ప‌ద్మ‌వ్యూహం ఛేదించిన‌ప్పుడు అభిమ‌న్యుడి గురించి కృష్ణుడు ఏమ‌న్నాడంటే..?

అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చివుంటే అతడిని సంహరించడానికి తాను మరొక అవతారం ఎత్తవలసి వస్తుందని కృష్ణుడు అన్నాడు అంటారు. ఇందులో నిజానిజాలు ఏమిటి? అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చి, బలం, ధైర్యం కలిగి తిరిగి యుద్ధంలో పాల్గొనేవారని కృష్ణుడు చెప్పినట్లు, ఇది మహాభారతంలో ఉన్న కొన్ని కథల ఆధారంగా చెప్పబడుతుంది. అయితే, దీనికి సంబంధించిన నిజమైన సందర్భం, ప్రామాణికత కొంత వివాదాస్పదమైనది. పద్మవ్యూహం అనేది ఒక ప్రత్యేక యుద్ధరంగంలో ఉపయోగించే రక్షణ … Read more

మ‌హాభార‌తంలో అర్జునుడికి తెలిసిన ఈ విద్య గురించి మీరు విన్నారా..?

భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి. అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు. అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాక్షాత్తు నర, నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే న‌ర అంశతో జన్మించినది అర్జునుడు. ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు. అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం… దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు. పాండవులు … Read more

మహాభారత కాలం లో చైనా ఎవరి పక్షం యుద్ధం చేసింది?

మహాభారతం భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటి. ఇందులో ప్రస్తావించబడిన యుద్ధం—కురుక్షేత్ర యుద్ధం—పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ. ఈ యుద్ధంలో అనేక దేశాలు, రాజ్యాలు పాల్గొన్నట్లు ప్రస్తావించబడింది. అయితే, చైనా (ప్రస్తుత చైనా భూభాగం) ఈ యుద్ధంలో ఎవరి పక్షంలోనైనా నిలిచిందా? మహాభారతం చదివినపుడు చైనా అనే భూభాగానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తాయి, కానీ నేరుగా వారు యుద్ధంలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చే స్పష్టమైన ఆధారాలు లేవు. సంస్కృత గ్రంథాలలో, ముఖ్యంగా మహాభారతంలో, … Read more

త‌థాస్తు దేవ‌త‌లు అంటే ఎవ‌రో తెలుసా..? వారు ఏ స‌మ‌యంలో తిరుగుతారు అంటే..?

తరుచుగా మన పెద్దలు చెడు మాటలు మాట్లాడుతుంటే అలా అనకు.. తథాస్తు దేవతలు తథాస్తు అంటారు అని హెచ్చరిస్తుంటారు. అసలు ఈ దేవతలు ఎవరు ఏంటి తెలుసుకుందాం… వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. వీరు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాల్లో నివాసం ఉంటారు. … Read more

శ్రీ‌కృష్ణుడిచే పూజ‌లందుకున్న దేవ‌త ఎవ‌రో తెలుసా..? ఆమె ఆల‌యం ఎక్క‌డ ఉంది అంటే..?

కృష్ణం వందే జగద్గురుం అంటారు. అంటే ఈ విశ్వానికి శ్రీ కృష్ణుడు గురువు వంటి వాడు అని. అందుకే ఆయన చెప్పిన భగవద్గీత ఈ నాటికీ మానవులకు నిత్యపారాయణం. అందులో ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుందంటారు. మరి అలాంటి శ్రీకృష్ణుడు కూడా ఓ దేవతను పూజించాడట. మరి ఎవరా దేవత.. ఏమిటామె ప్రత్యేకత.. తెలుసుకుందామా.. ఉత్తరాదివారు కొలుచుకునే ఓ ప్రసిద్ధ అమ్మవారు.. హరసిద్ధి మాత. ఈ అమ్మవారిని హరసిద్ధి మాతగా కొలవడం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పడం … Read more

తిరుమ‌ల 7 కొండ‌ల విశిష్ట‌త ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

తిరుమల శ్రీనివాసుడని ఏడు కొండలవాడు అని కూడా పిలుస్తాం.. ఇంతకీ ఆ ఏడు కొండలు ఏంటి.. వాటి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.. ఆ ఏడు కొండలు ఇవే.. 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 … Read more

కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు..! మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేసారు.? కారణం ఇదే.!

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన, ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు. చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా..? అవును, మీరు విన్నది … Read more

ఆంజ‌నేయ స్వామికి కొడుకు ఉన్నాడు తెలుసా..? ఆయ‌న పేరు ఏమిటి.. ఏం చేస్తాడు..?

ఆంజనేయుడు.. హనుమంతుడు.. ఇలా ఏ పేరున పిలిచినా అందరికీ అభయహస్తం ఇచ్చి కాపాడే భక్తవశ్యుడు రామదాసుడు. అయితే హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు. కానీ ఆయనకే తెలియకుండా, హనుమంతునికి ఓ పుత్రుడు ఉన్నాడు. అ విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం… శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకకు నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన … Read more

మహాభారత యుద్ధం జ‌రిగిన‌ప్పుడు లక్షలాది మందికి ఆహారం ఎలా పెట్టారు..?

మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజూ వేలాది మంది సైనికులు మరణించారు. పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది, ఆ తర్వాత రెండు వైపులా కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ఇంత మంది యోధులకు ఎవరు ఆహారం అందించి ఉండేవారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నమ్మరు. మహాభారత యుద్ధ సమయంలో అందరికీ తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక్క వ్యక్తిపై ఉంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతి … Read more

పుష్ప‌క విమానాన్ని అస‌లు ఎవ‌రు త‌యారు చేశారు..? దాని య‌జ‌మాని అస‌లు ఎవ‌రు తెలుసా..?

సాధారణంగా మనం రామాయణ కథ చదివే ఉంటాం. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. ముఖ్యంగా రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడ‌ని మనం చదివాం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ రావణుడు ఆ విమానాన్ని ఎలా తయారు చేయించాడు.. నిజానికి అసలు ఆ విమానం రావణుడిది కాదు. బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ ముందుగా ఆ విమానాన్ని తయారుచేసి ఇచ్చాడు.ఆ తర్వాత అది కుబేరుని వద్దకు చేరుతుంది. ఈ క్రమంలోనే కుబేరునితో రావణుడు యుద్ధం చేసి … Read more