శ్రీ వెంకటేశ్వరుని రూపం గురించి ఈ విషయాలు తెలుసా..?
మాసేన మార్గశిరోహం అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. అలాంటి పవిత్రమాసంలో ఆయన రూపాల్లో ప్రధానమై, కలియుగ నాథుడిగా, దైవంగా అర్చితామూర్తిగా విలసిలుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ మాసంలో విష్ణు సంబంధ గాథలు, అవతార విశిష్టతలు తెలుసుకున్నా, తలుచుకున్నా పాపాలు పోవడమే కాదు, సకల పుణ్యాలు లభిస్తాయి. వేంకటేశ్వరస్వామి గురించి తెలుసుకుందాం.. స్వామి రూపం ప్రత్యేకం. ఆపాదమస్తకం.. అపురూపం. ఒక్క క్షణకాలం స్వామి దర్శనం రోమాంచితం. ఒళ్లు జలదరింపచేయడమే కాకుండా పరవశింప చేస్తుంది. అలాంటి అపురూప మూర్తి … Read more









