రామాయణంలో సీత గురించి చాలా మంది త‌క్కువ‌గా అంచ‌నా వేస్తారు.. కానీ ఆమె అలా కాదు..!

రామాయణం గురించి ఆలోచన రాగానే రాముడు, హనుమంతుడు, రావణుడు వంటి పాత్రలే గుర్తుకువస్తుంటాయి. ఏతావాతా సీతమ్మ తల్లి గుర్తుకువచ్చినా ఒక అబలగా, లక్షణరేఖను దాటిన వ్యక్తిగానే అభిప్రాయాలు ఏర్పడతాయి. రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీత కూడా అంతే ముఖ్యమన్న స్పృహ చాలా అరుదు. సినిమాల్లో అంజలీదేవిలాగానే సీతాదేవి కూడా నిరంతరం దుఃఖితురాలై ఉంటుందని ఓ అంచనా! నిజంగా అంతేనా..? రామ అన్న పేరులాగానే సీత అన్న పేరులో కూడా రెండక్షరాలే! తిరగేసి వల్లెవేస్తే అదే పేరు … Read more

ఒక‌ప్పుడు పాండ‌వులు అడిగిన 5 ఊర్లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాయో, వాటి పేర్లు ఏమిటో తెలుసా..?

మహాభారతం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలు ఉన్నాయి. రాజ్యం ఏక చత్రాది పత్యంగా ఏలాలనే కాంక్ష.. తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగిన అసూయతో జరిగిన యుద్ధమే కురుక్షేత్రం. అజ్ఞాత వాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. మహాభారత యుద్ధంలో 1 లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నమ్ముతారు. అయితే కురుక్షేత్రం యుద్ధం జరగక కుండా చూసేందుకు భీష్ముడు, బలరాముడు … Read more

మోహిని అందానికి ప‌ర‌వ‌శించి భ‌స్మ‌మై పోయాడు భ‌స్మాసురుడు..!

అనేకమంది రాక్షసుల లాగే ఒక అసురుడు మహశివుని తలచుకుంటూ ఘోర తపస్సు చేశాడు. భోళాశంకరుడి మనసు ఇట్టే కరిగిపోయింది. హిరణ్యకశిపుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురునికి కూడా వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్తా, ఇంత తీవ్ర తపస్సుకు ఎందుకు పూనుకున్నావు? ఏమి నీ కోరిక? మనో వాంఛ ఏమిటో చెబితే, అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు. రాక్షసుడు తన తపస్సు ఫలించి, మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషిస్తూ నమస్కరించాడు. చెప్పు అసురా, ఏం వరం కావాలి?. దేవా, మహాశివా, … Read more

రావ‌ణుడికి అస‌లు ఎంత మంది భార్య‌లు.. వారు ఎవ‌రు..?

రామాయణ కథలోని ప్రధాన పాత్రలలో రావణుడు ఒకటి. రావణుడు జ్ఞానవంతుడైనప్పటికీ అధర్మపరుడు. రావణునికి ఒకరు కాదు ముగ్గురు భార్యలు. మండోదరి గురించి అందరికీ తెలుసు, మిగిలిన ఇద్దరు ఎవరు? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. రావణుడు లంకకు రాజు. రామాయణంలో లంకా భర్త రావణుడి వివాహ వర్ణన ఉంది. లంకా పతి రాణుల వర్ణన కూడా ఉంది. కానీ రామాయణంలో.. రావణునికి ఇష్టమైన ఒక భార్య గురించి ప్రస్తావన ఉంటుంది. ఆమె పేరు మండోద‌రి. మండోదరితో పాటు, … Read more

అలా జ‌రిగి ఉంటే సీత రావ‌ణుడికి భార్య అయి ఉండేద‌ట‌..!

వింటే భారతమే వినాలి….. తింటే గారెలే తినాలి… చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి. ఎందుకంటే… వైదిక వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచిన ఆదర్శ దంపతులు శ్రీ సీతారాములు. అందుకే వారి కల్యాణం సకల లోకాలకూ ఆదర్శప్రాయమైంది..ఆచరణదాయకమైంది…పండుగ అయింది. సీతాదేవి వివాహ విషయంలో వాల్మీకి తరువాత వచ్చిన చాలామంది కవులు వారి వారి సొంత ఆలోచనలను చొప్పించి మూలకథకు ద్రోహం చేసారనే చెప్పాలి. దానికి తోడు సినిమా వాళ్ల పుణ్యమాని అసలు రామాయణం అటక ఎక్కింది. అందులో ముఖ్యమైనవి…సీతాదేవి … Read more

వినాయ‌కుడు బ్ర‌హ్మ‌చారి క‌దా.. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు ఎలా అయ్యారు..?

వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో కనిపించదు. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివ పురాణాలలో ఉంది. పార్వతీమాత పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యం – అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది. తెలుగు కవి నన్నెచోడుడు … Read more

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి.. ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం … Read more

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే అర్జున ఫల్గున పార్థ కిరీటి… అనే అర్జునుడి పది పేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా. అది ఒక నమ్మకం, ఈ తరానికి తెలియని విషయం. పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు … Read more

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రుల‌ను ప‌ట్టుకునేందుకు… లేదంటే ప్ర‌జ‌ల నుంచి ట్యాక్స్ వ‌సూలు చేసేందుకు ఇప్పుడు ఐటీ అధికారులు ఉన్నారు. మ‌రి… చాలా వెనుక‌టి రోజుల్లో అంటే… రామాయ‌ణం, మ‌హాభారతం కాలాల్లో ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసేందుకు ఎవ‌రైనా సిబ్బంది ఉన్నారా..? అస‌లు అప్ప‌ట్లో ప‌న్నులు వ‌సూలు చేశారా..? అంటే చేశారు..! కానీ ఇప్పుడున్న‌ట్టు కాదు, ఒక్కో రోజు త‌న రాజ్యంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేసేవారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో రాజోద్యోగులు కాకుండా … Read more

రాముడికి, కుంభ క‌ర్ణుడికి మ‌ధ్య యుద్ధం ఎలా జ‌రిగిందో తెలుసా..?

సుగ్రీవుడు తప్పించుకుని ఆకాశంలోకి ఎగురిపోవడంతో కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయాన్ని అదనుగా చూసి లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు … Read more