ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు.. అలాగే క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లిన గుర్తుపడతారు. అంతటి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.. ఈ క్రికెటర్లు ఏ దేశంలో పుట్టిన వారైతే ఆ దేశం తరఫున ఆడతారు.. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్నారు.. వారెవరో ఒకసారి చూద్దాం.. క్రిస్ జోర్డాన్: వెస్టిండీస్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం … Read more

మెగాస్టార్ చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కండిషన్లు పెట్టిందట.. ఆ ఒక్క కండిషన్ మరీ దారుణం..!!

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న కుర్ర … Read more

కృష్ణంరాజుకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే.. వాటి విలువ తెలిస్తే షాకవుతారు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఎంతో గొప్పది. తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న మహారాజు అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ప్రజల్లో మమేకమై … Read more

మీ శ‌రీరం హీట్‌కు గుర‌వుతుందా..? అయితే ఈ ల‌క్షణాలు క‌నిపిస్తాయి..!

సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలసెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే శరీరం బాగా వేడి చేసిందని చెప్పవచ్చు. అయితే శరీరంలో ప్రస్తుతం ఎంత వేడి ఉందో చెప్పలేము. మరి ఉష్ణోగ్రత ఎక్కువయిందని ఎలా నిర్థారించగలం అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వీటికి కొన్ని సంకేతాలున్నాయి. అవేంటో చూద్దాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడుక్కుతుంది. వ్యాధులకు వాడే మందులు వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతాయి. ఇది మామూలుగా … Read more

ఈ సీజ‌న్‌లో మీ ముఖం కాంతివంతంగా మారాలంటే.. ఇలా చేయండి..!

చలికాలం దాటిపోతోంది.. బయటికెళ్తే చాలు.. వేడికి చర్మం పొడిబారిపోతుంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా కనిపించదు. ముఖం కూడా పొడిబారిపోతుంటుంది. అందుకే.. ఈ కాలంలో ఇంటివద్దే కొన్ని టిప్స్ పాటిస్తే.. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ కాలంలో దొరికే పళ్లతో ఇంటివద్ద ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం మీద ఉన్న చర్మం కాంతివంతమవుతుంది. ఈ సీజన్ లో దొరికే నారింజ, యాపిల్, అరటిపండు.. వీటితో ఫేస్ ప్యాక్ లను చేసుకోవచ్చు. నారింజ తొక్క‌లను ఎండబెట్టి ఆ తొక్కలను … Read more

ఈ ప‌దార్థాల‌ను వాస‌న చూస్తే చాలు, మీకున్న వ్యాధులు న‌య‌మ‌వుతాయి..!

మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. మనకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతాం. అదీ కుదరకపోతే ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వాడి మనకు కలిగే సమస్యల నుంచి బయట పడతాం. అయితే ఇవే కాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు మరొక పద్ధతి కూడా మనకు అందుబాటులో ఉంది. అదే అరోమా థెరపీ.. అంటే పలు పదార్థాలకు చెందిన వాసనలను చూసి మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడమన్నమాట. మరి ఏయే సమస్యలు … Read more

మంత్రజపం ఎందుకు చేయాలి?

మననం చేయడం వలన కాపాడేది మంత్రం.. మనస్సుకు చాంచల్య స్వభావం(ఒకచోట ఉండకుండా అనేకరకాలుగా ఏదో ఒకటి చేయాలి చేయాలి అంటూనే వుంటుంది) ఈ చెంచల స్వభావం మానసిక వృత్తులను చిందరవందర చేస్తుంది. ఈ మానసిక వృత్తులు అన్ని ఒకచోట చేరినప్పుడే అపారమైన శక్తి ఒకచోట చేరుతుంది. అప్పుడు ఆ శక్తి దైవశక్తి వలె పనిచేయడం ప్రారంభిస్తుంది. మంత్రానికి అంతఃకరణానికి సంబంధం వుంది. మంత్రజపం వలన మనస్సుని వశపరచుకోవచ్చు. నాడీ శుద్ధి జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతమౌతుంది. వ్యాధులు … Read more

ప్రకృతి అందించిన గురువులు..!

సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం. నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను … Read more

తిండికి ఓ పద్దతుంది తెలుసా..?

ఆకలైనప్పుడు తింటాం… వైనంగా వండుకుని తింటాం… అదీ తెలియదా అనకండి. రుచిగా వండుకుని కడుపునిండా సుష్టుగా తినడం చాలా మందికి ఇష్టమే. కానీ ఆరోగ్యానికే కష్టం. అందుకనే ఈ పద్దతుల గురించి చేప్పేది. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నరంటే… వేళకు తినాలి. ఆకలి తీరగానే తినడం ఆపేయాలి. పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇంకాస్త తిందామనుకోకూడదు. వండిన ఆహార పదార్ధాలు తినడానికి గంట ముందు పండ్లు తినాలి.ముందు వీలు కాకపోతే అన్నం తిన్నాక మూడు గంటలు ఆగి అప్పుడు … Read more

జపాన్‌లో భార్య భర్తలు విడివిడిగా ఎందుకు నిద్రిస్తారు?

ప్రస్తుతం జపాన్‌లో వివాహిత జంటలు విడివిడిగా నిద్రించడం ఒక సాధారణ పద్ధతిగా మారింది. అయితే ఇలా ఎందుకు నిద్రిస్తారు. ఇది నిజమేనా అని అంటే.. ఇది అక్షరాలు నిజమే. జపాన్ లో పెళ్లి అయిన భార్య భర్తలు ఇద్దరూ కూడా విడివిడిగా నిద్ర పోతారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా, జపాన్‌లోని ఇళ్ళు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల, ప్రతి ఒక్కరికీ తగినంత ప్రైవసీ కల్పించడానికి విడివిడిగా నిద్రించడం ఒక పరిష్కారంగా మారింది. అలాగే, పని … Read more