ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌లు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కానీ ఆయా మొక్క‌ల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే మ‌నకు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఒక్కో మొక్క ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. ఏయే మొక్క‌ల‌కు చెందిన ఆకుల‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మాచీ ప‌త్రంతో కంటి రోగాలు న‌యం అవుతాయి. కంటి చూపు … Read more

ఈ ఆకులు మ‌న ఒంటికి చాలా మేలు చేస్తాయి..!

నేటి కాలం లో చాల సమస్యలు వస్తున్నాయి. ఇటుంవటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యం మరెంత మెరుగు పడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయ పడుతుంది. అలానే ఆహారానికి తాజాదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాదు కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, అధిక రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది. … Read more

ఏయే చెట్ల ఆకులతో ఏయే వ్యాధులు న‌యం అవుతాయో తెలుసా..?

మాచీ పత్రం నేత్రములకు మంచి ఔషధము. ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి. నేలమునుగ ఆకులు – ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. శరీరమునకు దివ్యఔషధము. మారేడు ఆకులు – మూల శంక నయమగును. రోజూ రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకుని తాగాలి. జంటగరిక ఆకు – మూత్ర సంబంధ వ్యాధులు తొలుగును. పచ్చడి చేసుకొని … Read more

Kidneys Health : కిడ్నీలో రాళ్ల‌ను వేగంగా క‌రిగించే ఆకు ఇది.. ఎలా వాడాలంటే..?

Kidneys Health : మ‌న శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శ‌రీరం స‌క్ర‌మంగా పనిచేయాలంటే మూత్ర‌పిండాలు నిరంత‌రం ప‌ని చేయాలి. శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు, విష ప‌దార్థాల‌ను మూత్ర‌పిండాలు వ‌డ‌పోసి బ‌య‌ట‌కు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మూత్రపిండాల సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్ర‌పిండాల‌లో రాళ్ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంది. మ‌న తీసుకునే ఆహారంలో మార్పులు చేయ‌డం, స‌రైన జీవ‌న విధానాన్ని పాటించ‌డం … Read more

Employees : ఇక‌పై ఉద్యోగుల‌కు వారంలో 4 రోజులే ప‌ని.. 3 రోజులు సెల‌వులు.. త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న కేంద్రం..!

Employees : కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నూత‌న ప‌నివిధానం, సెలవులు, వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇక‌పై వారంలో ఉద్యోగులు 4 రోజులు మాత్ర‌మే ప‌నిచేయాల్సి ఉంటుంది. 3 రోజులు సెల‌వులు ఉంటాయి. అవి వీక్లీ ఆఫ్‌ల రూపంలో ల‌భిస్తాయి. నూత‌న ప‌నివిధానం, వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం ఫిబ్ర‌వ‌రి 2021లోనే రూపొందించింది. అందుకు అనుగుణంగా ప‌లు రాష్ట్రాలు కూడా ఇప్ప‌టికే డ్రాఫ్ట్ రూల్స్‌ను మార్చుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, … Read more