మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లోనే అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..

స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల వెనుక ఒక అర్థం.. పరమార్థం ఉంటుందని సమాచారం. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే వస్తువులు మీకు రాబోయే మంచిచెడుల గురించి సూచనలు ఇస్తాయి అని చెబుతున్నారు . ముఖ్యంగా మనం కొన్ని రకాల వస్తువులను చూసినట్లయితే కచ్చితంగా కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మరి ఆ వస్తువులు ఏమిటి అంటే.. మీకు కలలో పచ్చని చెట్లు కనిపించడం లేదా ఆ చెట్ల నుండి పండ్లు కోయడం…

Read More

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు ఉన్నా వెంట‌నే నెర‌వేరుతాయి..

సాదారణంగా గుడికి వెళ్ళే భక్తులు పండ్లు, పూలు, ప్రసాదం తీసుకొని వెళ్తారు..కానీ ఓ గుడికి వెళ్ళే భక్తులు మాత్రం ఏకంగా అరటి గెలలు తీసుకొని వెళ్తారు.. స్వామి వారికి భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీరతాయి. దాంతో భక్తులు అరటి గెలను కడతారు..నిజంగా వింతగా ఉందే.. ఇదంతా అబద్దం అని కొట్టి పారెయ్యకండి..ఇది నిజం.. అసలు ఆ గుడి ప్రత్యేకతలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.ఈ ఆలయంలో గత 80 ఏళ్ల…

Read More

మ‌హిళ‌లు క‌చ్చితంగా ఏదో ఒక ర‌త్నం ధ‌రించాల్సిందే.. ఎందుకంటే..?

ఇప్పుడు కాలం మారింది..దాంతో పాటే ఆచార వ్యవహారాలు కూడా మారయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..చాలా మంది రంగు రాళ్లను స్టైల్ కోసం వాడుతున్నారు. పెట్టుకున్న వాల్లే రెండు మూడు ధరిస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ సంప్రదాయ పురాతన కాలం నుంచే ఉంది..ఒకప్పుడు ఆడవాళ్ళూ పూర్వం ఆడ వాళ్లు ముత్యం, పగడం, నల్ల పూసలు, రవ్వలు,వజ్రాలు సౌభాగ్య ప్రదము అని తప్పని సరిగా ధరించాలి అని పెద్దలు చెబుతుండేవారు. మంచి వస్తు ధారణ ప్రభావంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది….

Read More

పెళ్లి కాని అమ్మాయిలు ఇలా చేస్తే వెంట‌నే వివాహం అవుతుంది..

కొన్ని దోషాల వల్లే పెళ్ళిళ్ళు ఆగి పోతున్నాయని నిపుణులు అంటున్నారు..వాళ్ళకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా సెట్ అవ్వవు..అలాంటి యువతులు కొన్ని పూజలను ప్రత్యేకంగా చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా దేవి మానవులకు కాక దేవుడైన రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంకరణగా తీసుకోని…

Read More

సాయంత్రం త‌రువాత ఈ ప‌నులు చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమం తర్వాత ఈ పనులు చేయడం వల్ల ఆ ఇంటికి అశుభం కలుగుతుందని పురాణ గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా మన పూర్వీకులు కూడా సూర్యాస్తమయం తర్వాత ఇలాంటి పనులు చేయకూడదని కొన్ని సార్లు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం వేళ ఎవరూ నిద్రపో కూడదని, ఇంటిని తుడుచుకో కూడదని కూడా పిల్లలకు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ…

Read More

ఆ ఊర్లో ఇళ్ల‌కు అస‌లు త‌లుపులు ఉండ‌వు.. ఎందుకంటే..?

మన ఇంట్లో వస్తువులను భద్రపరచుకోవడానికి మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. అయితే ఆ ఇల్లు కట్టిన తర్వాత వాటికి తలుపులు చేయిస్తాము. అయితే ఇది అన్ని ప్రాంతాలలో అందరూ చేసే పనులు. కానీ ఒక గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులూ ఉండవు. కేవలం ప్రజలు ఇళ్లకే కాకుండా అక్కడ ఉండే ప్రభుత్వ భవనాలకి కూడా ఎటువంటి తలుపులు ఉండవు. అందుకు ముఖ్య కారణం అక్కడ ఉన్న తమ సంపదను తమ ఊరి లో కొలువైన ఒక…

Read More

శ‌నీశ్వ‌రుడి ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవాలంటే ఇలా చేయండి..!

శనీశ్వరుడు.. మనుషుల ప్రవర్తన బట్టి ఉంటాడు.తప్పు చేసినవారిని ఎంత కఠినంగా శిక్షిస్తాడో…మంచి చేసేవారి పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరిస్తాడు..గ్రహాల్లో కెల్లా అత్యంత సహనశీలి కూడా శనీశ్వరుడే. తరచుగా ఇబ్బుందులకు గురిచేస్తాడని శనిదేవుడిని తిట్టుకుంటారు. కానీ గతంలో కానీ ప్రస్తుతం చేసిన చెడు పనులకు ప్రతిగా దాని ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడనేది మాత్రమే అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. శనీశ్వరుని ప్రభావం నుంచి పూర్తిగా బయటపడకపోయిన, కొంత ఉపశమనం మాత్రం లభిస్తుంది. అయితే జీవులు వారి ధర్మకర్మల…

Read More

సాయంత్రం స‌మ‌యంలో ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌కండి.. ఎందుకంటే..?

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అస్సలు చెయ్య కూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.. ఆ పనులు చెయ్యడం వల్ల ఇంటికి దరిద్రం పడుతుందట.. సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనుల గురించి మన పెద్దలు హెచ్చరిస్తూనే ఉంటారు. సాయంత్రం పూట నిద్రపోకూడదు, తుడుచుకోకూడదు అని పిల్లలకు చెబుతుంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అనేక సమస్యలు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి ఈ సమయంలో ఇంటికి వస్తారు. అటువంటి పరిస్థితిలో,…

Read More

అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

మన సాంప్రదాయాల ప్రకారం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట ఒక్కో రకమైన దేవుడు కొలువై ఉన్నారు. మనం వీరిందరినీ కొలుస్తుంటాం. అంతేనా వీరికి ప్రత్యేక పూజలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం. అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా. అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం. ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు. అమృతం అందించిన వారు. ఆలయాలలో…

Read More

ఈ ఆలయంలో అంత‌కంత‌కు పెరిగిపోతున్న నంది విగ్ర‌హం ఉంది.. దీని ర‌హ‌స్యాన్ని ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు..

అప్పటి రోజుల లో రాజులు మహా తెలివి పరులు. ఎవరికీ అంతు చిక్కని విధంగా అద్భుతాలతో దేవాలయాలను నిర్మించారు. అవి ఇప్పుడు మంచి ఆదరణను పొందుతున్నాయి. అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో లెక్క లేనన్ని ఉన్నాయి. అందులో ఒకటి యాగంటి. అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది.. ఇప్పటికీ ఎవ్వరూ ఆ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వలేదు..ఆ గుడి విశేషాల గురించి ఇప్పుడు…

Read More