పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో...
Read moreనారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న...
Read moreకౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల...
Read moreరామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ...
Read moreఅరణ్యంలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు. అతడు తన గూడెంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తూ, వారిచే చక్కగా గౌరవించబడేవాడు. ఎరుకుల రాజుకు లేకలేక ఒక కొడుకు...
Read moreనారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా...
Read moreపురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి....
Read moreకర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మొదటిరోజు మకరవ్యూహం అంటే మొసలి ఆకారంలో సైన్యాన్ని నిలపడం. మొసలి ఎలా నీటిలో చొచ్చుకుని పోతుందో అలా శత్రు సైన్యంలోకి చొచ్చుకపోవడం. మొసలి వ్యూహంలో-...
Read moreద్రోణుడు భరాద్వాజుని కొడుకు, ద్రుపదుడు వృషతుని కొడుకు. భరద్వాజుడు, వృషతులు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువు దగ్గర...
Read moreద్రోణుడు,ద్రుపదుడు ఇద్దరు సహాధ్యాయులు. వీరిద్దరికి విద్యను నేర్పింది ద్రోణుడి తండ్రియైన భరద్వాజుడు. అనంతర కాలంలో ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అవుతాడు. ద్రోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబ పోషణ...
Read more© 2025. All Rights Reserved. Ayurvedam365.