రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట. ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు. పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు, మహిళలను పరిశోధించారు. వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు. రెడ్ మాంసాన్ని అధికంగా తినటం, బ్లడ్ … Read more

మీకు30 ఏళ్లు నిండాయా.. అయితే మీరు వీటిని త‌ప్ప‌క తినాల్సిందే..

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగుండాలి. పోషకాహార లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత, హృదయ సంబంధిత సమస్యలు మొదలైనవి వస్తూ ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటుతున్న స్త్రీ, పురుషులు మంచి ఆహారం తీసుకోవాలి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే 30ల్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ … Read more

చేప‌ల‌ను త‌ర‌చూ తింటే డ‌యాబెటిస్‌ను పూర్తిగా త‌గ్గించ‌వ‌చ్చ‌ట‌..!

చేప ఆహారం తింటే డయాబెటీస్ రిస్క్ తగ్గుతుందని తాజాగా లండన్ లో చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. స్పెయిన్ యూనివర్శిటీ లోని పరిశోధకులు చేప ఆహారం తింటే షుగర్ రోగులకు అధిక ప్రయోజనాలు చేకూరుతాయని తమ పరిశోధనలో వెల్లడించారు. డయాబెటీస్ కు చేప ఆహారానికి మధ్య గల సంబంధాలను వీరు నిరూపించారు. కండరాలలోని కణాలలో ఒమేగా 3 ఆయిల్ అధికం చేస్తే అది డయాబెటీస్ ను తగ్గించే ఇన్సులిన్ సెన్సిటివిటీని అధికం చేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధన … Read more

స‌ముద్ర‌పు చేప‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎందుకంటే..?

స‌ముద్ర తీర ప్రాంతం లేని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంట‌ల్లో పెరిగే చేప‌ల‌ను చాలా మంది తింటారు. కానీ వాటి క‌న్నా స‌ముద్ర చేప‌లే మిక్కిలి పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వాటిని త‌ర‌చూ తీసుకోవాలి. ఈ చేప‌లు రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, సాధార‌ణ చేప‌ల క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను మ‌న‌కు అంద‌జేస్తాయి. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. స‌ముద్ర‌పు చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…   1. ఆర్థ‌రైటిస్ స‌ముద్ర‌పు … Read more

చేప‌లు తింటే హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. వెల్ల‌డించిన సైంటిస్టులు..

గుండెజబ్బుతో బాధపడేవారు గుండెపోటు బారిన పడకూడదనుకుంటే ప్రతి రోజూ చేపల కూర సేవిస్తుండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ చేపల ఆహారం తీసుకుంటూ వుంటే, మనిషి శరీరంలోని గుండె సవ్యంగా పని చేస్తుందని, దీంతో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తమ పరిశోధనల్లో తేలినట్లు యూనివర్శిటీ ఆఫ్ ఎథేంస్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. వారానికి రెండు లేక మూడు రోజులపాటు … Read more

చేప‌ల‌ను ఇలా వండుకుని తింటే గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుంది..!

చేపలు గుండె ఆరోగ్యానికి మంచివ‌ని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నేటి రోజుల్లో తరచూ తినే వివిధ రకాల మాంసం కంటే కూడా చేప వంట‌కాలు మంచివ‌ని ఆధునిక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చేప గుండెకు ఎలా మంచిదో చూద్దాం….. చేపల‌లో ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. ప్రత్యేకించి సముద్రపు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. వీటిలో వుండే కొవ్వు శరీరంలో మంచి కొల్లస్టరాల్ స్ధాయిని పెంచుతుంది. ఫలితంగా రక్తనాళాలలో ఏర్పడే బ్లాకులను తొలగించేందుకు సహకరిస్తుంది. మీ గుండెకు … Read more

చేపల్లో ఏ చేపలు మంచివి?

రుచికరమైన సముద్ర చేపలు, మంచినీటి చేపలను ఆహారంగా తినాలి. మురికి నీటిలో, పాదరసం, ఆర్సెనిక్ compounds తో కలుషితమైన నీటిలో పెరిగే చేపలను తినరాదు. చేప మాంసంలో Omega 3 fatty acids వుంటాయి. అలాంటి చేపలను తినాలి. ఇవి గుండెకు, చర్మానికి, కంటికి మంచివి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన తిలాపియా (గురక) లను తింటే గుండెకు వాపు వచ్చే అవకాశం ఉంది కనక తినరాదు. చేప నూనె గుండెకు మంచిది.అన్ని వయసుల వారు … Read more

వారానికి క‌నీసం 2 సార్లు అయినా చేప‌ల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

నాన్ వెజ్ ప్రియుల్లో కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే చేప‌ల‌ను తింటుంటారు. చేప‌ల‌ను తింటే గొంతులో ముళ్లు గుచ్చుకుంటాయ‌నే భ‌యంతో కూడా కొంద‌రు చేప‌ల‌ను తిన‌లేక‌పోతుంటారు. కానీ చేప‌ల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని సాక్షాత్తూ సైంటిస్టులే చెబుతున్నారు. చేప‌ల‌ను వారంలో క‌నీసం 2 సార్లు తింటే ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయ‌ని వారు అంటున్నారు. మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు … Read more

చేప, అవిసెగింజల నూనెతో రక్తపోటుకు చెక్..!

రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు. ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి. నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను … Read more

ఇంట్లో ఈ చేప బొమ్మ‌ను ఈ దిక్కున పెట్టి దాని నోట్లో ఓ కాయిన్ ఉంచండి.. దుష్ట‌శ‌క్తుల ప్ర‌భావం పోయి సంప‌ద వ‌స్తుంది..!

చాలా మంది ఇళ్ల‌లో అక్వేరియంలు పెట్టి అందులో చేప‌ల‌ను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవ‌డం మంచిదే. అక్వేరియంలో చేప‌లు తిరుగుతుండ‌డం వాస్తు ప్ర‌కారం ఇంటికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇంట్లో ఉండే దుష్ప్ర‌భావాలు పోతాయి. అంద‌రికీ మంచే జ‌రుగుతుంది. అయితే అక్వేరియంలో స‌హ‌జంగానే చాలా మంది గోల్డ్ ఫిష్‌ను పెంచుతుంటారు. ఇవి కూడా వాస్తు ప్ర‌కారం మంచి చేస్తాయి. వీటితోపాటు అరోవానా (Arowana) అనే చేప‌ల‌ను కూడా పెంచ‌వచ్చ‌ని వాస్తు నిపుణులు … Read more