నిర్ణీత ఎంజైమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడితే డ‌యాబెటిస్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ట‌..!

తాజా పరిశోధనల మేరకు ఒక నిర్దేశిత మానవ ఎంజైము డయాబెటీస్ వ్యాధిని అరికట్టగలదని తేలింది. అధిక బరువు నిరోధకత, మెరుగైన జీవప్రక్రియ, మెరుగైన ఇన్సులిన్ సరఫరాలు మానవ ఎంజైముల మెరుగుదలద్వారా అరికట్టవచ్చునని ఈ పరిశోధనలో సైంటిస్టులు తెలిపారు. రీసెర్చిలో అధిక బరువు, ఇన్సులిన్ పవర్ తగ్గుట, టైప్ 2 డయాబెటీస్, శారీరక మంటలు వీటన్నిటికి ఒకదానితో మరి ఒకటి సంబంధం కలిగివుందని వెల్లడైంది. వీరు తమ పరిశోధనలను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. ఎంజైములు మార్చిన ఎలుకలకు అధిక … Read more

మీ చ‌ర్మం స‌హ‌జ‌సిద్ధ‌మైన నిగారింపును పొందాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

మీ చర్మం రంగు మెరిసిపోవాలంటే మీ చేతుల్లోనే వుంది. పార్లర్ లకుపోయి సొమ్ము పోయాల్సిన అవసరం కూడా లేదు. చర్మ పోషణకవసరమైన కొన్ని ప్రధానమైన పానీయాలు పరిశీలించండి. కోకో – ఈ గింజలలో ఎండ నుండి చర్మాన్ని రక్షించే ఫ్లేవనాల్స్ అధికంగా వుంటాయి. ఉదయం, సాయంత్రం తాగటమే కాక, స్నానపు నీటిలో కోకో పౌడర్ (కప్పులో ఎనిమిదో భాగం) కొవ్వు లేని పాలు(కప్పులో 3 వంతులు) స్నానపు నీటిలో కలిపి స్నానం చేయండి. పెరుగు – పెరుగులో … Read more

స్మార్ట్ ఫోన్‌ని టాయిలెట్‌లోకి తీసుకెళ్తున్నారా.. అయితే ఎంత పెద్ద న‌ష్టం క‌లిగిస్తుందంటే..?

గతంలో టాయిలెట్ లోకి పేపర్ తీసుకెళ్ళడం అలవాటు ఉండేది. టాయిలెట్ లో పేపర్ చదువుతూ పని కానిచ్చేవాళ్ళు చాలా మంది. టైమ్ సేవ్ అవుతుందన్న ఉద్దేశ్యంతో అలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు పోయింది. పేపర్ స్థానంలో స్మార్ట్ ఫోన్ ని తీసుకువెళుతున్నారు. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమైపోయాయి కాబట్టి, స్మార్ట్ ఫోన్ ని టాయిలెట్ లోకి తీసుకెళ్తున్నారు. కానీ అలా చేయడం చాలా తప్పని, దానివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతి … Read more

మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ ముప్పు.. ల‌క్ష‌ణాలు ఇవే..

కొన్ని అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమయ్యే వరకు మనకు తెలియడం లేదు. అందులో అతి ముఖ్యమైంది సర్వైకల్‌ కేన్సర్‌. ఇది ఆడవారిలో ముఖ్యంగా 33–45 వయస్సున్నవారిలో వస్తుంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సర్వైకల్‌ కేన్సర్‌ కారణాలు, లక్షణాలు, చికిత్స ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వైకల్‌ కేన్సర్‌ గర్భాశయానికి యోనికి కింది భాగంలో వస్తుంది. వివిధ కారణాల వల్ల సర్వైకల్‌ కేన్సర్‌ వస్తుంది. సెక్సువల్‌ ఇన్ఫెక్షన్‌ ‌ వల్ల కూడా రావచ్చు. దీనిని ముందుగానే … Read more

ఉద‌యం పూట ఈ ఆహారాల‌ను అస‌లు తిన‌కండి..!

ప్రతి రోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటాం. ఎందుకంటే అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే రోజూ తప్పనిసరిగా టిఫిన్ చేయాలని డైటిషియన్, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలనుకునే భావనలో ఉదయంపూట టిఫిన్స్ చేయకుండా ఉంటారు. అల్పాహారం తినకుండా ఉండటం వల్ల ఎంతో ప్రమాదం తలెత్తుతుండని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అల్పాహారం పేరుతో కొందరు నచ్చిన ఫుడ్ తినేస్తుంటారు. ఆ … Read more

శ్రీ‌కృష్ణుడికి ఎంత మంది పిల్ల‌లు..? వారి పేర్లు ఏమిటి.. అంటే..?

శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు. ఎనిమిది మందికి ప్రతి ఒక్కరికి పదిమంది చొప్పున మొత్తం 80 మంది సంతానం కలిగింది. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు,పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, … Read more

దర్భ‌ల‌ను అంత ప‌విత్రంగా ఎందుకు భావిస్తారు..? వీటి విశేషాలు ఏమిటి..?

హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి , దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరుగదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది. ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు … Read more

అయోధ్య‌కు సంబంధించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం… గాలి పవిత్రం… పరిసరాలు పవిత్రం… అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్‌కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామి నారాయణుడు, ఎందరెందరో … Read more

చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన ప్రతిభతో.. స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని తెలుగు ప్రజల గుండెల్లో మెగాస్టార్ గా స్థానం సంపాదించుకోవడమే కాకుండా అన్నయ్యగా యువతకు చేరువయ్యారు. ఇప్పటివరకు ఏకంగా 150కి పైగా సినిమాలలో నటించి 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు అని చెప్పాలి. … Read more

ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా..?

ప్రస్తుతం జాబ్ చేసేవారు వారమంతా కష్టపడి ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం రోజు సెలవు కాబట్టి. అసలు ఆదివారమే సెలవు దినంగా ఎందుకు ప్రకటించారు. అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఆదివారం సెలవు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆదివారం సెలవు అనేది నారాయణ ముఖర్జీ పుణ్యమే అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో బ్రిటిష్ … Read more