కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి రహస్యం మీకు తెలుసా..?

కంచి ఆలయంలో అసలు బంగారు బల్లి, వెండి బల్లి ఎందుకు ఉంటాయి..? వాటికి అక్కడ చోటు కల్పించింది ఎవరు..? వాటిని తాకితే దోష నివారణ అవుతుందనే నమ్మకం ఎప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. కంచి బల్లుల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇళ్లలో బల్లులు ఎక్కడంటే అక్కడ కనపడుతుంటాయి. కూరలో బల్లిపడితే విషంగా మారుతుందని అంటారు, మన వంటిపై బల్లి పడినా ప్రమాదం ముంచుకొస్తుందని చెబుతారు. అయినా కూడా బల్లి మన ఇంట్లో ధైర్యంగా తిరుగుతుంటుంది. ఇక … Read more

శ్రీకృష్ణుడు ధరించిన నెమలి పింఛం వెనక అంత కథ ఉందా?

భారతీయ సంస్కృతిలో శ్రీకృష్ణుడు ఒక ప్రీతికరమైన దేవతా స్వరూపం. ఆయన రూపం, స్వభావం, లీలలు ఎన్నో భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంటాయి. ప్రత్యేకంగా, ఆయన తలపై కనిపించే నెమలి పింఛం శ్రీకృష్ణుని గుర్తుగా మారింది. ఇది కేవలం అలంకారమే కాదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టత ఎంతో లోతైనది. పురాణ కథనం ప్రకారం, ఒకసారి కృష్ణుడు తన మురళీ స్వరంతో గోవర్ధన గిరిపై నృత్యం చేస్తున్నప్పుడు పక్షులు, జంతువులు అందరూ మంత్రముగ్దులయ్యారు. ఆ సమయంలో పక్షుల … Read more

శనిదేవునికి చుక్కలు చూపించిన పిప్పలాదుడు…. ఇంత‌కీ ఇత‌ను ఎవ‌రు..?

పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అనే పేరు వస్తుంది. ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే … Read more

బ్ర‌హ్మ‌కు దేవాల‌యాలు ఎందుకు ఉండవు? చ‌రిత్ర చెపుతున్న ర‌హ‌స్యాలేంటి..?

భార‌త దేశం దేవాల‌యాల‌కు నెల‌వు. ఇక్క‌డ స‌కల చ‌రాచ‌ర సృష్టికి కార‌ణ భూతులైన దేవ‌త‌ల‌ను నిత్యం ఆరాదిస్తారు భ‌క్తులు. అయితే హిందూ శాస్త్ర ప్ర‌కారం అంద‌రికి దేవాలయాలు ఉన్నాయి.. కానీ ఒక్క బ్ర‌హ్మ‌కు మాత్రం ఈ భూమి మీద ఆల‌యాలు క‌నిపించ‌వు. స‌ర్వ కోటి ప్రాణుల త‌ల‌రాత రాసే బ్రహ్మ‌కు ఎందుకు దేవాల‌యాలు లేవు.. కార‌ణం ఏంటి..? బ‌్ర‌హ్మ‌కు భూలోకంలో పూజ‌లు ఎందుకు జ‌ర‌గ‌వు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై … Read more

చనిపోయే ముందు రావణుడు లక్ష్మణుడికి చెప్పిన నీతి సూత్రాలు ఇవే!

రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడు. అన్న మాట గౌరవించే లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా చెబుతాడట. రథసారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతోనూ ఎల్లప్పుడు స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పుడైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. మనతో ఉంటూ మనల్ని … Read more

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

హిందూ పురాణాల్లో ఇప్ప‌టికీ మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు దాగి ఉన్నాయి. వాటిలో క్షీర‌సాగ‌ర మ‌థ‌నం కూడా ఒక‌టి. అవును, అందులో నుంచే క‌దా విషం, అమృతం పుట్టాయి. విషాన్ని శివుడు త‌న కంఠంలో దాచుకోగా, అమృతాన్ని దేవ‌త‌లంద‌రూ తాగారు క‌దా… అని మీరు అన‌బోతున్నారు క‌దా… అయితే అది క‌రెక్టే, కానీ క్షీర‌సాగ‌ర మ‌థ‌నం జ‌రిగిన‌ప్పుడు ఇంకా కొన్ని ప్ర‌త్యేక‌మైనవి కూడా బ‌య‌టికి వ‌చ్చాయ‌ట‌. వాటి గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది. అవేంటో తెలుసుకుందాం. పురాణాల … Read more

మహాభారతంలోని ఆసక్తికరమైన పది ప్రేమకథలు.!

