వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధ‌రిస్తే మంచిదో తెలుసా..?

ప్ర‌పంచమంటేనే భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు గ‌ల వ్య‌క్తుల స‌మూహం. ఒక్కో వ్య‌క్తికి ఒక్కో ర‌క‌మైన అభిరుచి, ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా త‌మ ఇష్టానికి అనుగుణంగా కొన్ని ప్ర‌త్యేక‌మైన రంగుల ప‌ట్ల ఆస‌క్తిని చూపుతారు. ఆ రంగుల‌కు త‌గిన విధంగానే దుస్తుల‌ను కూడా ధ‌రిస్తారు. ఇష్ట‌మైన రంగుతో కూడిన దుస్తుల‌ను ధ‌రించ‌డం ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. అయితే మీకు తెలుసా..? వారంలో ఉన్న 7 రోజుల పాటు ఆ రోజుకు అనుగుణంగా ప‌లు రంగుల…

Read More

చెప్పులు తొడుక్కొని వెళ్ళకూడని 6 ప్రదేశాలు.!

దేవాల‌యాల‌కే కాదు, ఇంట్లో పూజ‌గ‌దిలోకి వెళ్లాల‌న్నా హిందువులు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోద‌గిన‌ది చెప్పులు తొడుక్కోవ‌డం. ఎవ‌రూ కూడా చెప్పులు తొడిగి దేవాయాల‌కు, పూజ గ‌దిలోకి వెళ్ల‌రు. అలా చేస్తే ఏం జ‌రుగుతుందో కూడా అంద‌రికీ తెలుసు. అయితే కేవ‌లం పైన చెప్పిన రెండు ప్ర‌దేశాలకే కాదు, ఇంకా ప‌లు ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా పాద‌ర‌క్ష‌ల‌ను తొడ‌గ‌కూడ‌ద‌ట‌. అలా తొడిగితే అంతా అశుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ఇంతకీ ఆ ప్ర‌దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

తిరుమ‌ల‌ను సంద‌ర్శిస్తున్నారా..? అయితే క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి. శ్రీవేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే శ్వేత వరాహస్వామి అంటారు. క్షేత్ర సంప్రదాయం…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి కోరిక‌లు ఉన్నా నెర‌వేరుతాయి..!

దత్తాత్రేయుడు నిరాకారుడు. దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు. కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు. బాలకుడిగా వచ్చినా, ఉన్మత్తుడిగా ఉన్నా, కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా, పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే! అటువంటి దత్తాత్రేయుల వారు పడుకున్న పాములాగ’శయన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం దర్శిస్తే కలిగే లాభాలు, రూప విశిష్టత సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పములతో ఉంటుంది. అభివృద్దికి ఆమడదూరంలో ఉన్న…

Read More

ఆలయం అంటే అస‌లు ఎలా ఉండాలి..? ఎలా నిర్మాణం చేయాలి..?

సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాల్లో మనకు అందని సైన్స్‌ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపి రుజువవుతున్నాయి. ఇటీవల కొన్నేండ్ల కింద కాశీలో అమెరికా పరిశోధకుడు వచ్చి కాస్మోలజీ ఆధారంగా చేసిన ప్రయోగాలు పలు అద్భుత విషయాలను నిరూపించింది. అటువంటి ఒక సైన్స్‌ విషయం తెలుసుకుందాం… దేవాలయాలు హిందూ జీవన విధానంలో అంతర్భాగం. దేశంలో 13 లక్షలకు పైగా చిన్న లేదా పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామం లేదా పట్టణంలో…

Read More

ఈ పురాత‌న న‌వ‌గ్ర‌హ ఆల‌యాల గురించి మీకు తెలుసా..? ఎక్క‌డ ఉన్నాయంటే..?

నవగ్రహాలు.. భగవంతుడిని, జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు తప్పక నవగ్రహాలకు పూజలు చేసే ఉంటారు. జాతకరీత్యా లేదా గోచార రీత్యా గ్రహబలాలు బాగులేకుంటే నవగ్రహాలకు సరైన శాస్త్ర విధానంలో పూజలు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయిన్నది ఎందరికో అనుభవైక వైద్యం. అయితే ఇటీవల కాలంలో కట్టినవి కాకుండా పురాతనం అంటే వందల ఏండ్ల కింద కట్టిన దేవాలయాలకు మరింత శక్తి ఉంటాయని పండితుల అనుభవంతో చెప్తున్నారు. అయితే అటువంటి దేవాలయాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి….

Read More

దేవుడి ఉంగ‌రాల‌ను ధ‌రిస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

చేతికి ఉంగరం.. అదొక అలంకారం. దీనికి తోడు దేవుడి ప్రతిరూపాలతో ఉంగరాలు మరింత శోభనివ్వడమే కాకుండా శుభాన్నిస్తాయి. అయితే ఈ ఉంగరాలు పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం… మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మెడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాం. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే…

Read More

పాండవులు పూజించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

పాకిస్థాన్‌ 1947 వరకు మనదేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం… కటస్రాజ్‌ మందిర్‌ అనేది హిందూ దేవాలయ సముదాయం, ఇది పాకిస్తాన్లోని పంజాబ్‌ లోని చక్వాల్‌ జిల్లాలోని చోవా సైదాన్షా సమీపంలోని కటాస్‌ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహా శివుడు. మహాభారతం కాలం నుండి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో…

Read More

బిలంలో ఉండే ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

పవిత్ర స్థలాలు దాదాపు కొండలపై, లోయల్లో, గుహల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి కోవలోకి వచ్చే ఒక పవిత్ర క్షేత్రం ఇది. గుహలో శివలింగం. అచ్చెరువు నొందించే ఈ బిలంలోని దేవాలయ విశేషాలు తెలుసుకుందాం… గుంటూరు జిల్లా గురజాలకు 6 కి.మీ దూరంలో ఉన్న దైద గ్రామంలోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం. సుందర అటవీ ప్రాంతం, పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది. ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి…

Read More

శిల్ప కళా నైపుణ్యానికి ప్ర‌తీక ఈ ఆల‌యం.. క‌చ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశం..

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. బేలూర్‌ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్‌ జిల్లాలో బెంగుళూర్‌ నుండి కేవలం 220 కి. మీ. దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయం. బేలూర్‌ విశిష్టమైనది బేలూర్‌ హోయసల రాజధానిగా ఉంది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబేడ్‌ కూడా హోయసల రాజధానిగా ఉండేది ఇది పురాతన…

Read More