MLA Roja : పవన్ కల్యాణ్పై రోజా విమర్శలు.. సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సిందని కామెంట్స్..!
MLA Roja : ఏపీలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా పరిస్థితులు మారాయి. భీమ్లా నాయక్ విడుదల కావడం.. సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో పవన్ సినిమాను తొక్కేయడానికే ఏపీ ప్రభుత్వం అలా చేస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇక నాగబాబు కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ను అన్ని రకాలుగా దెబ్బ తీయడానికే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే ఈ … Read more









