త‌న త‌ల్లి త‌ల‌నే నరికిన ప‌ర‌శురాముడు.. ఆయ‌న అలా ఎందుకు చేశాడంటే..?

ఋచీథకుని కుమారుడైన జమదగ్ని, ప్రసేనజిత్తు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకున్నాడు. వీరికి రమణ్వతుడు, సుసేషణుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు జన్మించారు. జమదగ్ని గొప్ప తప‌స్సంపన్నుడు మాత్రమేగాదు, గొప్ప ధనుర్విద్యావేత్త కూడా. జమదగ్ని బాణాలు సంధించి వదులుతూంటే, వాటిని ఏరి తెచ్చి భర్తకు ఇచ్చేది రేణుక. ఇది వారి నిత్యక్రీడ. ఒకసారి జమదగ్ని విడిచిన బాణం తీసుకురావడానికి వెళ్ళిన రేణుక ఆలస్యంగా భర్త దగ్గరకు వచ్చింది. కాలయాపనకు కారణం అడిగాడు జమదగ్ని. సూర్యతాపానికి కాళ్ళు కాలిపోతూంటే భరించలేక … Read more

అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు? పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు అభిమన్యుడు. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ … Read more

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా?

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా? కోరుకోడానికి కారణం ఏంటి? వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు తారని పెళ్లి చేసుకున్నాడు? అది తప్పు కాదా? వాలి మహా బలవంతుడు, ఆవేశపరుడు. ఇంద్రుని అనుగ్రహంతో పుట్టినవాడు. ఈ కారణాల చేత గర్వం, అహం కూడా ఎక్కువే. వాలి శత్రువుల మీద కి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు కూడా వెళ్ళేవాడు. ఆయన కూడా తక్కువేం కాదు. సూర్యుని అనుగ్రహం వల్ల పుట్టిన వీరుడు. ఒకసారి అలాగే ఒక రాక్షసుని మీద యుద్దానికి … Read more

శివానుగ్ర‌హంతో మృత్యుంజ‌యుడిగా మారిన మార్కండేయ మ‌హర్షి క‌థ గురించి తెలుసా..?

మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు. కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు qlr అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, … Read more

జీవితం గురించి కర్ణుడికి చ‌క్క‌గా వివ‌రించిన శ్రీ‌కృష్ణుడు.. ఏమ‌ని చెప్పాడంటే..?

హిందూ సనాతన ధర్మంలో కర్మం సిద్ధాంతాన్ని నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడానికి.. దేవుళ్ళకే వారి చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. మనం చేసే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ (Karma Siddhanta) అంటే మానసికంగా గాని, శారీరకంగా గాని … Read more

రామాయ‌ణంలో ద‌శ‌ర‌థుడికి ఉన్న శాపం ఏమిటో తెలుసా..?

రామాయణంలో దశరథుడు శ్రావణ కుమారుడిని పొరపాటున చంపిన కారణంగా శ్రావణ కుమారుడి తల్లిదండ్రుల శాపానికి గురయ్యాడు. ఆ శాపం ఏమిటంటే, దశరథుడు కూడా తన కుమారుడి వియోగంతో మరణిస్తాడు. దశరథుడు వేటలో ఉన్నప్పుడు, సరయూ నదిలో నీరు తాగుతున్న శబ్దాలు విని, వాటిని జంతువుల శబ్దాలుగా భావించి, బాణంతో కొట్టాడు. అది పొరపాటున శ్రావణ కుమారుడిని, అతను తన తల్లిదండ్రులకు నీళ్ళు తెస్తుండగా జరిగిందని గ్రహించాడు. అప్పటికే శ్రావణ కుమారుడు మరణించడంతో, అతని తల్లిదండ్రులు దశరథుడిని శపించారు. … Read more

బ‌కాసురున్ని భీముడు చంపిన క‌థ‌.. మీకు తెలుసా..?

తమ వనవాస సమయంలో, పాండవులు తమను చంపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న కౌరవులు తమను కనుగొనకూడదని కోరుకుని తరచుగా తమ బస స్థలాలను మారుస్తూ ఉండేవారు. వారి ప్రయాణాల సమయంలో, వారు కొంతకాలం ఏకచక్ర అనే ప్రదేశంలో నివసించారు. ఏకచక్రంలో ఉన్నప్పుడు, వారు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందగలిగారు. పాండవులు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఇంటి పనులకు సహాయం చేస్తూ జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఆహారం కోసం, పాండవులు గ్రామస్తుల నుండి భిక్షాటన చేసేవారు, సాయంత్రం … Read more

న‌ల ద‌మ‌యంతి క‌థ ద్వారా మ‌న‌కు తెలిసే గొప్ప విష‌యం ఏమిటంటే..?

నల దమయంతిల ప్రేమకథ ఒక పురాతన భారతీయ కథ, ఇది మహాభారతంలో భాగం. నలుడు నిషాధ దేశపు రాజు, దమయంతి విదర్భ రాజ్యపు యువరాణి, వారి ప్రేమ, వారి జీవితంలో ఎదురైన కష్టాలు ఈ కథలో ఉన్నాయి. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, కానీ నలుడు పాచికల ఆటలో తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత, అతను, దమయంతి అడవిలో కష్టాలు అనుభవించారు. విడిపోయిన తర్వాత, వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, చివరకు కలిసి జీవించారు. నల, దమయంతి ఒకరినొకరు … Read more

మ‌హాభారతంలో ఉన్న ఈ 3 ఆసక్తిక‌ర‌మైన క‌థ‌ల గురించి మీకు తెలుసా..?

మ‌హాభార‌తం.. దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఎన్నో వేల శ్లోకాలతో, ప‌ర్వాల‌తో ఉంటుందిది. అనేక క‌థ‌లు ఇందులో ఉన్నాయి. అయితే చాలా మందికి మ‌హాభార‌తంలో ఉన్న క‌థ‌లేమిటో తెలుసు. కానీ కొన్ని క‌థ‌ల గురించి మాత్రం కొంద‌రికి ఇప్ప‌టికీ తెలియ‌దు. అంటే.. వాటి గురించి ఎక్క‌డా చెప్ప‌బ‌డ‌లేదు. క‌నుక‌నే తెలియ‌దు. ఈ క్రమంలోనే అలాంటి కొన్ని క‌థ‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న‌మ్మ‌కం.. ఒక సారి క‌ర్ణుడు, దుర్యోధ‌నుడి భార్య భానుమ‌తి ఆమె మందిరంలో … Read more

పాండ‌వులు ద్రౌప‌దిని పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

మహాభారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నరనే విషయం తెలిసినదే. అయితే, ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటం వెనుక అసలు కారణం మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ చదవండి. మహాభారతం మొత్తం పాండవులు, కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎపిక్ లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు, కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన, ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ … Read more