తొలి టీ20లో భారత్ ఘన విజయం.. సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్..
డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికాపై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడింది. వెంట వెంటనే వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. దీంతో విజయం భారత్ను వరించింది. ఈ విజయంతో భారత్ 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ … Read more









