ఈ 8 ల‌క్ష‌ణాలు కేవ‌లం కొంద‌రు గ‌ర్భిణీ స్త్రీల‌లో మాత్ర‌మే క‌నిపిస్తాయ‌ట‌..

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో అంద‌రికీ తెలిసిందే. అలాంటి వారికి ఎక్కువ‌గా వాంతులు అవుతుంటాయి. వికారంగా ఉంటుంది. త‌ల తిరిగిన‌ట్టు అనిపిస్తుంది. వారి వ‌క్షోజాల్లో కూడా మార్పులు వ‌స్తాయి. ఇంకా అనేక మార్పులు కూడా గ‌ర్భిణీ స్త్రీల‌లో క‌నిపిస్తాయి. అయితే అవే కాదు, ప‌లు విచిత్ర‌మైన ల‌క్ష‌ణాలు కూడా కొంద‌రు మ‌హిళ‌ల్లో క‌నిపిస్తాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఆ ల‌క్ష‌ణాలు ఏమిటో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ర్భిణీల‌కు పీరియ‌డ్స్ … Read more

ఒక సంబంధం క‌న్నా మీ మాన‌సిక ఆరోగ్యం చాలా ముఖ్యం..!

వాళ్ళు తేడా అని తెలిసినా, వదిలే ధైర్యం లేక.. మనసుకి తప్పని తెలుసుకున్నా, కొన్ని సంబంధాలను తప్పక కొనసాగిస్తారు. నేను ఇంకా ప్రేమిస్తే, ఇంకొన్ని త్యాగాలు చేస్తే, ఇంకాస్త కష్టపడితే, వారు కూడా నన్ను ప్రేమిస్తారని నమ్ముకుంటారు. వారి ప్రేమను పొందడానికే జీవితం ఖర్చై పోతుంది కొందరి విషయంలో.. కానీ నిజం ఏమిటంటే.. ఎంత ప్రయత్నించినా, ఎదుటివారు మారదలచుకోకపోతే, మన ప్రయత్నం వృథా. వారు మనం కోరిన మార్పును అంగీకరించకపోతే, బాధపడుతూ ఆ సంబంధంలో మనం ఎందుకు … Read more

రైలు మొట్టమొదటి స్టేషన్ లో బయలుదేరటం లేట్ అయితే Pairing Rack Delay అని అనౌన్స్ చేస్తారు.దీని అర్ధం ఏమిటి?

సాధార‌ణంగా మ‌నం ఎక్కాల్సిన రైళ్లు టైముకు రావు. అవి ఎన్నో కొన్ని నిమిషాలు ఆల‌స్యంగానే న‌డుస్తుంటాయి. 5 నుంచి 10 నిమిషాలు ఆల‌స్యం అయితే ఓకే. కానీ గంటలు గంట‌లు ఆల‌స్యం అయితేనే మ‌న‌స్సు చివుక్కుమంటుంది. ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాల‌ని ప్ర‌శ్నించుకుంటాం. చాలా వ‌ర‌కు ట్రెయిన్లు ఎంతో కొంత ఆల‌స్యంగానే న‌డుస్తుంటాయి. కేవ‌లం కొన్ని ట్రెయిన్లు మాత్ర‌మే టైముకు వ‌స్తుంటాయి. అయితే ట్రెయిన్ ఆల‌స్యం అయితే మ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలిసిపోతుంది. కానీ కొన్ని సార్లు … Read more

నీ మరణ సమయంలో దుఃఖించకు..!! నాకు చదవడానికి ఇష్టమైన పోస్ట్..!!

నీ మరణ సమయంలో దుఃఖించకు..! మీమృతదేహానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడదు…! మీ బంధువులు మీకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు…! మీ బట్టలు విప్పుతారు, స్నానం చేయుస్తారు, వారు కొత్త బట్టలు ధరిస్తారు. ఎవరో మిమ్మల్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తారు. వారు మిమ్మల్ని శ్మశానవాటిక అనే కొత్త ఇంటికి తీసుకెళతారు. చాలా మంది మీతో వస్తారు. వాళ్ళు మిమ్మల్ని సమాధి చేయాలనే ఉద్దేశ్యంతో ఉంటారు మరియు కొందరు మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా మీకు మంచిని నేర్పించరు. … Read more

వేస‌వి మొదలైపోయింది.. కీర‌దోస‌ను తిన‌డం మ‌రిచిపోకండి..!

