డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్రధానంగా….తరచు మూత్రం రావటం, దాహం వేయటం, ఆకలి అధికంగా వుండటం, బరువు తగ్గటం వంటివి వుంటాయి. టైప్ 2 డయాబెటీస్ ఒక మొండి వ్యాధి. ఇది వస్తే జీవిత కాలం కనీసం పది సంవత్సరాలు తగ్గుతుంది. గుండెకు రెండు నుండి నాలుగు రెట్లు రిస్కు పెరుగుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా వుంటాయి. శరీర భాగాలలో కింది అవయవాలు తొలగించే అవకాశం 20 శాతం అధికంగా వుంటుంది. హాస్పిటల్ అవసరం తరచుగా కలుగుతుంది. చూపు మందగించే అవకాశాలుంటాయి. … Read more

షుగ‌ర్ వ్యాధి దీర్ఘ‌కాలం ఉంటే జ‌రిగే అన‌ర్థాలు ఇవే..!

సాధారణంగా పెద్దవారిలో వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది ఒక జీవక్రియ రుగ్మతగా భావించాలి. ఇన్సులిన్ పవర్ తగ్గిపోవటంతో, లేదా చాలకపోవటంతో శరీరంలోని రక్తంలో అధిక గ్లూకోజు నిల్వల కారణంగా ఏర్పడుతుంది. దీని లక్షణాలు దాహం వేయటం, తరచుగా మూత్రం పోయటం, ఎపుడూ ఆకలిగా వుండటం ప్రధానంగా వుంటాయి. టైప్ 2 డయాబెటీస్ కు కారణం వంశానుగతంగా లేదా ఎవరికి వారికే వచ్చే అధికబరువుగా చెప్పవచ్చు. డయాబెటీస్ లో టైప్ 2 డయాబెటీస్ … Read more

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట. ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు. పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు, మహిళలను పరిశోధించారు. వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు. రెడ్ మాంసాన్ని అధికంగా తినటం, బ్లడ్ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి 2 ర‌కాల గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

డయాబెటీక్ రోగులలో రెండు రకాల గుండెజబ్బులు వస్తాయి. వాటిలో ఒకటి కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఈ వ్యాధిలో గుండెకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో రక్తం గట్టిపడిపోతుంది. దీనితో రక్తనాళాలు సన్నపడి గుండెపోటు వస్తుంది. రెండవది, గుండె విఫలత. ఇది మొదటి దానికంటే తీవ్రమైనది. గుండె రక్తాన్ని సరిగా బయటకు పంప్ చేయలేదు. అలాగని గుండె పని చేయటంలేదనరాదు. కాలక్రమేణా లక్షణాలు మరింత ముదిరిపోతాయి. షుగర్ వ్యాధి లేని వారికంటే షుగర్ వ్యాధి వున్న వారికి … Read more

షుగ‌ర్ కంట్రోల్ అవ‌క‌పోతే ఏం జ‌రుగుతుందంటే..?

ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ఆచరిస్తుంది. అందులో ప్రపంచ వ్యాప్త డయాబెటీస్ రోగులకవసరమైన సూచనలిస్తుంది. ప్రధానంగా డయాబెటీస్ వ్యాధి ఒక జీవ ప్రక్రియలోని అసమతుల్యతగా చెప్పాలి. డయాబెటీస్ తో ఇంకా అనేక ఇతర వ్యాధులు అంటే, గుండె ఆరోగ్యం, కిడ్నీల ఆరోగ్యం వంటివి కూడా ముడిపెట్టవచ్చు. అయితే, డయాబెటీస్ కు గుండె వ్యాధికి సంబంధం వుందా? అనేది పరిశీలించండి. మనం తినే ఆహారం రక్తంలో గ్లూకోజ్ గా మారుతుంది. దీనినే షుగర్ … Read more

అస‌లు డ‌యాబెటిస్ అనేది ఎలా వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఏమిటి..?

డయాబెటీస్ వ్యాధి శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ పై ప్రభావిస్తుంది. మనం తినే ఆహారం గ్లూకోజ్ లేదా షుగర్ గా మారి మన శరీరాలకవసరమైన శక్తినిస్తుంది. పొట్ట భాగంలో వుండే పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి గ్లూకోజ్ ను శరీర కణాలలోకి చొప్పిస్తుంది. డయాబెటీస్ వ్యాధి వున్న వారికి శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. లేదా ఉన్న ఇన్సులిన్ సమర్ధవంతంగా ఉపయోగించుకోలేదు. ఈ కారణంగా శరీరంలో షుగర్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తంలో … Read more

షుగ‌ర్ అధికంగా ఉంద‌ని బాధ‌ప‌డుతున్నారా.. ఇలా చేయండి చాలు..

ప్రతిరోజూ పదివేల అడుగులు నడిస్తే డయాబెటీస్ దగ్గరకు రాదంటున్నారు నిపుణులు. ఈ నడక శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని 3 శాతం పెంచుతుందని, బాడీ మాస్ ఇండెక్స్ 1 శాతం తగ్గిస్తుందని కూడా చెపుతున్నారు. ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు. గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం, ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని, సాంప్రదాయక వంటకాలనుండి … Read more

వీటిని గుర్తుపట్టారా? డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలివి..

నేటి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ డయాబెటిస్, హార్ట్‌ఎటాక్‌ వంటి ఖరీదైన రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ సైలెంట్‌ కిల్లర్. ఒక్కసారి ఒంట్లోకి వచ్చిందంటే జీవితకాలం తిష్ట వేస్తుంది. అయితే మైల్డ్‌ షుగర్‌ అనీ, లైట్‌ షుగర్ అనే తేడాలతో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు అలాంటివేమీ ఉండవని నిపుణులు అంటున్నారు.. ఎవరైనా సరే, రక్తంలో గ్లూకోజు పరగడుపున 125 దాటినా, తిన్న … Read more

షుగ‌ర్ వ్యాధి వ‌స్తే ఆరంభంలో క‌నిపించే ల‌క్షణాలు ఇవే..!

షుగర్ వ్యాధి వచ్చిన వారు తరచుగా మూత్రం పోస్తారు. దాహం అధికంగా వుంటుంది, ఆకలి ఎక్కువ, బరువు తగ్గుతారు. అలసట అధికం, చేతులలో, కాళ్ళలో చురుక్కుమంటూ మంటలు పుడుతుంది. చూపు మందగిస్తుంది. తరచుగా వ్యాధులకు గురవుతుంటారు. గాయాలు మొదలైనవి తగ్గటానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి దేశంలో షుమారు 51 మిలియన్ల ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య మరింత అధికం అయ్యే అవకాశాలు కూడా వున్నాయని రీసెర్చర్లు చెపుతున్నారు. అంచనాల మేరకు రాబోయే 20 … Read more

క‌ల‌వ‌ర‌పెడుతోన్న స‌ర్వే.. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న షుగ‌ర్ వ్యాధి బాధితుల సంఖ్య‌..

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిక్ దేశాల రాజధానిగా ప్రకటించిన తర్వాత దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య మరింత పెరిగింది. చాలా మందిలో అతి చిన్న వయసులోనే అంటే షుమారు 25 సంవత్సరాలకే ఈ వ్యాధి చిహ్నాలు చూపుతున్నాయి. దేశంలో షుమారు 62.4 మిలియన్ల జనాభా డయాబెటీస్ వ్యాధితో బాధ పడుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ నిర్వహించిన ఒక స్టడీ చెపుతోంది. సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి గతంలో 35 సంవత్సరాల వయసునుండి వ్యాప్తి … Read more