డ‌యాబెటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

అమెరికాలో 2008 సంవత్సరంలో రికార్డు పరంగా 24 మిలియన్లమంది డయాబెటీస్ రోగులుంటే, రికార్డుకు రాని వారి సంఖ్య మరో 6 మిలియన్లు, డయాబెటీస్ ఇక కొద్ది రోజులలో వస్తుందనే వారి సంఖ్య సుమారు 57 మిలియన్లు వున్నట్లు గణాంకాలు తెలిపాయి. ఈ గణాంకాలు నేటికి మరింత అధికంగా వుంటాయి. అమెరికాలో మరణాలకుగల ప్రధాన కారణాలలో షుగర్ వ్యాధి ఒకటి. డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనేది వ్యక్తి శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించటం. ఈ గ్లూకోజు … Read more

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తిన‌కూడ‌దు తెలుసా..?

కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తింటే జీర్ణ వ్యవస్ధకు ప్రమాదకరమవుతుంది. పాలు తాగి పుల్లటి పదార్ధాలు తినవద్దని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కొన్ని పదార్దాలు ఒకదానితో మరి ఒకటి కలిపితే ఏర్పడే ఆరోగ్యపర నష్టం సహజమైంది. పాలతో పాటుగా నిమ్మరసం తాగితే కడుపులోయాసిడ్ తయారై అది విష పదార్ధంగా తయారవుతుంది. కనుక వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి. మింట్ – కూల్ డ్రింకులు: ఈ రెండూ కలుపరాదు. ఇవి రెండూ కలిసి పొట్టలో సరైన … Read more

తెల్ల చిక్కుడు గింజ‌ల ర‌సం తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి తెల్ల చిక్కుడు గింజల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లను అరికడుతుంది. శరీరంలో ఒక ఎంజైముతో కలసి అనవసరమైన గ్లూకోజుగా మారకుండా చేస్తుంది. తెల్ల చిక్కుడు గింజల లాభాలను ఆరోగ్యపరంగా పరిశీలిస్తే… వీటి రసం శరీరంలోని ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గించేందుకు సహకరిస్తుంది. కీళ్ళ అరుగుదలను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లను నిలుపు చేసి శరీరం లావు ఎక్క కుండాను, రక్తనాళాలు గడ్డకట్టకుండాను చేస్తుంది. శరీరంలో కొవ్వును బాగా లాగేస్తుంది. వీటివలన ఏర్పడే కొన్ని … Read more

కారంగా ఉంద‌ని ప‌చ్చిమిర్చిని తిన‌డం మానేస్తున్నారా..? అయితే ఈ లాభాల‌ను కోల్పోతారు..!

పచ్చిమిర్చి అంటే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు కొందరు. అయితే దీంతో వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం అస్సలు వదులుకోలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి అంటే అందరికీ భయం. ఎంతో కారంగా.. ఘాటుగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చిని డైరెక్ట్‌గా తినడం కన్నా.. కూరల్లో వేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొందరు వ్యక్తులు పచ్చిమిర్చిని డైరెక్ట్‌గానే తినేస్తుంటారు. మజ్జిగ‌, అంబలి, రాగి జావ వంటి ఆహారంపై పచ్చిమిర్చిని తినేస్తుంటారు. అయితే పచ్చిమిర్చిని రోజువారి ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు … Read more

మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలా.. అయితే ఇలా చేయండి..!

చర్మం నిగనిగ మెరిసిపోతే చూసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏదైనా ఒక్కరోజు ఏంట్రా నువ్వీరోజు మెరిసిపోతున్నావు అని అంటే మురుసిపోని వాళ్ళు ఉండరు. అందుకే చర్మ సంరక్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మానికి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా పోవు. పిలవకుండానే వచ్చి వెళ్ళమని ఎంత మొత్తుకున్నా అలాగే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. చర్మానికి వచ్చే చాలా సమస్యలు ఇలాగే ఉంటాయి. ఐతే ప్రస్తుతం … Read more

ముల్లంగిని తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ముల్లంగి తో అనేక రకాల రెసిపీస్ మనం తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కేవలం ఇది మంచి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు చూశారంటే తప్పక రోజు తీసుకోవడం మొదలు పెడతారు. ముల్లంగి తీసుకోవడం వల్ల జాండీస్ నుండి కాపాడుతుంది. లివర్ మరియు కడుపును మంచి కండిషన్ లో పెడుతుంది. రక్తాన్ని శుభ్రం చేస్తుంది కూడా. అలానే … Read more

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ చేయాలో తెలుసా..?

ఎంతటి బిజీలైఫ్ లో ఉన్నా.. దైవ దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒక్కసారనై ఆలయానికి వెళ్లాలి. దైవ దర్శనం చేసుకోవాలి. అయితే.. దైవ దర్శనం కోసం.. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు కూడా చేయడం సాంప్రదాయం.. కానీ ఈ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి.. ఒక్కసారా.. రెండుసార్లా.. మూడు సార్లా.. ఈ విషయంపై చాలామందికి స్పష్టత ఉండదు. కానీ.. సాధారణంగా మూడు మార్లు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. దీనికి కూడా ఓ కారణం ఉంది. మూడు సంఖ్య … Read more

గోదానం చేస్తే ఎంత‌టి పుణ్యం క‌లుగుతుందో తెలుసా..?

గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి … Read more

గ్ర‌హాలు ఏ స్థితిలో ఉన్న‌ప్పుడు పితృదోషాలు ఏర్ప‌డుతాయి..?

మానవులకు రకరకాల బాధలు. వాటిలో నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు రకరకాల సమస్యలు. వాటిలో ప్రధానమైనది పితృదోషాలు. వీటినే పైశాచిక బాధలుగా పిలుస్తారు. అవి జాతకం ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.. జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావాలు జాతకునిపై ఉంటాయి. జన్మకుండలిలో 4వ భావంలో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక … Read more

గుమ్మానికి ఇలాంటి దిష్టిబొమ్మలు అస్సలు పెట్టుకోవద్దు..!!

సాధారణంగా చాలామంది ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కానీ, లేదా ఆ ఇంటిని నిర్మించాక గృహప్రవేశం తర్వాత కానీ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా గ్రామాలలో, పట్టణాలలో, ఏ ఇతర వ్యాపార సంస్థలో కానీ వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అలా దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వలన దిష్టి తగలదు అని నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మల‌ను ఇంటి ముందు ఎందుకు పెడతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? … Read more