తీవ్ర‌మైన ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా..? అయితే ఈ ఒక్క పండు తినండి చాలు..!

సాధారణంగా మనకి అరటిపళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. పైగా అన్ని సీజన్స్ లో కూడా ఇవి మనకి చాలా అందుబాటులో ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా పోషకాలు మనకి లభిస్తాయి. అయితే మరి అరటి పళ్ళు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయనేది ఇప్పుడు చూద్దాం. అరటి పండు లో నాచురల్ షుగర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి 6 , విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, ప్రోటీన్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ … Read more

పాల‌లో తేనె క‌లిపి తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ప్రతి రోజూ పాలు తాగడం చాలా ఆరోగ్యం అని మనకి తెలుసు. అయితే పాలు, తేనె కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలు ఎక్కువగా మనకి చేరుతాయి. మామూలుగా పాలు, తేనే విడివిడిగానే చాలా మేలు చేస్తాయి. ఇలా ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణకోశం లో నుంచి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పాల లో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే ఇలా చేయాల‌ట‌.. డాక్ట‌ర్ చెప్పిన ట్రిక్‌..

నిద్రపోవడం అనేది చాలా మందికి పెద్ద సమస్య. సరైన సమయానికి నిద్రరావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నిద్రరాక సతమతమవుతుంటారు. మన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే నిద్రపోవడం అనేది ఇబ్బందిగా మారింది. అనవసర టెన్షన్లు, ఒత్తిళ్ళు, రాత్రిపూట పనిచేయడాలు మొదలైనవి జీవన చక్రాన్ని మారుస్తున్నాయి. దానివల్ల మన శరీరానికి అలవాటు తప్పిపోతుంది. అందుకే ఏది ఏ టైమ్ లో చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటుంది. ఐతే నిద్రకోసం కొన్ని రకాల టిప్స్ … Read more

ఈ ఆల‌యంలో నిరంత‌రం మంటలు వ‌స్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్క‌డ ఉందంటే..?

ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ జ్వాలాముఖి ఆలయం కూడా ఒక‌టి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుంద‌నీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో … Read more

రోజు రోజుకీ పెరిగిపోతున్న హ‌నుమంతుడు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల చరిత్ర అనేది ఉండగా, అతిపురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20 అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. … Read more

ఎంతో వింత‌లు ఉన్న జ‌లాశ‌యం ఇది.. ఇందులో దిగితే చ‌ర్మ వ్యాధులు న‌యం అవుతాయ‌ట‌..!

ఈ భూప్రపంచంలో మనకి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒక‌టి. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీని ప్ర‌త్యేక‌త ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే … Read more

బంగారాన్ని కొన్న తరువాత.. పింక్ కలర్ పేపర్ లో ఎందుకు పెట్టి ఇస్తారో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువు లేదు. ఏ శుభకార్యమైనా బంగారాన్ని ప్రతి ఒక్కరు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత మనకు ఆ బంగారాన్ని ప్యాక్ చేసి ఒక పింక్ కలర్ ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేస్తూ ఉంటారు. అసలు ఈ పింక్ కవర్ ఎందుకు వాడతారో తెలుసుకుందాం. సాధారణంగా ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కలర్ అనేది మెయిన్ ప్రొడక్ట్ ను … Read more

శ్రీ‌దేవితో క‌లిసి బాల‌కృష్ణ ఎందుకు సినిమాలు చేయ‌లేదు.. కార‌ణం అదేనా..?

దివంగత స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్ గా నటించింది శ్రీదేవి. ఇక ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని జంటలు ఎలాంటి సినిమా తీసినప్పటికీ సక్సెస్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. … Read more

ఇష్టమైన వారిని 10 నిమిషాలు కౌగిలించుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

మనకు బాగా సంతోషం కలిగినప్పుడు, లేదా బాగా ఇష్టమైన వారిని చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వారిని కౌగిలించుకుంటాం. అలా చేయడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఆత్మీయులు ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయి అంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఒత్తిడితో సతమతమవుతున్నా.. ఇలా ఎటువంటి ఫీలింగ్ అయినా ఒకరితో పంచుకోవడానికి కౌగిలి వారధిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇక కౌగిలించుకోవడం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. … Read more

భూమిపై ఉన్న అత్యంత చ‌ల్ల‌ని ప్ర‌దేశం ఆ గ్రామం.. అక్క‌డి ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు..

చ‌లికాలంలో మ‌నం 10, 20 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటేనే త‌ట్టుకోలేక‌పోతుంటాం. చ‌లి దెబ్బ‌కు రాత్రి నుంచి ఉద‌యం మధ్య‌లో బ‌య‌టికి వెళ్ల‌రు. ఒక వేళ వెళ్లాల్సి వ‌చ్చినా ప‌క‌డ్బందీ ఏర్పాట్లతోనే బ‌య‌ట తిరుగుతారు. కానీ మ‌న ద‌గ్గ‌ర చ‌లి ఇలా ఉంటేనే భ‌రించ‌లేక‌పోతున్నాం, రష్యాలోని ఆ గ్రామంలో చ‌లి తీవ్ర‌త ఎలా ఉంటుందో తెలుసా..? సాధార‌ణ స‌మ‌యాల్లోనే అక్క‌డ -30 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటుంది. ఇక చ‌లి కాలం వ‌స్తే అది కాస్తా -71 డిగ్రీల వ‌ర‌కు … Read more