జ‌పం ఎలా చేయాలి..? జ‌పం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయి..?

జపం.. ఇది సర్వశ్రేష్ఠం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకొని జపం చేయాలి. శాస్త్రలలో పేర్కొన్న కొన్ని అంశాలను తెలుసుకుందాం… తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత…

Read More

బ్రిటిష్ అధికారి నిర్మించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

మతం, ప్రాంతం అన్నీ మనం ఏర్పర్చుకున్నవే. ఒకప్పుడు భూమి మీద ఉన్న ఏడు ఖండాలు కలిసి ఉండేవనేది సత్యం. అలాగే భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా! ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే! ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే! అందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఒక జరిగిన గాథ గురించి తెలుసుకుందాం…. 1879 సంవత్సరంలో..బ్రిటీష్‌వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్‌ మార్టిన్‌ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్లోని అగర్‌ మాల్వా…

Read More

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఇలా చేయ‌డం మ‌రిచిపోకండి..!

వారానికోసారన్నా గుడికి వెళ్తే.. అదో ప్రశాంతత. బిజీ లైఫ్ లో అదే రిలీఫ్ ఇచ్చే అంశం. అందుకే.. ఎన్ని సమస్యలు ఉన్నా.. ఒత్తిళ్లు ఉన్నా.. ఆ పరమేశ్వరుడికి చెప్పుకోవాలి. దానివల్ల ఫలితం ఎలా ఉన్నా.. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా చేయాల్సిన పని ప్రదక్షిణ.. ప్రదక్షిణం అంటే కుడి వైపుగా కదలటం. సూటిగా వెళితే ముందుకి కదలటం జరుగుతుంది. ఒక వైపు కదలకుండా ఒక వైపు మాత్రమే కదిలితే కదలిక సరళ…

Read More

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎన్నిసార్లు ప్ర‌ద‌క్షిణ చేయాలో తెలుసా..?

ఎంతటి బిజీలైఫ్ లో ఉన్నా.. దైవ దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒక్కసారనై ఆలయానికి వెళ్లాలి. దైవ దర్శనం చేసుకోవాలి. అయితే.. దైవ దర్శనం కోసం.. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు కూడా చేయడం సాంప్రదాయం.. కానీ ఈ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి.. ఒక్కసారా.. రెండుసార్లా.. మూడు సార్లా.. ఈ విషయంపై చాలామందికి స్పష్టత ఉండదు. కానీ.. సాధారణంగా మూడు మార్లు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. దీనికి కూడా ఓ కారణం ఉంది. మూడు సంఖ్య…

Read More

గోదానం చేస్తే ఎంత‌టి పుణ్యం క‌లుగుతుందో తెలుసా..?

గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి…

Read More

గ్ర‌హాలు ఏ స్థితిలో ఉన్న‌ప్పుడు పితృదోషాలు ఏర్ప‌డుతాయి..?

మానవులకు రకరకాల బాధలు. వాటిలో నవగ్రహ బాధలు, ఈతి బాధలు, నరఘోషలు రకరకాల సమస్యలు. వాటిలో ప్రధానమైనది పితృదోషాలు. వీటినే పైశాచిక బాధలుగా పిలుస్తారు. అవి జాతకం ఎప్పుడు వస్తాయో తెలుసుకుందాం.. జన్మకుండలిలో పంచమ భావములో శుక్రుడు, శని, రాహువు లేదా ఈ మూడు గ్రహాలలో ఏ రెండు గ్రహాలు అయినా ఉంటే, రవి పాపగ్రహముగా మారి, ఆ పైశాచిక ప్రభావాలు జాతకునిపై ఉంటాయి. జన్మకుండలిలో 4వ భావంలో కేతువు ఉంటే, చంద్ర గ్రహం యొక్క పైశాచిక…

Read More

గుమ్మానికి ఇలాంటి దిష్టిబొమ్మలు అస్సలు పెట్టుకోవద్దు..!!

సాధారణంగా చాలామంది ఒక ఇంటిని నిర్మించేటప్పుడు కానీ, లేదా ఆ ఇంటిని నిర్మించాక గృహప్రవేశం తర్వాత కానీ దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు. అలా గ్రామాలలో, పట్టణాలలో, ఏ ఇతర వ్యాపార సంస్థలో కానీ వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేవి చూస్తూనే ఉంటాం. అలా దిష్టి బొమ్మలు పెట్టుకోవడం వలన దిష్టి తగలదు అని నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మల‌ను ఇంటి ముందు ఎందుకు పెడతారు. అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా?…

Read More

శివాల‌యానికి వెళ్లిన‌ప్పుడు శివున్ని అస‌లు ఎలా పూజించాలి..?

మ‌హాశివుడు లింగ‌రూపంలో ఉద్భ‌వించిన ప‌ర‌మ ప‌విత్ర‌మైన రోజే మ‌హా శివ‌రాత్రి. ఇదే రోజున శివ పార్వ‌తుల క‌ల్యాణం కూడా జ‌రిగింది. ప్ర‌తి నెలా వ‌చ్చే మాస శివ‌రాత్రుల‌న్నింటి క‌న్నా సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌చ్చే మ‌హాశివ‌రాత్రి చాలా అద్భుత‌మైంద‌ని, శ‌క్తివంత‌మైంద‌ని చెబుతారు. ఇదే రోజున శివునికి అభిషేకం చేసినా, అర్చ‌న చేసినా చాలా పుణ్యం వ‌స్తుంద‌ని అంటారు. అదేవిధంగా రోజంతా ఉప‌వాసం ఉండి రాత్రి పూట శివ భ‌జ‌న‌తో జాగారం చేస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం ద‌క్కుతుంద‌ని…

Read More

మీకు త్ర‌యంబ‌కేశ్వ‌రం గురించి తెలుసా..? ఈ లింగంలో ఒక‌ప్పుడు వ‌జ్రం ఉండేది..!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండటమేకాకుండా గోదావరి జన్మస్థానం దగ్గరలోని ప్రముఖ క్షేత్రం. ఆ వివరాల కోసం తెలుసుకుందాం…. మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కి.మీ. దూరంలో వుంది త్రయంబకేశ్వరం. ఈ వూరు వేద అధ్యయనం వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణకుటుంబాలు గల వూరని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈనాటికి యిక్కడ వేద గురుకుల పాఠశాలలు , అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు , మఠాలు వున్నాయి. నాసిక్ , త్రయంబకం…

Read More

ఏయే న‌వ గ్ర‌హానికి ఏ మంత్రాన్ని ప‌ఠిస్తే మంచి జ‌రుగుతుందంటే..?

అందరూ శని పీడిస్తుంది, గురువు బాగులేడు, రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు, జప, తర్పణ,హోమాలు చేయించడం సాధ్యం కాదు. అయితే వారు భక్తి, శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ. ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం… నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. న గాయత్య్రాః పరంమంత్రం…

Read More