ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు. కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు.. సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు. ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని, ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది. తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని, దీంతో బరువు తగ్గడం … Read more

కురుక్షేత్ర యుద్ధం తొలి రోజు ఎలా జ‌రిగిందంటే..?

కర్ణుడు సైన్యాధ్యక్షుడిగా మొదటిరోజు మకరవ్యూహం అంటే మొసలి ఆకారంలో సైన్యాన్ని నిలపడం. మొసలి ఎలా నీటిలో చొచ్చుకుని పోతుందో అలా శత్రు సైన్యంలోకి చొచ్చుకపోవడం. మొసలి వ్యూహంలో- నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు, కన్నుల వద్ద శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు నిల్చున్నారు. తలభాగంలో అశ్వత్థామడు, మెడప్రాంతంలో తన తమ్ములను నిలిపాడు ధుర్యోధననుడు. మొసలి ఆకారంలో ఉన్న వ్యూహంలో పాదాల ప్రాంతంలో కృతవర్మ, కృపాచార్యుని నియమించాడు. కడుపు వద్ద సుయోధనుడు అంటే ధుర్యోధనుడు తానే స్వయంగా నిల్చున్నాడు. … Read more

ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య వ‌చ్చిన వైర‌మే మ‌హాభార‌త యుద్ధం..!

ద్రోణుడు భరాద్వాజుని కొడుకు, ద్రుపదుడు వృషతుని కొడుకు. భ‌రద్వాజుడు, వృషతులు ఇద్దరు మంచి మిత్రులు. అలాగే వారి కొడుకులు మంచి మిత్రులు. ఇద్దరు ఒకే గురువు దగ్గర విద్యను అభ్యసిస్తారు. తర్వాతి కాలాలలో ద్రుపదుడు పాంచాల రాజుయ్యాడు. ద్రోణుడు వివాహం చేసుకున్నాక ఆయనకు అశ్వత్థాముడు జన్మించాడు. కానీ ఆయన దారిద్య్రంతో పిల్లవాడికి పాలు దొరకనిస్థితి. ఆ పరిస్థితిలో పరుశరాముడి దగ్గరికి వెళ్లిన ద్రోణుడికి ఆయన శస్ర్తాస్త్ర విద్యలను నేర్పిస్తాడు. కానీ ద్రోణుడికి ఆ సమయంలో కావల్సింది ధనం. … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. ఎంత‌టి క‌ష్టాలు వ‌చ్చినా సుల‌భంగా ఎదుర్కో గ‌లుగుతారు..

జీవితం అంటే కష్ట సుఖాల సమరం. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. అయితే కష్టాల్లో కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆ కష్టాల‌ నుండి బయటపడాలంటే ఈ మార్గాలని అనుసరించండి. మామూలుగా అయితే చాలా మంది కష్టాల్లో కుమిలిపోవడం… కష్టాలని ఎదుర్కో లేక అనేక ఇబ్బందులు పడటం.. ఎంతో సులువైన విషయాలని కూడా కష్టాలుగా భావించడం వంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కష్ట సమయాల్లో ఆచితూచి అడుగులు వేసి చక్కటి విధానాలు పాటిస్తే ఏ … Read more

గ‌ర్భాశ‌య క్యాన్సర్ గురించి మ‌హిళ‌లు తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

గర్భాశయ క్యాన్సర్..ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా బాధపడుతున్నారు. మొదటి స్టేజిలో ఈ క్యాన్సర్ లక్షణాలు దాదాపుగా కనిపించవు. చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మహిళల మరణాలకి కారణమవుతుంది. ఐతే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి చాలా మార్గాలున్నాయి. ముందుగా, పొగ తాగడం మానివేయాలి. సురక్షిత శృంగారం వంటివి ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. గర్భాశయ కణాల్లో వ్యాపించే ఈ క్యాన్సర్ లైంగికంగా సంక్రమించే సంక్రమణ అయిన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పివి) … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ట్లే..!

కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి గురించి అందరికీ తెలిసింది. మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి పటిష్టమైన రోగనిరోధక శక్తి అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాహారాలు తీసుకుంటున్నారు. పండ్లు, విటమిన్ సి అధికంగా గల ఆహారాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది తెల్లరక్తకణాల ద్వారా తయారవుతుంది. అనేక సూక్ష్మక్రిముల నుండి మన శరీరాన్ని … Read more

ఇంద్ర – ఆచార్య : చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌ ను రూల్ చేసిన తర్వాతి తరం హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980 & 90 ల చివర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ నెం.1 హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 30+ ఏళ్ల ఇండస్ట్రీ, నెం.1 హీరోగా ఉన్న 60+ ఏళ్లలో కూడా సైరా, గాడ్‌ఫాదర్ లాంటి హిట్స్ … Read more

వెండితెరకు సడన్ గా దూరమైన టాలీవుడ్ హీరోయిన్లు వీరే..!!

టాలీవుడ్ లో నటీనటులకు కొరతే లేదు. అయితే కొందరు నటీమణులు కొన్ని సినిమాలే చేసినప్పటికీ ఓ రేంజ్ లో గుర్తింపుని తెచ్చుకుంటారు. కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఒక చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించి గుర్తింపు రాక వెళ్లిన వారు కొంతమంది ఉన్నారు. అలా వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్లంతా సడన్ గా కనిపించకుండా పోయారు. ఇలా తెరమరుగైన అందాల తారలు … Read more

కాంతార మూవీ నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..?

ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే కాంతారా మూవీ మాత్రం ముందుగా కన్నడ భాషలో రిలీజ్ చేశారు. ఇది అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 250 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే సినిమా కథ ప్రేక్షకులకు ఎంత … Read more

టాలీవుడ్ హీరోస్ లో అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..?

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాల‌ను స‌రిగ్గా చేయ‌డం లేదు. మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ, మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి, ఇవి … Read more