కౌరవులు ఎలా జ‌న్మించారో తెలుసా..? అప్ప‌ట్లోనే IVF ప‌ద్ధ‌తిని వాడార‌న్న‌మాట‌..?

మహాభారతం…ఈ అత్యద్భుతమైన పురాణగాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పురాణ గాధలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి. ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. గాంధారికి నిజంగా 101 మంది సంతానమున్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఇతిహాసంలో అయిదుగురు అన్నదమ్ములైన … Read more

క‌ర్ణుడి గురించి పూర్తి క‌థ మీకు తెలుసా..? ఆయ‌న స‌హ‌జ‌సిద్ధంగా క‌వ‌చ కుండ‌లాల‌తో ఎందుకు జ‌న్మించాడంటే..?

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుని కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు… అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం సంతాన సాఫల్య మంత్రం. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా … Read more

ఊర్వ‌శి, పురూర‌వుడి ప్రేమ క‌థ గురించి తెలుసా..?

పురూరవుడు, చంద్రరాజులలో మొట్టమొదటివాడు. బుధుడు, ఐలా యొక్క కుమారుడు. బుధుడు, సోమ్ (లేదా చంద్ర, చంద్రుడు), తార యొక్క కుమారుడు (నిజానికి ఈమె ఋషి, బృహస్పతి భార్య). పురూరవుడు ఒక ధైర్యవంతుడు అయిన యుద్ధవీరుడు, అసురులతో యుద్ధాల సమయంలో వారికి సహాయంగా ఉండమని ఇంద్రుడు అనేక సార్లు ఆహ్వానించాడు. ఊర్వశి, ఇంద్రుడి సభలో అప్సర ఒకసారి స్వర్గలోకంతో విసుగు చెందింది, ఆమె స్నేహితులతో పాటు ఆనందించడానికి భూమ్మీదకు వొచ్చింది. ఆమె భావోద్వేగాలు లేని స్వర్గసుఖాలతో విసుగు చెందింది, … Read more

కామ‌సూత్ర అంటే బూతు పుస్త‌కం కాదు.. ఆధ్యాత్మిక గ్రంథం..

చాలా ధార్మిక సంఘాల్లో శృంగారం అనేది చాలా వివాదాస్పద అంశం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కోరుకునేవారికి శృంగారం, ప్రణయం అవరోధాలని ప్రధాన మతాలు అన్నీ బోధిస్తాయి. మరో వంక ఈ మతాలలోనే పరమాత్మను కనుగొనడానికి ఇదే ముఖ్యమైన మార్గమని భావించే వర్గాలు కూడా వున్నాయి. భారతీయ సందర్భంలో శృంగారాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా మనసులో మెదిలేది కామ సూత్ర. చాలా మంది దాన్ని రతి భంగిమలు, బూతు బొమ్మలు ఉండే పుస్తకంగా భావిస్తారు. కానీ ఎలా చూసినా కామ … Read more

వ్య‌క్తి మ‌ర‌ణించాక అత‌న్ని దేహాన్ని ఎందుకు ద‌హ‌నం చేస్తారు..?

ఒక వ్యక్తి యొక్క గత కర్మలు, తన ప్రాపంచిక విధుల ముగింపు అధ్యాయం ఉంటుంది. ఇది సంస్కృతి నుండి సంస్కృతికి మారుతుంది. దీని మార్గాలు దుఃఖము కలిగిస్తాయి. హిందువులు మరణించిన వారిని దహనం చేస్తారు. ముస్లింలు, క్రైస్తవులు పాతి పెడతారు. ఈ విధంగా చేయుట వలన గత కర్మలు మాయం అవుతాయి. అక్కడ మరణించిన వారి శవం ఉంటే రాబందులు తింటాయి. కర్మ ఏదైనా ఆచరించటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉదాహరణకు హిందూమతంలో శవాన్ని తగులబెట్టడం అనేది … Read more

వ్యక్తి మరణించడానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి.. గరుడపురాణంలోని కీలక విషయాలు..!!

