భగత్ సింగ్ గురించి మాట్లాడాలంటే…ఫస్ట్ ఈ రెండు విషయాలు తెల్సుకోవాల్సిందే.!!
సన్నివేశం-1: 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ దురంతం చోటు చేసుకుంది. సమావేశమైన వేలాది జనాలపై, బ్రిటీష్ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరిగాయి. వందల మంది ప్రాణాలు పోయాయి…తూటాల మోత, తొక్కిసలాట…ఎక్కడ చూసిన తెగిపడిన చెప్పులు, గుట్టలుగా శవాలు….అస్తవ్యస్తం, రక్తసిక్తం. ఈ సంఘటన జరిగిన సమయంలో విద్యార్థిగా ఉన్న భగత్ సింగ్…. ఈ విషయం తెల్సుకొని….నేరుగా స్కూల్ నుండి సంఘటన స్థలానికి వచ్చాడు…. జలియన్ వాలా బాగ్ లోని భారతీయుల రక్తంతో తడిచిన మట్టిని … Read more









