ప్రపంచంలోనే ఏకైక మానవనిర్మిత గుహ ఇది తెలుసా..? ఇందులో శివాల‌యం ఉంది..!

శివారాధన కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉంది. పూర్వకాలం నుంచి ఆయాచోట్ల ఆయా పేర్లతో శివున్ని ఆరాధించే సంస్కృతి ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత శివాలయాల గురించి సంక్షిప్తంగా తెలుసుకునే క్రమంలో ఆస్ట్రేలియాలోని శివాలయం గురించి తెలుసుకుందాం… ముక్తి గుప్తేశ్వర దేవాలయం, ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న మింటో అనే ప్రాంతంలో ఈ ఆల‌యం ఉంది. ప్ర‌పంచంలోని ఏకైక మాన‌వ నిర్మిత గుహాల‌యం ఇది. ఇక్క‌డ శివుడు ముక్తి గుప్తేశ్వ‌రుడిగా పూజ‌లందుకుంటున్నాడు. ఈ ఆల‌యంలో ఉద‌యం…

Read More

ఆల‌యంలో న‌వ‌గ్ర‌హాల‌కు పూజ చేసి గ్ర‌హాల చుట్టూ తిరిగారా.. అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి..!

నవగ్రహ పూజ. ఈ పూజ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే.. చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అయితే.. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి… అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది…

Read More

ఆచ‌మ‌నం అంటే ఏమిటి..? ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసా..?

సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు. అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం… ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం. చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా (ఉర్ధరిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన…

Read More

చ‌నిపోయిన వ్య‌క్తి కాలి బొట‌న వేళ్ల‌ను క‌లిపి క‌డ‌తారు..! ఎందుకో తెలుసా..?

భూమిపై జ‌న్మించిన జీవి ఏదైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు. ఏ ప్రాణికైనా మృత్యువు అనివార్యం. అందుకు మాన‌వులు కూడా అతీతుతు కాదు. అయితే మ‌నుషులు చ‌నిపోయిన‌ప్పుడు ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ ఆచారాలు, విశ్వాసాల ప్ర‌కారం మృతదేహాల‌ను ఖ‌న‌నం చేస్తారు. ప్ర‌ధానంగా హిందువులు చ‌నిపోయిన వ్య‌క్తికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన త‌రువాతే ద‌హ‌నం చేస్తారు. ఈ అంతిమ సంస్కారాల‌నే అంత్యేష్టి అని కూడా అంటారు. అందులో ప‌లు కార్య‌క్ర‌మాలు ఉంటాయి….

Read More

జంధ్యం వేసుకోవ‌డం వెనుక దాగి ఉన్న అస‌లు ప‌ర‌మార్థం ఏమిటో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు. సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం…

Read More

మీ ఇంట్లోకి పిచుకలు పదే పదే వస్తున్నాయా.. దానర్థం ఏమిటో తెలుసా..?

మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే…

Read More

శివుడికి ఏ అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం. కేవ‌లం కార్తీక మాసంలోనే కాదు, ఏ స‌మ‌యంలో అయినా స‌రే శివుడికి చేసే అభిషేకాల‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఆవునెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంది. ఆవుపాల‌తో…

Read More

తిరుమ‌ల గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు ఇవే..!

తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అందుకే కాబోలు.. తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు. అయితే.. కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు వెళ్తారు. కానీ.. తిరుమల శ్రీవారి ఆలయం…

Read More

నవవధువుతో గౌరీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు. ఈ ఆచారం ఇంచుమించు దేశమంతటా ఉంటుంది. ఇలా గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే? దీని వెనకాల ఒక రహస్యం ఉంది. దేవతామూర్తులలో స్త్రీ స్వరూపములన్నీ అమ్మవారి రూపములే. లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమూర్తుల శక్తులు. వారిలో మిగిలిన వారి కన్నా పరమేశ్వరుని ఇల్లాలైన గౌరమ్మనే పెళ్లికూతురు చేత పూజింపచేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది. పరమేశ్వరునికి ఇల్లాలుగా ఉండడం చాలా కష్టం….

Read More

రావి చెట్టును భ‌క్తులు న‌మ్మ‌కంగా పూజించ‌డానికి గ‌ల కార‌ణాలివే..!

మ‌న దేశంలో ఉన్న ఏ ఆలయంలోకి వెళ్లినా అక్క‌డ రావి చెట్టు క‌చ్చితంగా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ చెట్టును దైవానికి ప్ర‌తిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్ల‌లో బ్ర‌హ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడ‌ట‌. అందుకే రావి చెట్టును భ‌క్తులు పూజిస్తారు. ఈ క్ర‌మంలో రావి చెట్టు వ‌ల్ల మ‌న‌కు ఆయుర్వేద ప‌రంగా ఎన్నో ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భ‌క్తులు అంత న‌మ్మ‌కంగా పూజించ‌డానికి గ‌ల ప‌లు కార‌ణాలు తెలుసుకుందాం….

Read More