ఎక్కువగా కీరదోసకాయను ఉపయోగించి సలాడ్స్ వంటివి చేసుకుంటూ ఉంటాము. దీంట్లో విటమిన్ సి, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ప్రతి రోజూ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరదోస కాయ ఒకటే కాకుండా క్యారెట్, ఆపిల్స్ వంటి వాటితో కలిపి సలాడ్ చేసుకుని తీసుకుంటే రుచిగా ఉంటుంది. కీర దోసని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. … Read more

ఈ గింజ‌ల‌ను తింటే చాలు.. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం అమాంతం పెరుగుతుంది..!

సాధారణంగా అందరూ పుచ్చకాయలని తినడానికి ఇష్టపడుతుంటారు, పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినదే. కానీ పుచ్చకాయ గింజల్లోని ఉన్న ప్రయోజనాలు తెలియవు. దీనిలో అన్నీ ఇన్ని కావు… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. పుచ్చ గింజల లో అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తరిమికొట్టొచ్చు. పుచ్చకాయ గింజల వల్ల లైకోపీన్‌ అనే పదార్థం పురుషుల్లో … Read more

రోజూ మ‌నం వాడే ఈ మ‌సాలా దినుసులు ఎన్ని వ్యాధులను ఎలా న‌యం చేస్తాయో తెలుసా..?

ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఎన్నో రకాల మసాలా దినుసులును వాడుతున్నాము. అవి రుచిని పెంచడానికి మాత్రమే అని అనుకుంటే పొరపాటే. మసాలా దినుసుల‌ వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీలకర్ర వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం, అజీర్తి వంటి సమస్యల తో బాధపడుతున్న వారికి జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను నిమ్మ రసం తో కలిపి ఉదయం, సాయంత్రం తినడం మేలు. ఇలా చేయడం … Read more

గ‌ణేషుడి బొమ్మ ఈ దేశ క‌రెన్సీపై ఉంటుంది.. అది ఏ దేశ‌మో తెలుసా..?

గణేష్ అంటే కేవలం ఇండియానే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో వినాయకుడిని పూజిస్తారు. దీనికో మంచి ఉదాహరణ.. మనిషి అత్యంత ప్రియంగా భావించే వస్తువుల్లో కరెన్సీ నోటు ఒకటి. అటువంటి నోటుపై గొప్పవారి బొమ్మలను, తమ ఆరాధ్యులను ముద్రిస్తుంటారు. ఇదే కోవలో భారత్ కాదండోయో.. ప్రపంచంలో ముస్లింలు అత్యధికగ జనాభా కలిగి ఉన్న దేశంలో గణేష్ బొమ్మతో కరెన్సీ ఉందంటే నమశక్యం కావట్లేదా కానీ ఇది నిజం. వివరాలు తెలుసుకుందాం… ఇండోనేషియా కరెన్సీ గురించి మీకు తెలియని … Read more

రోజు రోజుకీ పెరిగే నంది విగ్ర‌హం ఉన్న ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి బసవన్న … Read more

మ‌న దేశంలోని ఈ ఆల‌యాల్లో ఇప్ప‌టికీ స్త్రీల‌కు ప్ర‌వేశం లేదు తెలుసా..?

స‌హ‌జంగా దేవుణ్ణి ద‌ర్శించుకోవ‌డానికి ప్రతి ఒక్కరూ దేవాల‌యానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు నెరవేరేలా వేడుకుంటారు. భారతదేశంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆడవారిని దేవతలుగా సైతం పూజిస్తున్న గొప్ప సంస్కృతి మనది. అన్ని రంగాల్లోనూ త‌క్కువ‌గా కాకుండా ఆడ‌వాళ్లు త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలలో ఇప్పటికీ కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. అవేంటో ఇప్పుడు … Read more