ఇక‌పై ప‌ని మీద బ‌య‌ట‌కు వెళ్తే ఇలా చేయండి.. మీరు అనుకున్న ప‌ని విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంది.. ల‌

పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చెయ్యాలని అనుకుంటున్నారా..? వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. పైగా పాజిటివ్ ఎనర్జీని కలిగి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేసేయచ్చు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చాలా మంది వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా ఉంటే వాటిని తొలగించేయడం ఇలా చేస్తూ వుంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని … Read more

ఇంట్లో ప‌ని ఒత్తిడి వ‌ల్ల మ‌హిళ‌ల‌కు గుండె జ‌బ్బులు..?

ప్రస్తుతం ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు ముందంజలో ఉన్నారనడంలో సందేహం లేదు. కాని కార్యాలయాలు, ఇంట్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ప్రధానంగా యువతుల్లో అందునా ఇటీవల వివాహమైన మహిళల్లో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయని, వీరిలో మానసికమైన, శారీరకమైన ఒత్తిడి కారణంగానే వారు జబ్బులబారిన పడుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో పనిభారం పెరిగిపోవడంతో … Read more

ఏయే ప‌నులు చేసేట‌ప్పుడు ఏయే దేవ‌త‌ల‌ను త‌ల‌చుకుంటే మంచిది..?

సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠించాలి, ఏ దేవతా పూజ చేయాలనే వివరాలు మీకోసం. ఉద్యోగ ప్రయత్నం … Read more

ప్రతి రోజూ యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

కొంతమంది ఎప్పుడు చూసినా నవ్వుతూ యాక్టివ్‌గా ఉంటారు. మరికొంతమంది నాకెందుకే అన్నట్లు మూడీగా ఉంటారు. ఏ పని చేయాలన్నా బద్దకిస్తారు. దీనికి కారణం వారు బరువుగా ఉండడం వల్లనా లేదంటే ఎంకేదైనా సమస్యా. కామ్‌గా ఉండేవాళ్లు యాక్టివ్‌గా మారాలంటే కొన్ని పనులు చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. ఆఫీస్‌లో కొంతమందిని చూస్తూనే ఉంటాం. పైకి కిందకి తిరుగుతూనే ఉంటారు. వీరికి పనీబాటా లేదా అనుకుంటాం. వీరు ఒకచోట కుదులుగా కూర్చోలేరు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆత్రుత … Read more

Employees : ఇక‌పై ఉద్యోగుల‌కు వారంలో 4 రోజులే ప‌ని.. 3 రోజులు సెల‌వులు.. త్వ‌ర‌లో అమ‌లు చేయ‌నున్న కేంద్రం..!

Employees : కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నూత‌న ప‌నివిధానం, సెలవులు, వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇక‌పై వారంలో ఉద్యోగులు 4 రోజులు మాత్ర‌మే ప‌నిచేయాల్సి ఉంటుంది. 3 రోజులు సెల‌వులు ఉంటాయి. అవి వీక్లీ ఆఫ్‌ల రూపంలో ల‌భిస్తాయి. నూత‌న ప‌నివిధానం, వేత‌న స‌వ‌ర‌ణ‌ల‌కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం ఫిబ్ర‌వ‌రి 2021లోనే రూపొందించింది. అందుకు అనుగుణంగా ప‌లు రాష్ట్రాలు కూడా ఇప్ప‌టికే డ్రాఫ్ట్ రూల్స్‌ను మార్చుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, … Read more