ఎలాంటి రోగాలు అయినా న‌యం అవ్వాలంటే.. వెంక‌టేశ్వ‌ర స్వామిని ఈ రోజు ద‌ర్శించుకోండి..!

ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే విజ్ఞులు ఠక్కున చెప్పె సమాధానం ఆరోగ్యవంతుడు. అటువంటి ఆరోగ్యం కోసం అందరూ ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. అయితే ఔషధసేవతోపాటు భగవత్ అనుగ్రహం ఉంటే ఇక తిరుగు ఉండదు అనేది సత్యం. అయితే ఆరోగ్యం కోసం ఏం పూజ చేయాలి అనేది చాలామందికి సంశయం. కలియో వేంకటనాయకః- కలియుగంలో ప్రతక్ష్య దైవం శ్రీశ్రీనివాసుడు. ఆయన్ను పూజిస్తే చాలు అన్ని మీకు లభ్యం. అయితే ఎప్పుడు ఎలా పూజచేస్తే ఆరోగ్యాన్ని వేంకటేశ్వరుడు ప్రసాదిస్తాడో తెలుసుకుందాం……

Read More

ఇంత‌కీ అస‌లు అక్ష‌జ్ఞ తృతీయ రోజు బంగారాన్ని కొనాలా.. వ‌ద్దా..?

అక్షయ తృతీయను అక్షయ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. సూర్య, చంద్రులు ఇద్దరికి సంబంధించిన విశేషంతో కూడికున్నది ఈ పండుగ. సూర్యుడు వైశాఖ మాసంలో తీవ్ర ప్రతాపంతో ఉండగా, చంద్రుడు శుక్లపక్షంలో తదియ‌ తిథినాడు ప్రకాశవంతంగా చిన్న రేఖతో అలరారుతుంటాడు. ఐశ్వర్యకారకుడైన శివునిపై ఉన్న చంద్ర రేఖ తదియ చంద్రరేఖనే. కాబట్టి ఈ రోజున అనేక విశేషాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రుని భార్యల్లో ముఖ్యమైన రోహిణితో కలిసి ఉండటం…

Read More

మీకు ర‌వి దోషం ఉందా..? అయితే దాన్నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలుసుకోండి..!

తరుచుగా ఎక్కువ లాలాజలం ఉరుతున్నా.. అంటే సొల్లు ఎక్కువగా వస్తున్నా, అవయవాల్లో తిమ్మిర్లు, బలహీనత, కలర్ బ్లైండ్‌నెస్ (ఎరుపు, గ్రే రంగు), మీకు మీరే ఆత్మస్తుతి చేసుకుంటున్నా, కంటి చూపు తగ్గుతున్నా, సాంఘికంగా మీరు దూరంగా ఉంటూ అంటే అందరితో కల‌వాలనిపించకుంటే మీకు తప్పక రవి దోషాలు ఉన్నాయని చెప్పవచ్చు. కొత్త పని ప్రారంభించేటప్పుడు లేదా ఇంటి నుంచి మీరు బయటకు పోయేటప్పుడు తప్పకుండా ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఈ నీటిలో కొంచెం చక్కెర వేసుకోవాలి….

Read More

తాళిబొట్టుకు పిన్నీసులు తగిలి ఇస్తున్నారా… ఐతే ఇది తప్పక తెలుసుకోండి !

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన భర్తతో తాళి కట్టించుకుంటుంది. తాళి నే చాలామంది మంగళసూత్రం అని కూడా అంటారు. అయితే మంగళం అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం. ప్రతి మహిళ ఈ మంగళసూత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంగళసూత్రం మహిళలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పెళ్లయిన మహిళ గా గుర్తింపు ను ఇస్తుంది తాళిబొట్టు. అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని నియమాలు…

Read More

అస‌లు తిథి అంటే ఏమిటి..? ఎలా కొలుస్తారు..!

ఖగోళంలో సూర్యునికి, చంద్రునికి మధ్యగల దూరాన్ని బట్టి ఈ తిథి చెప్పబడుతుంది. అంటే తిథి చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. అమావాస్యనాడు చంద్రుడు సూర్యునితో కలిసి ఉంటాడు. అందుకే ఆ రోజున చంద్రుడు మనకు కన్పించడు. అమావాస్య అనియ మరుసటిరోజు నుంచి సూర్యుని నుంచి చంద్రుడు తూర్పువైపునకు కొద్దికొద్దిగా కదులుతూ సూర్యునికి దూరమవుతాడు. మొదటిరోజు దూరాన్ని బట్టి పాడ్యమి, రెండో రోజు విదియ ఇలా… పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి. అమావాస్య తరువాత విదియ,…

Read More

ఎలాంటి స‌మ‌స్య ఉన్నా స‌రే హ‌నుమాన్‌ను పూజిస్తే పోతుంది..!

