రామ, రావణ యుద్ధం తర్వాత.. వానర సైన్యం ఏమయ్యింది.. ఎక్కడికి వెళ్లిందో తెలుసా..?

శ్రీరామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేయడానికి.. శ్రీరామచంద్రమూర్తి శ్రీలంక చేరుకున్నప్పుడు.. అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. అనంతరం దానితో అతను యుద్ధంలో గెలిచాడు. అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమయ్యింది.. ఎక్కడికి వెళ్లింది.. మళ్లీ వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడిపై యుద్ధానికి వెళ్లిన శ్రీరామునికి సైన్యం ఉంది.. అది బహుశా ఇంతకు ముందెన్నడూ యుద్ధం చేయలేదు. వారికి యుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం కూడా లేదని శ్రీరామాయణం … Read more

ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి.? : గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు.!

భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత ఎక్కువ కాలం జీవించడం … Read more

ద్రౌపదిని దుశ్శాసనుడు చీర లాగినప్పుడు గాంధారి లేదా కుంతి మందిరంలోకి ఎందుకు ప్రవేశించలేదు..?

ద్రౌపదిని దుశ్శాసనుడు చీర లాగినప్పుడు గాంధారి లేదా కుంతి మందిరంలోకి ఎందుకు ప్రవేశించలేదు.. వారు వస్త్రాపహరణం చేసిన తర్వాత వారు ఎందుకు ప్రవేశించారు? వార్తలు వారికి చేరలేదా లేదా పరిస్థితి చాలా తప్పుగా మారినప్పుడు వారు ప్రతిస్పందించడానికి ఎంచుకున్నారా? గాంధారి, కుంతి ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో లాక్కొచ్చినప్పుడు అక్కడికి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. గాంధారి తన భర్త ధృతరాష్ట్రునిపై పూర్తిగా ఆధారపడిన వ్యక్తి. ఆమె స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండేది కాదు. రాజ కుటుంబంలోని … Read more

శ్రీ అనే ప‌దానికి ఇంతటి మ‌హ‌త్తు ఉందా..?

ఓంకారం, శ్రీకారం మంగళవాచకాలు. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి. అలాగే శ్రీని స్త్రీవాచకంగా గుర్తిస్తారు. సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు. మంత్రసాధనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్పరంగా వాడే శబ్దంగా గుర్తించాలి. అయితే నిజానికి ఇది స్త్రీ … Read more

యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇత‌ని గురించి మీకు తెలుసా..?

పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా … Read more

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం వెంక‌టేశ్వ‌ర స్వామి అవ‌తారం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదా..?

ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా … Read more

మీకు కుంభీపాక న‌రకం గురించి తెలుసా..? ఇంకా ఎన్ని న‌ర‌కాలు ఉంటాయంటే..?

నరకం.. మానవుడు భయపడే లోకం. కర్మ సిద్ధాంతం నమ్మే వారికి ఇదొక భయానక లోకం. ఇక్కడకిపోతే చాలు వారు చేసిన కర్మలను బట్టి రకరకాల శిక్షలు విధిస్తాడు యముడు. భూలోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికిమృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి- సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది … Read more

శ్రీ‌కృష్ణున్ని అస‌లు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు..?

శ్రీకృష్ణుడు.. సంపూర్ణ విష్ణు అవతారంగా ప్రసిద్దినొందిన అవతారం. ఆయన లీలలు అనంతం. అయితే ఆయన్ను బాలకృష్ణుడి దగ్గర నుంచి జగత్‌ గురువుగా పిలుస్తారు. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా, తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్థనగిరి తన చిటికెన వేలున … Read more

మొగలి పువ్వును పూజ‌ల‌కు ఎందుకు ఉప‌యోగించ‌రు..? బ్ర‌హ్మ‌కు, ఆ పువ్వుకు సంబంధం ఏమిటి..?

ఈ సృష్టికే కారకుడు బ్రహ్మ అని హిందూ పురాణాలు చెబుతుంటాయి. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవతలు త్రిమూర్తులు. బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులు.. ఈ ముగ్గురిలో విష్ణు, మహేశ్వరులకు చాలా ఆలయాలు ఉన్నాయి. ఎన్నో పూజలు ఉన్నాయి. కానీ బ్రహ్మకు పూజలు ఉండవు. ఆలయాలు ఉండవు.. ఎందుకో చూద్దాం. ఒకనాడు బ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరిందట. ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు … Read more

స‌గం ప‌క్షి, స‌గం సింహంగా శివుడు అవ‌త‌రించాడని మీకు తెలుసా.. ఆ అవ‌తారం ఏదంటే..?

నారాయణుడి దశావతారాలు అందరికీ తెలుసు. అలాగే శివుడు, గణేషుడు, కార్తీకేయులు కూడా పలు రూపాల్లో దుష్టసంహారాన్ని చేశారు. అలాంటి వాటిలో సగం పక్షి, సగం సింహ అవతారం ఒకటి. ఏ దేవుడు ఈ అవతారాన్ని ధరించాడు. ఎవరిని సంహరించాడో వంటి విశేషాలు తెలుసుకుందాం…. మహాశివుడు ఎత్తిన అవతారాల గురించి మన అవగాహన తక్కువే. అలాంటి శివుని అవతారాలలో ఒక్కటే శరభ. ఎనిమిది పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉండే రూపమే శరభ. దక్షిణాది ఆలయాలలో ఎక్కువగా కనిపించే … Read more