మహాభారతంలో అనేక ప్రేమ కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధికెక్కినవి, చాలా మందికి తెలిసినవి, ఎవ్వరికీ తెలియనివి మరికొన్ని ఉన్నాయి. మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఇందులో మనం ఒకవైపు ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తి, నీతి కధలను చూస్తాం. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, అన్యాయాన్ని కూడా చూస్తారు.ఈ మహాభారత గాథలో, కొన్ని వినని ప్రేమ కథలలో పాత్రల గురించి మనం తెలుసుకుందాం..కౌరవుల తల్లిదండ్రులు గాంధారి, ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి … Read more

పెళ్లిలో వ‌ధూవ‌రుల‌కు బాసికం ఎందుకు కడతారో తెలుసా..? దీని వెనుకున్న అస‌లు కారణం ఇదే..?

హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక ఉన్న కారణాలు, శాస్త్రీయమైన దృక్పధాలు దాగిఉన్నాయి. పెళ్లిలో వధూవ‌రులకు నుదుటన బాసికం కడతారు. అది ఎందుకో, దాని వెనుకు ఉన్న అస‌లు కారణం ఏమిటో తెలుసుకుందాం. మనిషి శరీరం లో 72 వేల నాడులున్నాయి. వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి.ఈ నాడులలో ఇడా, పింగళ, సుహఙ్గమా అనే మూడు మరీ ముఖ్యమైనవి. వీటిలో సుహఙ్గమా అనే నాడీకీ కుడి వైపు, సూర్య నాడీ, ఎడమ వైపు … Read more

ఏ త‌ప్పు చేస్తే….ఎలా చ‌నిపోతారు.? గ‌రుడ‌పురాణం చెప్పిన లెక్క‌లు మీకోసం.!!

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక విధంగా చ‌నిపోవాల్సిందే. మ‌ర‌ణం అనేది పుట్టిన ప్ర‌తి జీవికి ఉంటుంది. అది మ‌నుషుల‌కైనా స‌రే, ఇత‌ర జీవాల‌కైనా స‌రే, పుట్ట‌డం అంటూ జ‌రిగాక గిట్ట‌డం త‌థ్యం. కాక‌పోతే ఒక‌రికి చావు ముందు వ‌స్తుంది, ఒక‌రికి త‌రువాత వ‌స్తుంది, అంతే తేడా. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… మీకు గ‌రుడ పురాణం గురించి తెలుసు క‌దా. దాని ప్ర‌కారం… మ‌ర‌ణించిన త‌రువాత ఏమ‌వుతుందో మ‌న‌కు తెలుస్తుంది. మ‌నుషులు … Read more

బింబిసారుడు దాచిన బంగారం ఎక్కడుందో తెలుసా..? ఆ ద్వారం తెరిస్తే మన దేశం దశ మారినట్టే..!

భారతదేశం అపారమైన సంపద కలిగి దేశం..అందుకే దీనిని గతంలో బంగారు పక్షి అని పిలిచేవారు. కానీ, ఏళ్ల తరబడి పరాయి పాలనలో ఉండటం వల్ల మన దేశ సంపద ఎక్కువ భాగం దోపిడీకి గురైందని చెబుతారు. అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ బలంమైన దేశంగానే ఉంది. దేశంలో చాలా ప్రాంతాల్లో నిధి నిక్షేపాలు దాగివున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అవన్నీ నేటికి అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి నిధి ఉన్న ప్రాంతం బీహార్‌లో కూడా ఉంది. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో … Read more