మంగ‌ళ సూత్రాల‌కు పిన్నీసుల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు..?

పెళ్ళైన మహిళలకు మంగళ సూత్రం చాలా ముఖ్యమైంది..అయితే ఈ మంగళసూత్రం విషయం లో మహిళలు ఎప్పుడు పొరపాట్లు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు..అంతేకాకుండా మంగళసూత్రాన్ని ఎవరికీ కనిపించకుండా ధరించాలి అని చెబుతూ ఉంటారు. మంగళం అంటే శుభప్రదం. సూత్రం అంటే తాడు. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం. అందుకే పెళ్లి అయినా ప్రతి ఒక వివాహితకు అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు. పెళ్లయిన వివాహేతకు మెడలో తాళిబొట్టు లేకపోతే మెడ అంతా కూడా బోసిపోయినట్టుగా … Read more

డార్విన్ సిద్ధాంతం దశావతారాల గురించే చెబుతుందా ?? ఈ రెండిటికి ఉన్న పోలికలు ఏంటి..?

భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పితం కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్‌పై ఆధారపడి ఉన్నాయి. డార్విన్ జీవపరిణామ‌ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. జన్యుకోడ్ లోపల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్నే సహజ ఎంపిక అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉండటం విశేషం. మానవ జీవితం తొలిసారి నీటి నుంచి … Read more

కొండ చివ‌ర‌న ఈ భారీ రాయి.. ప‌డిపోకుండా అలాగే ఉంది.. ఎక్క‌డంటే..?

భారతదేశం సహజమైన అద్భుతాలకు నెలవు. ఈ నేలపై ఎన్నో ఆద్యాత్మికతకు సంబంధించి..సైన్సుకే అందని మిస్టరీలు దాగున్నాయ. అలాంటి వాటిలో ఒకటి..కృష్ణుడి బటర్‌బాల్‌గా పిలిచే వెన్నబంతి. ఇదెక్కడ ఉంది..?. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దామా..! తమిళనాడు రాష్ట్రం అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్థి. ఆ దేవాలయ శిల్పకళా సంపద పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ రాష్ట్రానికి హృదయంగా పిలిచే మహాబలిపురం పురాతన శిల్పకళ, రాతి గుహలు, ఏకశిల నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. అక్కడ అన్నింట్లకంటే ప్రత్యేక ఆకర్షణగా … Read more

బార్బ‌రీకుడు.. మ‌న ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ‌.. రెండూ ఒక్క‌టే.. ఎలాగంటే..?

దేశమంతా ఆపరేషన్ సిందూర్ నామ స్మరణ చేస్తూ భారత సైన్యానికి జేజేలు కొడుతుంటే వాటికి దూరంగా, ఈ జేజేలతో సంబంధం లేకుండా ఒక సైన్యం మన పైన రక్షణ వలలా అనుక్షణం పహారా కాస్తూ ఉన్నది. తనకు తానే నిరంతరం పారా హుషార్ అని తట్టుకుంటోంది… మనకోసం…కేవలం మనకోసం.. అదే.. భారతీయ ఇంటలిజెన్స్ విభాగం.. అది బార్బరీకుడి బాణం.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల పైన ఖచ్ఛితంగా, గురి తప్పకుండా … Read more

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు కాల్చేస్తారు..?

ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయ ప్రకారం కొన్ని పట్టింపులు ఉంటాయి. వాటి ప్రకారం మనిషి దహన సంస్కారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది దాన్ని బట్టి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి తాలూకా వస్తువులను బట్టలని కొంత మంది కాల్చేస్తూ ఉంటారు ఎందుకు అలా కాల్చాలి దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది వారి యొక్క … Read more

స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న ఆల‌యం ఇది.. దీని గురించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

సముద్రం నుంచి 15 నుంచి 29 మీటర్ల లోతులో ఉన్నఈ అండర్‌వాటర్ గార్డెన్‌లో విష్ణు ఆలయం, రాతి విగ్రహాలు, ఆలయ గేట్లు, హిందూ సంస్కృతిని చూపించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇవి పాతకాలం నాటివాటి లాగానే కనిపిస్తాయి. కానీ చుట్టూ రంగురంగుల కోరల్స్, చేపలు తిరుగుతూ ఉంటాయి. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, సముద్రంలో జీవవైవిధ్యాన్ని పెంచే ఒక సజీవ గ్యాలరీ! డైవింగ్ చేసి ఈ సముద్రంలోకి వెళ్తే, మనిషులు తయారు చేసిన కళాత్మకత, ప్రకృతి … Read more

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ధ‌ర్మ‌రాజు ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇదే..!

