గుడికి వెళ్లే భక్తులు గుడి వెనుక భాగం ఎందుకు మొక్కుతారో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భక్తులు ఈ ఆలయం వెనుక భాగాన నమస్కరిస్తూ వెళ్తుంటారు. ఈ విధంగా ఈ ఆలయం వెనుక భాగంలో నమస్కరించడానికి గల కారణం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆలయం వెనుక భాగంలో నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఆలయంలో గర్భగుడిలో మూలవిరాట్టు ప్రతిష్టించడం వల్ల గర్భగుడి ఎంతో విశిష్టమైనదిగా…

Read More

శనికి శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

సాధారణంగా మనం శని దేవుడిని శని అని పిలుస్తుంటారు. అదేవిధంగా మరికొందరు శనీశ్వరుడు అని పిలుస్తుంటారు. శని దేవుడిని ఈ విధంగా శనీశ్వరుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? శని ఎందుకు శనీశ్వరుడుగా మారాడు.. శనికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకరోజు శనిదేవుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసానికి చేరుకుంటాడు. శని దేవుడి విధి ధర్మాన్ని పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు శనితో ఈ విధంగా…

Read More

శ్రీ రామ నవమి రోజు తప్పకుండా చేయాల్సిన పని ఇదే!

ప్రతి ఏటా చైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత వచ్చే పండుగే శ్రీరామనవమి. చైత్రమాసం శుక్ల పక్షమి నాడు సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. త్రేతాయుగంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి కోసమే శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. ఇటువంటి మహత్తరమైన రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి. శ్రీరాముడు జన్మించిన శుక్ల పక్షం ఈ రోజున భక్తులు ఉపవాసంతో స్వామి వారి పూజలు చేసి ఆ రాత్రికి శ్రీ రాముని షోడశో పచారములచే…

Read More

Lakshmi Devi : సాయంత్రం వేళ ఈ పనులను చేస్తే.. లక్ష్మీదేవి కి కోపం వస్తుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. సంతోషంగా ఉండాలని ఇంట్లో సంపద ఉండాలని కోరుకుంటారు. అయితే, కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందులు నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం. ఇలా చేయడం వలన, సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది. మన పెద్దలు ఎన్నో నియమ నిబంధనలు పెట్టారు. వాటిని పాటిస్తే, చాలా…

Read More

Mata Manasa Devi Temple : తీర‌ని కోరిక‌లు ఉన్న‌వారు ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే చాలు..!

Mata Manasa Devi Temple : హిందూ మతంలో చాలా మంది దేవుళ్లు మరియు దేవతలను పూజిస్తారు. అంద‌రు దేవుళ్లు మరియు దేవతలకు వారి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా, ప్రజలు కూడా మానస దేవిని ఎంతో భక్తితో పూజిస్తారు. పంచకులలోని మాతా మానస దేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. హరిద్వార్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వా పర్వతంలో మాతా మానస దేవి యొక్క ప్రసిద్ధ ఆలయం ఉంది….

Read More

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం ఎంతో ప్ర‌ఖ్యాతిగాంచాయి. వాటికి ప్ర‌త్యేక‌మైన స్థ‌ల పురాణం ఉంటుంది. అలాంటి ఆల‌యాలు చాలానే ఉన్నాయి. అయితే మ‌నిషికి మోక్షం ప్ర‌సాదించే ఆల‌యాలు కూడా ఉన్నాయి. వాటిని సంద‌ర్శిస్తే ఇక మ‌నిషి జ‌న్మ మ‌ళ్లీ ఉండ‌ద‌ట‌. మోక్షం ల‌భిస్తుంద‌ట‌. సాక్షాత్తూ శివ స‌న్నిధానం ల‌భిస్తుంద‌ట‌. కైలాసం చేరుకుంటార‌ట‌. ఇక అలాంటి ఆల‌యాలు ఏవో, అవి ఎక్క‌డ ఉన్నాయో…

Read More

వినాయకుడి శరీరంలోని భాగాలు దేనిని చూచిస్తాయో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా ఆ కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి పూజలు చేస్తాము. ముందుగా వినాయకుడి పూజ అనంతరమే ఇతర పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తాము. వినాయకుడు చూడగానే నాలుగు చేతులు కలిగి ఉండి, గజముఖం, కలిగి ఉంటాడు. అయితే వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్కో దానికి సంకేతం. మరి వినాయకుడి శరీరంలోని ఏ భాగం దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. చూడగానే వినాయకుడి తల మనకు చాలా…

Read More

కదిలే శివలింగం ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

సాధారణంగా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాలు ప్రతిష్టించిన చోట స్థిరంగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. కానీ ప్రతిష్టించిన విగ్రహాలు కదలడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. అసలు ప్రతిష్టించిన విగ్రహాలు కదులుతాయని వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో వెలసిన శివలింగం మాత్రం కదులుతూ భక్తులకు దర్శనమిస్తుంది. మరి కదిలే శివలింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా.. ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో దుగ్దేశ్వర్నాథ్ అనే…

Read More

శివుని దర్శనం చేసుకునే సమయంలో తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం తరచుగా వెళ్లే ఆలయాలలో శివాలయం ఒకటి. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు స్వామివారు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారి లింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది.త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలు ఏమిటో స్వామి వారిని ఏ విధంగా నమస్కరించాలో ఇక్కడ తెలుసుకుందాం. గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునే సమయంలో మన మనసును ఆ భగవంతుని పై కేంద్రీకరించాలి.అదేవిధంగా స్వామివారిని…

Read More

మహిళలు మంగళసూత్రంలో ఇవి తీసేస్తే కష్టాలు ఉండవు..!

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లయిన మహిళలు మంగళసూత్రం ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పెళ్లి తర్వాత స్త్రీ మెడలో మంగళసూత్రం పడితే తన భర్త మరణించే వరకు మంగళసూత్రం తన మెడలో ఉంటుంది. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం వస్తుంది. మంగళ సూత్రాన్ని భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళ సూత్రానికి కొంతమంది మహిళలు పిన్ను సూదులను వేస్తుంటారు. ఈ విధంగా మంగళసూత్రానికి ఇనుప…

Read More