ఎలాంటి అర‌టి పండ్ల‌ను తింటే లాభం ఉంటుంది..?

ప్రస్తుత రోజుల్లో జీర్ణ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, జీవితపు అలవాట్లు వేరుగా ఉండడం మొదలగు వాటివల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఐతే జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడానికి అరటి పండు చేసే సాయం అంతా ఇంతా కాదు. ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే అరటి పండు జీర్ణ సమస్యలని దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం ఆహారాన్ని జీర్ణం చేసి ఇతరత్రా అనేక సమస్యలని మన దరికి … Read more

త‌మ‌ల‌పాకుల‌తో ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వీటిని ఎలా వాడాలంటే..?

పూజలకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాల‌ గురించి ఇప్పుడు మనం చూద్దాం. నోటికి రుచి అనిపించకపోయినా తినాలని అనిపించలేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కాబట్టి ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలు. నీళ్ళు ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి … Read more

ఎండ కార‌ణంగా శ‌రీరంలో విప‌రీతంగా వేడి ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

శరీరంలో నీటిశాతం తగ్గితే అనవసరమైన ఇబ్బందులని వస్తుంటాయి. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. రోజుకి 8నుండి పది గ్లాసుల నీళ్ళైనా తాగాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఐతే కొందరు ఈ విషయాన్ని మర్చిపోతుంటారు. అవును, నీళ్ళు తాగడాన్ని మర్చిపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా, నీళ్ళు మాత్రమే తాగడానికి సంకోచిస్తారు. అలాంటప్పుడు మన శరీరంలో నీటిశాతం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. జీలకర్ర శరీర వేడిని బాగా తగ్గిస్తుంది. … Read more

ఈ క్షేత్రాన్ని ద‌ర్శించుకుంటే పాపాలు హ‌రించుకుపోతాయి.. ముక్తి ల‌భిస్తుంది..!

అష్టాదశ శక్తిపీఠాలు అంటే తెలియని భక్తులు ఉండరు. వాటిలో మూడు క్షేత్రాలు మరింత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్నవి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని. అదేవిధంగా అమ్మ శక్తిపీఠంలో రెండురూపాల్లో కన్పించే అరుదైన దృశ్యం కూడా ఒక చోట కన్పిస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం. కాశీ… వారణాసీ హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేథయాగాలను చేశాడు. ఇప్పటికీ దశాశ్వమేథఘాట్ అనే పుణ్యతీర్థాన్ని కాశీలో … Read more

ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండే వారాలు, తిథులు ఏమిటో తెలుసా..?

ప్రతి ఒక్కరు జీవితంలో నిత్యం ఎటో అటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో వృత్తి కోసం నిత్యం అంటే ఉద్యోగం కోసం చేసే వాటికి ఎటువంటి మంచి చెడులూ చూడనక్కర్లేదు. అయితే ముఖ్యమైన పనులు, యాత్రలు చేయడానకి తప్పక మంచిచెడూ చూసుకుని పోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది. సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. విదియ, … Read more

తిరుమ‌ల శ్రీ‌వారి హుండీ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతీది విశేషమే. అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే … Read more

ముస్లింలు 786 సంఖ్యను ఎందుకు అంతగా ఆరాధిస్తారో తెలుసా ?

మనదేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం ఉంది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతస్తులకు ప్రాథమిక హక్కులు కల్పించ బడ్డాయి. ముఖ్యంగా మన ఇండియాలో హిందువులు, ముస్లింలు అలాగే క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అయితే ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే 786 సంఖ్య గురించి అందరికీ తెలిసిందే. ముస్లింలు తమ దైవంగా భావించి అల్లాను దయగలవాడు అని కొలుస్తూ వుంటారు. ఈ నమ్మకానికి ప్రతీక మనం చెప్పుకుంటున్న ఈ 786 సంఖ్య. అబ్జాద్ అని పిలవబడే పురాతన అరబిక్ … Read more

భారతీయ రైల్వేలో ఎరుపు, నీలం మరియు ఆకుపచ్చ కోచ్ లు ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా..?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి … Read more

ఒకటి రెండు కాదు.. ఏడాదికి 10కి పైగా సినిమాలు విడుదల చేసిన హీరోలు వీళ్లే..!!

తెలుగు ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100కు పైగానే సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. ఇక డబ్బింగ్ సినిమాలు కలుపుకుంటే వాటి సంఖ్య దాదాపు 150 కి చేరుకుంటుంది. ఇక మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా ఎక్కువే. కానీ వారు ఏడాదికి ఒక్క సినిమా చేయడం గగనంగా మారిపోయింది. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తూ ఉంటారు. కానీ గతంలో మన హీరో, హీరోయిన్లు ప్రతి ఏటా పదికి … Read more

మోడరన్ టాయిలెట్ లో రెండు ఫ్లష్ బటన్స్ ఉంటాయి.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకో తెలుసా..?

మోడరన్ టాయిలెట్స్ లో రెండు ఫ్లష్ బటన్స్ వస్తున్నాయి. వాటిల్లో ఒకటి పెద్దది గా మరొకటి చిన్నది గా ఉంటున్నాయి. ఇలా ఎందుకు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా రెండు ఫ్లష్ బటన్స్ ఉండడాన్ని డ్యూయల్ ఫ్లష్ అని పిలుస్తారు. ఈ రెండు బటన్లు ఎగ్జిట్ వాల్వ్ కు అమర్చబడి ఉంటాయి. ఈ రెండు బటన్లు వేరు వేరు ఎత్తులలో ఓపెన్ అయి నీటిని బయటకు పంపుతాయి. చిన్న ఫ్ల‌ష్‌ బటన్ ఎక్కువ ఎత్తులో ఉండి … Read more