దేవుడి హారతిని కళ్లకు అద్దుకోవద్దట.. ఎందుకంటే?

గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది…

Read More

సంతానం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం క‌లుగుతుంది!

దేశంలో ఎందరో దంపతులు సంతానం కోసం పలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. ఎవ్వరు ఏది చెపితే దాని ఆచరిస్తారు. కానీ శాస్త్రప్రవచనం ప్రకారం భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక సంతానం పొందుతారు. అలాంటి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన వ్రతం భవానీ అష్టమి వ్రతం. పార్వతీదేవినే భవాని అంటారు. దీనికి కారణం భవుని భార్య కాబట్టి. పార్వతీదేవి చైత్ర శుద్ధ అష్టమినాడు జన్మించింది. ఆ పుణ్యతిథిని భవానీ అష్టమి అంటారు. దీనినే అశోకాష్టమి అని కూడా అంటారు. చైత్ర…

Read More

ఆదివారం మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు..!!

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట నోరూరించే మాంసాహార వంటకాలు ఘమఘమలాడుతుంటాయి. చాలామంది ఆదివారం రోజున మాంసాహారంతో గడిపేస్తుంటారు. నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. హిందువులు సూర్య దేవుడికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాలలో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడి నమస్కారం చేయడం,…

Read More

చాటపై పాదాలు ఎందుకు ఉంచరాదు?

సంప్రదాయ చాటను వెదురుతో కాని, ఈనెలతో కానీ చేస్తారు. ఇలాంటి చాటను ధాన్యాన్ని చెరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చెరగడం వల్ల వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది. భారతీయులు వంట ధాన్యాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు. కాబట్టి చాటను కూడా అలాగే భావించేవారు. సంప్రదాయక విశ్వాసం ప్రకారం చాటపై కాలు పెట్టడం పాపంగా పరిగణించేవారు. కావున ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఈ విశ్వాసంలో రెందు ప్రధానాంశాలు దాగి ఉన్నాయి. మొదటిది ఏమిటంటే చాట అల్లడానికి…

Read More

హిందువులు ఆవును ఎందుకు పవిత్రంగా భావిస్తారు?

హిందువులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను అమృతం అని అంటారు. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి…

Read More

ఉపవాసాలు ఎందుకు పాటించాలి?

భారతీయ సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది. మన అన్ని పురాణాలు, ఇతిహాసాలు అత్మజ్ఞానం కలగడానికి ఉపవాసాన్ని ఓ సాధనంగా సూచించాయి. పద్మపురాణం, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి ఏకాదశి వ్రతంలో (ఉపవాసాన్ని ఒకానొక రోజు చేయాలని) పాటించే ఉపవాసం ఎంతో శుభప్రదమని చెప్పినాయి. తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు. ఉపవాసంతో కూడిన భగవధ్యానం సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు. మనసు దుష్ట తలంపుల నుండి, ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటం అవసరం. ఉపవాసం…

Read More

మీకు తెలుసా..? శివుడు కూడా ఒక‌సారి సిగ్గుప‌డ్డాడు. అది ఎప్పుడంటే..?

మహాదేవుడు పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో అందరికీ తెలుసు. తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవీకి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. పూర్వం మార్కండేయునికి మరణ సమయం ఆసన్నమైన వేళ శివ స్తోత్రాన్ని ప్రారంభించాడు. యముడు పాశాన్ని పెట్టి మార్కండేయున్ని లాగబోతే శంకరుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే యముడు పారిపోయాడు. ఆ గర్వంతో శంకరుడు, పార్వతితో చూసావా..? యముడంతడి వాడిని బెదిరించి పంపాను ఒక్క కాలితోపుతో మార్కండేయున్ని రక్షించాను ఒంటి కాలితో అన్నాడు. అమ్మ…

Read More

చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ను పెట్టుకోవాలో తెలుసా..?

చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వల్ల తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని బాధ పడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ జబ్బులు రావడం, ఇబ్బందులు పడుతుంటారు. వీరందరికీ సులభోపాయం, ఎంతోమంది తమ అనుభవంతో చెప్పిన శాస్త్రీయ పద్ధతిని తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి అంటే చాలు ధైర్యానికి ప్రతీక. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తాడ‌న్నది అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామిని ఇంట్లో ఉంచితే…

Read More

హిందూ పురాణాల్లో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషేదించారో తెలుసా.?

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఒక్కో మతం ఒకో పద్ధతి. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్దం. బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం కొంద‌రికి నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని…

Read More

బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? దానికాపేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే, తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు. బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి. వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మబుద్ధినీ, జ్ఞానాన్ని కలుగజేసే దేవత. బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు. ఆ సమయంలో ఏ పనిచేసినా, ఆలోచన చేసినా,…

Read More