Phool Makhana And Sesame Seeds : వీటిని తింటే శరీరంలో ఎలాంటి నొప్పులు అయినా సరే తగ్గుతాయి.. 100 ఏళ్లు వచ్చినా ఎముకలు బలంగా ఉంటాయి..
Phool Makhana And Sesame Seeds : మూడు పూటలా తిన్నప్పటికి కొందరు ఎప్పుడూ చూసిన చాలా నీరసంగా ఉంటారు. తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఎంత తిన్నప్పటికి శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఇలా నీరసంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినన్ని పోషకాలు అందక పోవడం వల్ల రక్తహీనత, ఎముకలు బలహీనంగా తయారవ్వడం, జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాలు బలహీనంగా తయారవ్వడం, శరీరంలో నొప్పులు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోవడం, ఆకలి … Read more