అబ్దుల్ కలాం రాసిన అరుదైన లేఖ….ఎంత ముందుచూపుతో రాశారో..!
నీటి కరువు గురించి 2002 లో అబ్దుల్ కలాం ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఓ విదేశి మేగజైన్లో ప్రచురించింది. , 2070లో నీటి సమస్య ఎలా ఉంటుందో ఊహిస్తూ రాసిన లెటర్ ఇది..అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. లేఖ యధాతథంగా మీకోసం. ‘ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను … Read more









