చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా..? అయితే దాని సంకేతం ఇదే!

మనం నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం అనేది సర్వసాధారణం. అలా నిద్రిస్తున్న సమయంలో పదేపదే చనిపోయిన వారు కలలో కనిపిస్తున్నారా? ఇలా కనిపిస్తే మరణించిన వారు ఆత్మ రూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగడం సాధారణం. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నానని విషయానికి వస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో … Read more

పర్ఫ్యూమ్ కి, డియోడ్రంట్ కి మధ్య తేడా ఏంటో తెలుసా?

ఈ మధ్య మార్కెట్లో బోలెడు రకాల పరిమళాలు దొరుకుతున్నాయి. అద్భుతమైన పరిమళం వెదజల్లే సరైన సువాసన కోసం షాపులకు, మాల్స్ కి వెళితే అక్కడ అన్ని రకాల పరిమళాల సువాసనలు మనల్ని గందరగోళపరుస్తాయి. పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ ఈ రెండింటినీ సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పెర్ఫ్యూమ్ వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని చాలామంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా యువత వీటి కోసం ప్రత్యేకంగా కలెక్షన్లను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాగా … Read more

మీ ఆధార్ కార్డ్‌ను పీవీసీ( PVC) కార్డ్ రూపంలో సుల‌భంగా పొందండిలా..!

నేటి త‌రుణంలో మ‌న‌కు ఆధార్ కార్డ్ ఎంత అవ‌స‌రం ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. గుర్తింపు కార్డుగానే కాక, ప‌లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అవుతోంది. దీంతో ఆ కార్డును ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకోవాల్సి వ‌స్తోంది. అయితే అలా ఒరిజిన‌ల్ కార్డును ద‌గ్గ‌ర ఉంచుకుంటే అనుకోకుండా ఒక వేళ అది పోవ‌డ‌మో లేదంటే చిర‌గ‌డ‌మో జ‌రిగితే ఇక దాంతో ఇబ్బందులు త‌ప్ప‌వు. మ‌ళ్లీ కొత్త కార్డు పొందాల్సి ఉంటుంది. ఇదంతా ఓ పెద్ద … Read more

ఈ దేశాల‌కు వెళ్లాలంటే వీసా అవ‌సరం లేదు..!

వీసా అంటే తెలుసు క‌దా. ఏదైనా దేశంలో ఉండేందుకు గాను అక్క‌డి ప్ర‌భుత్వం ఇచ్చే అనుమ‌తి. ఇది దేశాన్ని బ‌ట్టి, మనం ఉండాల‌నుకునే రోజుల సంఖ్య‌ను బట్టి అనేక ర‌కాలుగా ఉంటుంది. ట్రావెల్‌, ఎడ్యుకేష‌న్, బిజినెస్‌, జాబ్ వంటి విభాగాల వారీగా కూడా ఆయా దేశాలు వీసాల‌ను జారీ చేస్తుంటాయి. అయితే ప్ర‌పంచంలో ఉన్న ఏ దేశం వెళ్లేందుకైనా సంబంధిత దేశ వీసా ఉండి తీరాల్సిందే. కానీ… ఇప్పుడు మేం చెప్ప‌బోయే దేశాల‌కు వెళ్లాల‌నుకుంటే మాత్రం అందుకు … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని శ‌రీరం నుంచి అరుపులు, శ‌బ్దాలు వినిపిస్తాయ‌ట‌… ఎందుకో తెలుసా..?

మ‌నిషి చనిపోయాక అత‌ని శ‌రీరానికి ఏం జ‌రుగుతుంది..? ఏం జ‌రుగుతుంది… అత‌ని వ‌ర్గ ఆచారాలు, సాంప్ర‌దాయాల ప్ర‌కారం అత‌ని కుటుంబ స‌భ్యులో, బంధువులో అంత్య క్రియ‌లు చేస్తారు. అస్స‌లు ఎవ‌రూ లేకుంటే అనాథ శవంలా వారి మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే మేం చెబుతోంది ద‌హ‌నం గురించి కాదు. మ‌నిషి చ‌నిపోయాక‌, అంత్య‌క్రియ‌లు చేసే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అత‌ని దేహానికి ఏం జ‌రుగుతుంద‌నే దాని గురించే మేం మాట్లాడేది. సాధార‌ణంగా అయితే చనిపోయిన మ‌నిషి దేహంలో … Read more

బట్టలపై XL మరియు XXL సైజులలో X అక్షరం అంటే ఏమిటో మీకు తెలుసా?

సాధారణంగా, మనం బట్టలు కొనేటపుడు, వాటి ధరను పరిశీలిస్తాము. తరువాత, దాని పరిమాణం ఏమిటో చూస్తాం. మనకు సరిపోయే సైజును ఎంచుకుంటాం. బట్టలపై సైజు చిహ్నాలుగా XS, S, M, L, XL, XXL, XXXL అనే అక్షరాలను మనం చూస్తాము. బట్టలు పరిమాణాలుగా విభజించబడ్డాయి: చిన్న, మధ్యస్థ మరియు పెద్ద. L మరియు S అక్షరాలు పెద్ద మరియు చిన్న అక్షరాలను సూచిస్తాయని చాలా మందికి తెలుసు. కానీ X అనే అక్షరం ఎలా వచ్చిందో, … Read more

సముద్రంపై ఒక నౌక నడుస్తున్నప్పుడు దానిలో విద్యుత్తు అవసరాలకు విద్యుత్తు ఎక్కడ నుంచి వస్తుంది?

వారాల నుండి నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే నౌక లో విద్యుత్ చాలా కీలకమైనది. నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా, విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలని మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా, జనరేటర్, ప్రైమ్ మూవర్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి, తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం. ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక … Read more

ఎర్ర కందిపప్పు (మైసూరు పప్పు/మసూర్ పప్పు) తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఫోలెట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు ఎర్ర కంది పప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది. రక్తహీనత నివారణ, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇన్ని పోషకాలున్నాయని తరచూ ఎర్ర కంది పప్పు తింటే పొరపాటు. మసూర్ దాల్‌ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తాయి. … Read more

బార్లీ నీరు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..!

బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే  ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా… ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 … Read more

పెరుగులో ఈ ప‌దార్థాల‌ను క‌లిపి తిని చూడండి.. అనేక లాభాలు క‌లుగుతాయి..!

భార‌తీయులు ఎంతో కాలం నుంచి పెరుగును ఉప‌యోగిస్తున్నారు. చాలా మందికి నిత్యం పెరుగు తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్ల‌నిపించ‌దు. ఇక కొంద‌రైతే పెరుగులో ర‌క ర‌కాల ప‌దార్థాల‌ను వేసి లాగించేస్తుంటారు. అయితే పెరుగులో కింద సూచించిన విధంగా ఆయా ప‌దార్థాల‌ను క‌లుపుకుని తింటే.. దాంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ ప‌దార్థాలు ఏమిటంటే…   * పెరుగులో త‌ర‌చూ తేనె క‌లిపి తింటే జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్లు మాయ‌మ‌వుతాయి. * జీల‌క‌ర్ర పొడిని కొద్దిగా … Read more