హనుమంతుడు అంటేనే సాక్షాత్ రుద్రాంశ సంభూతుడు. సకల కార్యజయం కావాలంటే హనుమాన్‌ను అర్చించాలి. అదేవిధంగా గ్రహపీడా నివారణకు ఆంజనేయుడ్ని కొల‌వాలి. చిన్నపిల్లలకు ఆంజనేయుడి బిళ్ల‌ మెడలో కడితే సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం. హనుమంతుడిని అర్చిస్తే సకల కార్య జయం క‌లుగుతుంది. ఇక ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు, జన్మ సమయంలోని దోషాలు పోవడానికి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు. సాక్షాత్ రుద్రుడు కాబట్టి అన్ని దోషాల నివారణ ఆయన నామస్మరణ, అర్చన ద్వారా…

Read More

దక్షిణభారత అమర్‌నాథ్ గా పేరుగాంచిన సలేశ్వరం ఎక్క‌డ ఉందో తెలుసా..? దాని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

దేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం అమర్‌నాథ్. అచ్చం అలానే ఎత్తైన గుట్టలు, లోతైన లోయల మధ్య వెలిసిన శైవక్షేత్రం దక్షిణ భారతదేశంలో సైతం ఒకటున్నదన్న విషయం చాలామందికి తెలియదు. కానీ మన నల్లమల అడువుల్లో శ్రీశైలానికి దగ్గర్లో ఉంది. సుమారు 300 అడుగుల ఎత్తునుంచి పరవళ్లుతొక్కే గంగమతల్లి, ఎత్తైన కొండల మధ్య వెలిసిన దివ్యక్షేత్రమే సలేశ్వరం. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల అడువుల్లో వెలిసిన పరమపవ్రిత, శక్తివంతమైన శైవ క్షేత్రం. అటు భక్తులను, ప్రకృతి ఆరాధకులను,…

Read More

గ్ర‌హ‌ణం ప‌ట్టిన‌ప్పుడు ఆల‌యాల‌ను ఎందుకు మూసివేస్తారో తెలుసా..?

సూర్య‌, చంద్ర గ్ర‌హ‌ణాల‌నేవి స‌హ‌జంగా ఎప్పుడూ వ‌స్తూనే ఉంటాయి. అయితే కొన్ని సార్లు గ్ర‌హ‌ణం పాక్షికంగా అంటే.. కొద్దిగా మాత్ర‌మే ఉంటుంది. కొన్ని సార్ల‌యితే గ్ర‌హ‌ణం సంపూర్ణంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఎలాంటి గ్ర‌హ‌ణం అయిన‌ప్ప‌టికీ దేవాల‌యాల‌ను మూసే సాంప్ర‌దాయం ఆచ‌ర‌ణ‌లో ఉంది. గ్రహ‌ణం ప‌ట్ట‌డానికి ముందే ఆల‌యాల‌ను మూసేస్తారు. మ‌ళ్లీ గ్ర‌హణం విడిచిన త‌రువాతే ఆల‌యాల‌ను తెరుస్తారు. అనంత‌రం ఆల‌యంలో పూజ‌లు, శుద్ధి కార్య‌క్ర‌మాలు చేశాకే మ‌ళ్లీ భ‌క్తుల‌కు అనుమ‌తినిస్తారు. అయితే అస‌లు గ్ర‌హ‌ణం…

Read More

కూర్చుని ఒక వ్యక్తి కాళ్ళూ ఎందుకు ఊపరాదు?

సంప్రదాయ విశ్వాసము ప్రకారము ఒక ఎత్తైన దానిపై కూర్చొని కాళ్ళు ఊపిన వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో లేక అప్పుల్లో కూరుకుంటారు. ఈ నిషేధం ప్రధానంగా పిల్లల‌పై పూర్వకాలంలో విధించబడింది. మొండి పిల్లలు ఈ విశ్వాసంలో అర్థం లేదని తమ పెద్దలతో అంటుంటారు. కానీ పెద్దలు తాము ఇతరుల ద్వారా విన్నదాన్నే చెప్పడం జరుగుతుంది. ఈ విశ్వాసం మూఢంగా కనిపించినా, ఓ వాస్తవం కనిపొస్తోంది. అదేమిటంటే అలా పిల్లలు కాళ్ళను ఊపడం ద్వారా ఎంతో శక్తిని కోల్పోతారు….

Read More

సీతారామ క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశం ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందో తెలుసా..?

భారతీయం అంటేనే రామాయణం. రామాయణం అంటేనే సీతారాముల దివ్యకథామృతం. ఆ ఆదర్శ దంపతులు లోకకళ్యాణం కోసం జన్మించిన విషయం అందిరికీ విదితమే. సీతమ్మ అయోనిజ. అంటే మానవ గర్భంలో పెరిగి పెద్దదైనది కాదు. మిథిలా నగరాన్ని పరిపాలించే మహాచక్రవర్తి జనక మహారాజు సంతానం కోసం యాగం నిర్వహించిన సమయంలో భూమిని దున్నుతుండగా ఒక పెట్టెలో జానకీ మాత దొరికింది. ఈ రాజ్యానికి పేరు విదేహీ. అందుకే సీతమ్మను వైదేహీ అని కూడా పిలుస్తారు. అయితే మిథిలా నగరం…

Read More