శివుడు మూడో క‌న్ను తెరిచిన ప్రాంతం ఇదే..! అక్క‌డ కాలిపోయిన చెట్టు ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది..!

హిందూ పురాణాల్లో మ‌న్మ‌థుడి గురించి తెలుసు క‌దా..! అంద‌మైన రూపం, చెరుకుగ‌డ విల్లు, బాణాలు, సువాస‌న‌లు వెద‌జ‌ల్లే పూల‌తో అందరిలోనూ తాపాన్ని క‌లిగిస్తుంటాడు. కానీ మ‌న్మ‌థుడు ఒకానొక స‌మ‌యంలో శివుని మూడో క‌న్నుకు భ‌స్మ‌మ‌వుతాడు. అయితే మ‌న్మ‌థుడు అలా భ‌స్మ‌మైన ప్రాంతం మ‌న దేశంలో ఎక్క‌డ ఉందో తెలుసా..? కామేశ్వ‌ర్ ధామ్‌లో..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! ఇంత‌కీ శివుడు మ‌న్మ‌థున్ని ఎందుకు భ‌స్మం చేశాడో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక స‌మ‌యంలో తార‌కాసురుడు అనే … Read more

భూమిలో బంగారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..?

బంగారం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. ఆడ‌వారితోపాటు మ‌గ‌వారు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. ఇక శుభ‌కార్యాల‌ప్పుడు అయితే బంగారు ఆభ‌ర‌ణాల విలువ ఏంటో అంద‌రికీ తెలిసిందే. అవే కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తాయి. అందుకే బంగారం అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఇదంతా స‌రే.. అస‌లు బంగారం భూమిలో ఏలా ఏర్ప‌డింది..? అది అక్క‌డ ఎలా పుట్టుకు వ‌చ్చింది..? త‌దిత‌ర వివ‌రాలు మీకు తెలుసా..? అవే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

అప్ప‌ట్లో మ‌న దేశంలో ఓడ‌ల‌ను ఎలా న‌డిపేవారు..?

15వ శతాబ్దంలో వాస్కోడిగామ భారతదేశానికి చేరుకున్నప్పుడు, ఆధునిక అర్థంలో పెట్రోల్ లేదా డీజిల్ ఇంకా అందుబాటులో లేవు. ఆ సమయంలో ఓడలు గాలి శక్తిని ఉపయోగించి నడిచేవి. వాస్కోడిగామ యొక్క ఓడలు ఇలా నడిచాయి.. ఓడలకు పెద్ద గాలివానాలు ఉండేవి, అవి గాలిని బట్టి పడవను ముందుకు నడిపించేవి. గాలివానాలను సర్దుబాటు చేయడం ద్వారా ఓడ యొక్క దిశను నియంత్రించేవారు. కొన్నిసార్లు, ఓడలను ముందుకు నడిపించడానికి రెక్కలు లేదా పడవలను ఉపయోగించేవారు. ఈ పనులను సాధారణంగా ఖైదీలు … Read more

బంగారం ధ‌ర త‌గ్గితే షాపుల వాళ్ల‌కు న‌ష్టాలు వ‌స్తాయి క‌దా.. వారు ఎలా మేనేజ్ చేస్తారు..?

బంగారు షాప్ వాళ్ళు తమ స్టాక్ ని కొని పెట్టుకునే సమయానికి బంగారం ధరల fluctuations మీద ఆధారపడి ఉంటారు. 10 రోజుల క్రితం బంగారం ధర 7వేలు ఉంద‌నుకుందాం. అప్పుడు, వారు స్టాక్ కొన్నప్పుడు అది ఆ సమయంలో ధర ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ధర తగ్గినప్పుడు, వారు నష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ కొన్ని వ్యాపార విధానాలు ఈ రిస్క్ ని తగించడానికి సహాయం చేస్తాయి: హెడ్జింగ్: షాపులు తగినంతగా హెడ్జ్‌ చేసుకునే పద్ధతులు ఉపయోగిస్తాయి, … Read more

ఈ కారు వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసా..?

క్రీడాకారులు అన్నాక అప్పుడప్పుడు అనేక వ‌స్తువుల‌ను కూడా గెలుస్తుంటారు. అదిగో భారత క్రికెట్ జ‌ట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ ర‌విశాస్త్రి కూడా ఒక వ‌స్తువును గెలుచుకున్నాడు. చిత్రంలో క‌నిపిస్తున్న‌దే అది. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చిత్రంలో కనిపిస్తున్న కారు సాధారణ కారు కాదు – దీనిని 1985లో మాజీ భారత క్రికెట్ లెజెండ్ మరియు కెప్టెన్ రవిశాస్త్రికి బహుకరించారు. 1985లో, ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ & హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ … Read more

ఈ ఆల‌యంలో శివ‌లింగం రోజులో మూడు సార్లు రంగులు మారుతుంది తెలుసా..?

ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో అటు పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలతో పాటు దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. అయితే హిందూ పురాణాల్లో మహాశివునికి అత్యంత ప్రాధాన్యతవుంది. అయితే దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్నఅచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు రంగులు … Read more

ఈ ఆల‌యంలో ప‌డే నీడ ఎక్కడి నుంచో వ‌స్తుందో తెలియ‌దు.. అంతా మిస్ట‌రీనే..!

భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది. ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం… తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా … Read more

రామ‌ప్ప ఆల‌య విశేషాలు తెలుసా.. దీన్ని ఎలా నిర్మించారంటే..?

రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వరాలయం, నందిమండపం, శిలశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్‌కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన … Read more

మీనాక్షి చౌదరి బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. ఆమె ఏం చ‌దివిందో తెలుసా..?

మీనాక్షి చౌదరి, భారతీయ చలనచిత్ర నటి. మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది. మీనాక్షి చౌదరి 2021 సంవత్సరంలో సుశాంత్ సరసన దర్శకుడు ఎస్.దర్శన్ తీసిన ఇచట వాహనం నిలపరాదు సినిమా ద్వారా తన టాలీవుడ్ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే, అడవి శేష్ తో ఆడి పాడి హిట్ 2 సినిమాతో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం. … Read more

ఇంట్లో ఇవి ఉంటే దరిద్రం పట్టినట్లే…!

వెలుతురును శుభానికి, చీకటిని చెడుకు గుర్తుగా భావిస్తారు చాలామంది. కొంతమంది తమ ఇళ్లల్లో ఉంచుకునే వస్తువులను బట్టి నీడపడి, చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఇక భారత దేశంలో కొన్ని వేల ఏళ్ల నుంచి వాస్తు శాస్త్రం వాడుకలో ఉంది. డబ్బు విషయంలో వాస్తు శాస్త్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఇంట్లో … Read more