చాలా మంది బ్యాంకుల్లో బ్యాలెన్స్ స‌రిగ్గా ఉంచ‌ట్లేదు.. అలాంట‌ప్పుడు బ్యాంకులు యూపీఐ సేవ‌ల‌ను ఉచితంగా ఎందుకు అందిస్తున్నాయి..?

మీరడిగిన ప్రశ్న చాలా బలమైనది – యూపీఐ వచ్చిన తర్వాత మంత్లీ మినిమం బాలన్స్ (MMB) మెయింటేన్ చేయని ఖాతాదారుల వల్ల బ్యాంకులు ఎలా నడుస్తున్నాయి? అనేది రోజూ మనమందరం ఎదుర్కొనే అంశం. మొదటిది – మంత్లీ మినిమం బాలన్స్ (MMB) అంటే ఏమిటి? మన ఖాతాలో కనీసం ₹1,000 లేదా ₹5,000 లాంటి బ్యాలన్స్ నెల మొత్తం ఉంచాలని బ్యాంకులు చెబుతాయి. ఇది ఉంచకపోతే పెనాల్టీ లేదా ఛార్జ్ వసూలు చేస్తారు. మరి యూపీఐ వచ్చిన … Read more

సూపర్ స్టార్ రజనీకాంత్ ని బిచ్చగాడు అని భావించిన మ‌హిళ‌.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

నిజ జీవితంలో ఆయన లక్షలు సంపాదించి ఉండవచ్చు, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా వరకు ఇష్టపడేది నిజ జీవితంలో ఇటీవల ఆయనకు లభించిన రూ. 10 నోటునే. ఈ వినోదభరితమైన కథను నగరానికి చెందిన నేత్ర వైద్య నిపుణురాలు గాయత్రి శ్రీకాంత్ రచించిన నటుడి ఇటీవల విడుదలైన జీవిత చరిత్ర ది నేమ్ ఈజ్ రజనీకాంత్ లో ప్రస్తావించారు. బెంగళూరులోని ఒక ఆలయానికి సాధారణ దుస్తులలో వెళ్ళిన సూపర్ స్టార్‌ను ఒక మహిళ బిచ్చగాడిగా భావించి, … Read more

అధిక బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపొయింది.. కాలంతో ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోతున్నాయి.దాంతో ఊరికే బరువు పెరుగుతున్నారు. వయస్సు కన్నా ఎక్కువగా బరువు పెరగడంతో ఇబ్బందులు పడటాన్ని మనం చూస్తూనే ఉంటాము.ఇంట్లో, బయట నలుగురితో కలిసి తిర‌గలేము..దాని వల్ల బరువును తగ్గించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. చివరికి విసిగిపొయి అడ్జస్ట్ అవుతారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా.. అధిక బరువును తగ్గించే సూపర్ డ్రింక్ మీకోసమే..అందుకు కావాల్సిన పదార్థాలు, తయారి విధానం … Read more

ఏంటి.. బీర‌కాయ‌ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

బీరకాయ అంటే.. ఎవరైనా ఇష్టంగానే తింటారు. దీని కాస్ట్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు మాత్రం లేతవి చూసుకుని తీసుకోవడం. అదేంటో బీరకాయలు ఎప్పుడు తీసుకున్నా బాగా ముదిరిపోయినవే వస్తాయి. ఎంత వెజిటెబుల్స్‌ కొనడంలో ఎక్సపర్ట్‌ అయినా బీరకాయల విషయానికి వచ్చే సరికి బోల్తాపడతారు. అయితే లేతగా ఉంటే కర్రీ, ముదిరిపోతే చట్నీ ఇలా ఏదో ఒక‌టి చేసి మనం వాటిని వాడుకోవచ్చు. శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్ ఎన్నో బీరకాయల్లో … Read more

రాత్రి స‌మ‌యాల్లో మీరు లైట్స్ ఆన్ చేసి నిద్రిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఎక్కువమంది ప్రజలు పలు రకాలుగా నిద్ర పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు మాత్రం ఎక్కువగా నిద్ర పోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని నిద్ర పోతారట. అయితే ఇలా నిద్ర పోయిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య , ఊబకాయం సమస్య కలిగి ఉన్నట్లుగా కొంతమంది వైద్యులు పరిశోధనలో తెలియజేయడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి పడుకునే వారి కంటే లైట్ … Read more

గురువారం సాయిబాబాను ఇలా పూజిస్తే మీ ఇంట్లో ఎలాంటి చింత‌లు ఉండ‌వు..

గురువారం అంటే బాబాకు ప్రీతికరమైన రోజు..ఈరోజు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగి పోతాయి.అంతే కాదు కొత్తగా చేపడుతున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. అందుకే భక్తులు గురువారంనాడు బాబాకు ఎక్కడ చూసిన ప్రత్యేక పూజలు జరుగుతాయి.ధూపదీపాలతో పాలకోవాతో నైవేద్యం సమర్పించి బాబాను పూజిస్తారు. అయితే గురువారం బాబా విషయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.. ఈ రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతోపాటు… పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి … Read more

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి బాధ‌లు ఉన్నా పోతాయి..

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండ రామ స్వామి..ఆంద్రా, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సపరేటు అయ్యాక ఆంద్రుల భద్రాచలం అయ్యింది.ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట … Read more

వాస్తు ప్ర‌కారం మీ పిల్ల‌లకు స్ట‌డీ రూమ్‌ను ఇలా ఏర్పాటు చేస్తే.. మంచి ర్యాంకులు వ‌స్తాయి..

ఇంట్లో ఎటువంటి పని చెయ్యాలని అనుకున్నా కూడా వాస్తు ప్రకారం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. అలా చెయ్యడం వల్ల మనకు ఎటువంటి భాధలు ఉండవని అంటున్నారు. వాస్తు ప్రకారం లేకుంటే కుటుంబంలో ఎప్పుడూ ఏదొక చికాకులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడం స్టడీ రూమ్ ను ఏర్పాటు చేయాలి. మీ పిల్లలు ఏ స్థలంలో కూర్చుని చదువుకుంటారో ఆ ప్రదేశం వాస్తూరీత్యా సరైనది అయి ఉండాలి. … Read more

గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్లు వీళ్లే !

1. ధోని : అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లో అడుగు పెట్టకముందు ధోని.. ఖరగ్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ టికెట్‌ కలెక్టర్‌ గా ఉద్యోగం చేశాడు. 2011 లో 28 ఏళ్ల తర్వాత ధోని కెప్టెన్సీ లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచింది. అదే ఇయర్‌ లో లెఫ్టినెంట్‌ కల్నెల్‌ గా ధోనిని నియమించారు. 2. సచిన్‌ : సచిన్‌ టెండూల్కర్‌.. తన కెరీర్‌ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అలాగే ఎన్నో బిరుదులు అందుకున్నాడు. … Read more

వాల్తేరు వీరయ్య మూవీ విలన్ బాబీ సింహా ఎవరో తెలుసా ? ఇతని హిస్టరీ తెలిస్తే మెంటలెక్కిపోతారు

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో గర్వించదగినటువంటి నటులలో బాబి సింహ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో విలన్ గా నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబి సింహ. తమిళంలో తెరకెక్కించిన జిగర్తాండ అనే సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకు బాబీ సింహ కి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, గద్దల కొండ గణేష్ గా రీమేక్ చేశాడు. బాబీ … Read more