ఈ ల‌క్ష‌ణాలు మీలో ఉంటే రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ట్లే..!

కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి గురించి అందరికీ తెలిసింది. మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి పటిష్టమైన రోగనిరోధక శక్తి అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాహారాలు తీసుకుంటున్నారు. పండ్లు, విటమిన్ సి అధికంగా గల ఆహారాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అనేది తెల్లరక్తకణాల ద్వారా తయారవుతుంది. అనేక సూక్ష్మక్రిముల నుండి మన శరీరాన్ని … Read more

ఇంద్ర – ఆచార్య : చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్స్ తర్వాత టాలీవుడ్‌ ను రూల్ చేసిన తర్వాతి తరం హీరో మెగాస్టార్ చిరంజీవి. 1980 & 90 ల చివర్లో ఖైదీ, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో టాలీవుడ్ నెం.1 హీరో అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 30+ ఏళ్ల ఇండస్ట్రీ, నెం.1 హీరోగా ఉన్న 60+ ఏళ్లలో కూడా సైరా, గాడ్‌ఫాదర్ లాంటి హిట్స్ … Read more

వెండితెరకు సడన్ గా దూరమైన టాలీవుడ్ హీరోయిన్లు వీరే..!!

టాలీవుడ్ లో నటీనటులకు కొరతే లేదు. అయితే కొందరు నటీమణులు కొన్ని సినిమాలే చేసినప్పటికీ ఓ రేంజ్ లో గుర్తింపుని తెచ్చుకుంటారు. కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఒక చిత్రంతో సూపర్ హిట్ కొట్టి తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించి గుర్తింపు రాక వెళ్లిన వారు కొంతమంది ఉన్నారు. అలా వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్లంతా సడన్ గా కనిపించకుండా పోయారు. ఇలా తెరమరుగైన అందాల తారలు … Read more

కాంతార మూవీ నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..?

ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు.. అయితే కాంతారా మూవీ మాత్రం ముందుగా కన్నడ భాషలో రిలీజ్ చేశారు. ఇది అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే 250 కోట్ల రూపాయలు రాబట్టింది. అంటే సినిమా కథ ప్రేక్షకులకు ఎంత … Read more

టాలీవుడ్ హీరోస్ లో అత్యంత రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..?

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాల‌ను స‌రిగ్గా చేయ‌డం లేదు. మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ, మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి, ఇవి … Read more

ఫోన్ల వెనుక డ్యుయ‌ల్ కెమెరాలు ఉండ‌డం అస‌లు అవ‌స‌ర‌మా..?

ఒక‌ప్పుడు సెల్‌ఫోన్‌లో కెమెరా ఉంటే గొప్ప‌… అదీ కెమెరాకు ఫ్లాష్ ఉంటే… ఇక దాని పనితీరు ఎలా ఉండేదో మ‌నం వేరే చెప్పాల్సిన ప‌నిలేదు. హై రేంజ్ సెల్‌ఫోన్ల‌లో మాత్ర‌మే ఫ్లాష్‌తో కూడిన కెమెరాలు ఉండేవి. అయితే ఇప్పుడ‌లా కాదు. ఫోన్ చిన్న‌దైనా, పెద్ద‌దైనా… ఫ్లాష్ త‌ప్ప‌నిస‌రి. కొన్ని కంపెనీలు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన ఫోన్‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. ఇదంతా సరే… ఈ మ‌ధ్య కాలంలో అయితే వెనుక భాగంలో రెండు కెమెరాలు క‌లిగిన ఫోన్లు కూడా … Read more

భార‌త జ‌ట్టులో క్రికెట్ ప్లేయ‌ర్ల హెల్మెట్ల‌పై జెండా ఉంటుంది. కానీ ధోనీ హెల్మెట్‌పై ఉండ‌దు. ఎందుకో తెలుసా..?

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ధోనీ పేరు విన‌గానే మ‌న‌కు అత‌ని కూల్ యాటిట్యూడ్‌, మైదానంలో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ఉత్సాహాన్ని అందించే మాట‌లు, త‌న‌దైన శైలిలో విరుచుకు ప‌డే హెలికాప్ట‌ర్ షాట్లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. భార‌త జ‌ట్టుకు రెండు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌ను అందించ‌డ‌మే గాక టీమిండియాకు ఎన్నో మ‌రుపురాని విజ‌యాల‌ను అందించాడు. అనేక ఉత్కంఠ మ్యాచుల్లో జట్టును ఒంటి చేత్తో న‌డిపించి … Read more

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రి.. ఇద్ద‌రు తోడ‌ళ్లుళ్లు అవుతార‌ని మీకు తెలుసా..?

బృందావనం సినిమాలో మనకు శ్రీహరి.. ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే , ఒక డైలాగ్ గట్టిగా చెప్తారు అదేంటి అంటే, నాయన అన్నొచిండు.. అని. నిజానికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించినా, మనలో చాల మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్లిద్దరు తోడల్లులు అవుతారని. అవునండీ! ప్రకాష్ రాజ్ గారు మొదట వివాహం శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారి రెండో చెల్లి ఓల్గా లలిత కుమారి అంట. కొన్ని … Read more

బాగా పొట్ట నిండా భోజనం చేసాక ఏదైనా స్వీట్ తింటే బాగా అరుగుతుంది అంటారు అది నిజమేనా?

భోజనం చేసే క్రమాన్ని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. దీని వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. తిన్న పదార్థం 20–30% అరగటం అనేది నోటిలో జరుగుతుంది. దీనికి పళ్ళు మరియు లాలా జలం సహకరిస్తాయి. మిగిలిన 70% పొట్టలో జరుగుతుంది. కేవలం సోషణ మాత్రమే మన ప్రేగులలో జరుగుతుంది. ఐతే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే పొట్టలో కొన్ని ఎంజైమ్స్ మరియు ఉదజనికామ్లము ముఖ్యపా త్ర పోషిస్తాయి. వీటికి లాలాజలం కూడా తోడైతే త్వరగా … Read more

చిరంజీవి జీవితంలో జ‌రిగిన విషాద‌క‌ర సంఘ‌ట‌న‌..!

ఒక సారి మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అమ్మకు మేము ఐదుగురు బిడ్డలం. అయితే, మరో ముగ్గురు బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారు. నేనే ఆరో తరగతి చదువుతున్నప్పుడు రమా అని నాకొక సోదరి ఉండేది. నాగబాబు, కల్యాణ్‌ల కంటే పెద్దది. చిన్న వయసులోనే ఆమెకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చింది. ఒకరోజు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పొన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి అమ్మ, నేను కలిసి తీసుకువెళ్లాం. రెండురోజుల తర్వాత రమా చనిపోయింది. ఆ బిడ్డ … Read more