ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే చాలు.. ఎలాంటి రోగాలు అయినా స‌రే పోతాయి..!

జ్యోతిర్లింగం అంటే అందరికీ గుర్తువచ్చే శ్లోకం సౌరాష్ట్రే సోమనాథంచ… మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్‌. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం, భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే. స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు…

Read More

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా తుల‌సి మొక్క ఎండిపోతే.. అది దేనికి సంకేత‌మో తెలుసా..?

తులసీ.. సాక్షాత్తు దైవతా వృక్షంగా హిందువులందరూ భావిస్తారు. తులసీ మొక్కలేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాకపోవచ్చు. తులసీ ఆరాధన చేస్తే శ్రీమహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదు సకల శుభాలు, ఆరోగ్యాన్ని తులసీ ప్రసాదిస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు మన ఇంట్లో జరగబోయే విషయాలను కూడా చెప్తుందని పండితులు అనుభవం మీద గడించిన విషయాలు తెలియజేస్తున్నారు. ఆ విషయాలు పరిశీలిద్దాం… తులసి మొక్క తన సహజ రంగును…

Read More

నారాయ‌ణున్ని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే ఎలా పూజించాలి..?

సృష్టిలో ప్రతీది ముందుకు పోవాలంటే స్థితికారకుడు ప్రధానం అంటారు. అలాంటి స్థితికారకుడు అయిన విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అభిషేక ప్రియ శివా! అలంకార ప్రియ విష్ణుః అని సూక్తి. దీనిప్రకారం విష్ణుమూర్తికి మంచి అలంకారాలు అంటే ఇష్టమని అర్థం. ఆయన్ను అలంకరించడమే కాదు మనం కూడా శుచి, శుభ్రతతో ఉండాలనేది దానిలోని సారాంశం. ఇక ఆయన్ను దేనితో పూజిస్తే శీఘ్ర‌ ఫలితం ఉంటుందో పరిశీలిస్తే.. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ప్రధానమైనది తులసీ….

Read More

ఎలాంటి క‌ష్టాలు, బాధ‌లు ఉన్నా స‌రే ఈ స్వామిని ద‌ర్శించుకుంటే పోతాయి..!

మానవుడి జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి. అయితే అవి భరించగలిగే స్థాయిలో వుంటే ఆ మనిషి తట్టుకోగలడు. కానీ అవి తీవ్రంగా ఉంటే వారి బాధ చెప్పనలవి కాదు. అటువంటి కష్టాలలో శత్రుబాధలు, రకరకాల కష్టాలు. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి మన ఇతిహాసాలు, పురాణాలు పలు మంత్ర, తంత్ర, జప, తప, దాన పరిహారాలను సూచించింది. అందులో కొన్ని ఆయా క్షేత్రాలను దర్శిస్తే పోతాయి. అటువంటి ఒక దేవతా మూర్తి గురించి తెలుసుకుందాం. వీరభద్రుడు. శివుని…

Read More

ఓం న‌మః శివాయ అనే పంచాక్ష‌రి మంత్రాన్ని జ‌పిస్తే ఇంత లాభం ఉంటుందా..?

పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం. కేవలం కోరిన కోర్కిలు తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని ఇచ్చే మహాద్భుత మంత్రం. ఓం నమఃశివాయ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఓం…

Read More

ఏయే త‌ర‌హా దేవుళ్ల విగ్ర‌హాలు, ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌దో తెలుసా..?

హిందువులు త‌మ అభిరుచులు, విశ్వాసాల‌కు అనుగుణంగా త‌మకిష్ట‌మైన దేవుళ్లు, దేవ‌త‌ల విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకుని పూజిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అలా చేయ‌డం వ‌ల్ల త‌మ ఇష్ట‌దైవం అనుగ్ర‌హించి తాము కోరిన కోర్కెల‌ను వారు తీరుస్తార‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే అంత వ‌ర‌కు క‌రెక్టే, కానీ మీకు తెలుసా..? ప‌లు ర‌కాల దేవుళ్ల విగ్ర‌హాలు, చిత్ర‌ప‌టాల‌ను మాత్రం ఇంట్లో పెట్టుకోకూడ‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి ఏయే ర‌కాల‌కు చెందిన విగ్ర‌హాలు, ప‌టాల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌దో…

Read More

దీపారాధ‌న చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో ఒకసారి ప‌రిశీలించండి..!

దీపం.. చీకటిని పారద్రోలి వెలుగును ఇస్తుంది. అంతరంగిక పరిశీలిస్తే జ్ఞానానికి ప్రతీక. అలాంటి దీపాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా హిందూ ధర్మం చెప్తుంది. అయితే చాలామంది నిత్యం దీపారాధన చేసినా.. కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరకి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి.. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే.. నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను…

Read More

విష్ణు స‌హ‌స్ర నామాల‌ను రోజూ చ‌దివితే.. బీపీ, షుగ‌ర్ ఉన్నా కూడా పోతాయ‌ట‌..!

విష్ణు.. నారాయణ.. అచ్యుత ఇలా అనేక నామాలు కలినగి స్థితికారకుడు విష్ణుమూర్తి. ప్రధానంగా దశావతారాలు ధరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఇవే కాకుండా అనేక రకాలుగా అవతారాలు ఎత్తి పాపులను శిక్షించాడు. అర్చితావతారమూర్తిగా భక్తులను రక్షిస్తున్నాడు. అయితే కలియుగంలో పూర్వ యుగాలలాగా నియమ నిబంధనలతో, నిష్ఠతో పూజలు, యాగాలు, జపాలు, తపస్సు ఆచరించండం చాలా కష్టం. కాబట్టి దీంతో భక్తులు కలి నుంచి రక్షించడానికి నారాయణుడు కారుణ్యంతో ఇచ్చిన శక్తివంతమైన నామాల గురించి తెలుసుకుందాం…..

Read More

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

రాముడు.. కృష్ణుడు ఇలా దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధినొందిన అవతారమూర్తులు. వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారంగా చెప్తారు. కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎప్పుడు మరణించాడు. ఆ తిథి ఏమిటి. ఎన్నేండ్లకు మరణం పొందాడు వంటి విషయాలు చాలామందికి తెలియవు. వాటి గురించి పండితుల చెప్పిన విషయాలు పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ…

Read More

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మరోసారి రుజువయింది! ఈసారి ఎక్కడ ఏమయిందంటే?

కలియుగం అంతం సమీపించే కొద్దీ వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే! ఆచారాలకు విలువ లేకుండా పోతుందని, ఎన్నో ఉపద్రవాలు చోటు చేసుకుంటారని ఆయన చెప్పారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 –…

Read More