటే ఇలా…

Read More

Pooja Room : ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి.. ఎలా ఉండాలి.. ఈ పొరపాట్లు చేయవద్దు..!

Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడి చిత్రపటాలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది. అయితే పూజగదిని, దేవుడి ప్రతిమలను ఆర్థిక స్థోమతని బట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చోటుని బట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు. దేవుడికి ప్రత్యేకించి కొందరు ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది. ఈశాన్యం వైపు ఆ…

Read More

కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు కుళ్లిపోయి ఉంటే ఏం జ‌రుగుతుంది.. పువ్వు వ‌స్తే ఏమ‌వుతుంది..?

పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం. పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టేసాము, నైవేద్యం పెట్టేసాము తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం, అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థం అయి ఉంటుంది. లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు. కొంతమంది…

Read More

ర‌థ స‌ప్త‌మి రోజు ఈ పనుల‌ను క‌చ్చితంగా చేయాలి.. ఎందుకంటే..?

హిందువులు మాఘశుద్ద సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా కూడా పేర్కొంటారు. అంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రథసప్తమినాడు ఏ పనులు చేయాలో తెలుసుకోండి. రథసప్తమి ముందు…

Read More

Lord Shani Dev : శ‌నివారం రోజు ఇలా చేయండి.. అన్ని స‌మ‌స్య‌లు పోతాయి.. ధ‌న‌వంతులు అవుతారు..!

Lord Shani Dev : చాలా మంది, ధనవంతులవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఎంత కష్టపడినా సరే, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. శనివారం రోజున ఇలా చేసినట్లయితే, శనీశ్వరుడు ఆశీస్సులు పొందవచ్చు. శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. శని దేవుడు ని న్యాయానికి అధిపతిగా పరిగణిస్తారు. శని భగవానుడిని చూసే, చాలా మంది భయ పడతారు. శని దేవుడు ఎవరు చేసిన కర్మ ని బట్టీ వాళ్ళకి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి, ఒక్కో సమయంలో, ఏది…

Read More