పుట్టినవారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోఖింపతగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనన – మరణాలు మన చేతిలో ఉండవు. మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. ధర్మం – అధర్మం, పాపం – పుణ్యం, స్వర్గం – నరకం, జ్ఞానం – అజ్ఞానం, నీతి – నియమాలు వంటి అనేక అంశాల గురించి … Read more

అభిమన్యుడి పరాక్రమం ఎలాంటిది? పద్మవ్యూహం ఏమిటి? అందులో ఎవరు ఎక్కడ మోహరించారు?

మహాభారత యుద్దం 18 రోజులు జరిగింది. 13వ రోజున అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. సైనికులు అంతా తామర పువ్వులో రేకులవలె నిలుస్తారు ..అందుకే పద్మవ్యూహం అంటారు. ఏడు వలయాలు ఉంటాయి. రధ, గజ, తురగ, పదాతి దళాలతో నిండి ఉంటాయి. ఈ వ్యూహంలో లోపలికి ప్రవేశించి ఒకరిని చంపితే మరొకరు ఆ స్థానంలోకి జరుగుతారు..ఆవిధంగా ఎక్కడా కూడా సందు రానివ్వరు.. చక్రాకారంలో సైనికులు ఒకరి స్థానంలోకి ఇంకొకరు..అలా కదులుతూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తవానితో యుద్ధం చేయాలి. … Read more

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు ధ‌రించ‌కూడ‌దు..? శాస్త్రం ఏం చెబుతోంది..?

మనం దెయ్యాలను, ఆత్మలను బలంగా నమ్ముతాం.. చనిపోయిన వారు మళ్లీ పుడతారని కూడా హిందువులు నమ్ముతారు. చనిపోయిన తర్వాత.. ఆ ఇంట్లో ఎవరైన డెలివరీ అయితే.. వారి రూపంలో చనిపోయిన వాళ్లు మళ్లీ వచ్చారు అనుకుంటాం.. అయితే.. చాలామంది.. మరణించిన వారి వస్తువులను వాడరు..వాటిని భద్రంగా దాచిపెడతారు. లేదా దానం చేస్తారు.. ఎందుకు వాడరు. ఆత్మ మరో రూపం సంతరించుకునేందుకు లేదా ఊర్ధ్వలోకాలకు చేరుకునేందుకు అనుగుణంగా మరణం తర్వాత రకరకాల క్రతువులు జరుపుతారు. కొన్ని నియమాలను కూడా … Read more

చనిపోయిన వారిని హిందువులు ఎందుకు దహనం చేస్తారు..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ వ‌ర్గ ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తాన్ని తీసుకున్నా అందులో త‌మ వ‌ర్గం వ్య‌క్తి చ‌నిపోతే పూడ్చ‌డ‌మో, కాల్చ‌డ‌మో చేస్తారు. వారి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ ఆ కార్య‌క్ర‌మం చేస్తారు. ఇక హిందూ మతంలో అయితే చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు. మ‌రి అలా ఎందుకు ద‌హ‌నం చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కార‌ణాల‌నే ఇప్పుడు తెలుసుకుందాం. బ‌తికి ఉన్న‌ప్పుడు మ‌నిషి తెలిసో … Read more

అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించిన వారు వెన‌క్కి తిరిగి చూడ‌కూడ‌దు.. ఎందుక‌ని..?

పురాణాల ప్రకారం హిందూ సంప్రదాయాల్లో ఎన్నో ఆచరాలు, మరెన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ప్రజలు పాటిస్తూ ఉంటారు. మనిషి పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు ఆచారాలతో ముడిపడి ఉంది. ఏది చేయాలన్నా పాత కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. చావు తర్వాత చేసే అంత్యక్రియల్లో కూడా ఓ ఆచారం తప్పక పాటిస్తారు. అంది ఏంటంటే.. శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసిన అనంతరం ఎవరు వెనక్కు తిరిగి చూడకూడదు అని పెద్దలు చెబుతుంటారు. దాని … Read more