ఈ భూ ప్రపంచంలోని జీవరాశిని భగవంతుడు సృష్టహించాడు..అందుకే భగవంతుడు జనాలను నిత్యం కాపాడుతాడని పురాణాలు చెబుతాయి..కంటికి కనిపించడు..కానీ సృష్టిని ఏలతాడు అని నమ్ముతారు..ఆయనను గుర్తించడం అంత సులభం కాదు. అందరూ భగవంతుడిని చూడలేరు. మన కళ్లకు కనిపించనంత మాత్రాన దేవుడు లేడని కాదు. భగవంతుడు ప్రతిచోటా ఉన్నా మన కళ్లకు కనిపించడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే దీనికి సమాధానం చెప్పాడు. యోగమాయతో నన్ను నేను కప్పుకోవడం వల్ల, నేను అందరికీ కనిపించనని, ప్రజలు నన్ను భగవంతునిగా గుర్తించలేరని శ్రీకృష్ణుడు … Read more

చనిపోయే ఆఖరి క్షణంలో ఏం జరుగుతుంది?నరకానికి వెళ్లే దారి ఎలా ఉంటుంది?

చనిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు..మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే స్వ‌ర్గానికి పోయే శ‌రీరాన్ని కాసేపు ప‌క్క‌నపెడితే న‌ర‌క ప్రయానం ఎలా ఉంటుందో గరుడ పురాణం పూర్తిగా వివ‌రించబడింది. గరుడపురాణం ప్రకారం 47 రోజులు అత్యంత క‌ష్టాల‌తో య‌మ‌పురి ప్ర‌యాణం సాగుతుంది. హ‌త్య‌లు, అక్రమాలు, మాన‌భంగాలు, దొంగతనాలు, క‌రుడుగ‌ట్టిన నేరాలు చేసిన వాళ్లు త‌ప్ప‌కుండా నరకానికే వెళ్తారని గరుడ పురాణం చెబుతోంది. చ‌నిపోయే … Read more

చందమామకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? చంద్రుడు మనకు మామ ఎలా అవుతాడు?

అదేదో మన అమ్మకు తమ్ముడైనట్టు చంద్రుడిని మనం చందమామ అని పిలుచుకుంటుంటాం కదా.! అసలు చంద్రుడిని చందమామ అని ఎందుకు పిలుస్తారు. మామ అనే బంధుత్వాన్ని చంద్రుడికి ఎందుకు కలుపుతారు అనే డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా..? నాకు సడెన్ గా ఆ డౌట్ వచ్చి మా సార్ ను అడిగా ఏంటి సార్.? చంద్రుడిని మామ అని పిలిచే బంధుత్వం మనకెక్కడదీ అని…దానికి ఆయన నాకు చెప్పిన సమాధానం ఇక్కడ మీకోసం రాస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని. వాస్తవానికి … Read more

శివున్ని ఎల్ల‌ప్పుడూ నంది కొమ్ముల నుంచి చూసే ముందుగా ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే..?

ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కాసేపు గడిపితే ఎంతో అనందం ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనం ఉండచ్చు. అందుకే చాలా మంది ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ వుంటారు. అయితే ఏ టెంపుల్ కి వెళ్లినా కూడా మనం దేవుడి ని నేరుగా దర్శించుకుంటూ ఉంటాము. కానీ శివుడి ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేరుగా కాకుండా నంది కొమ్మల మధ్య నుండి శివుడిని చూస్తాము. అలా చూడాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ … Read more