ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరుపడి లాభపడిందా? నష్టపోయిందా? ఏ విధంగా?

తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక‌ తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష … Read more

Cinema Ticket Rates : టాలీవుడ్‌కు ఇక పండుగే.. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో..!

Cinema Ticket Rates : గ‌త కొద్ది నెల‌ల నుంచి తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్ప‌నుంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కొత్త జీవో విడుద‌ల కానుంది. దీంతో సినీ ఇండ‌స్ట్రీకి త‌గిన‌ట్లుగా ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. ఎన్నో నెల‌ల నుంచి ఇబ్బందులు ప‌డుతున్న టాలీవుడ్‌కు ఇది నిజంగా శుభ‌వార్తే కానుంది. త్వ‌ర‌లో రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ఆ చిత్ర నిర్మాత‌ల‌కు ఈ … Read more

Theatres : ఏపీలో థియేట‌ర్ల‌లో ఇక 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి.. మ‌రి సినిమా టిక్కెట్ల ధ‌రల మాటేమిటి ?

Theatres : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై తీవ్ర దుమారం చెల‌రేగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ప‌లుమార్లు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. అలాగే ఇటీవ‌ల ప‌లువురు హీరోల‌తో క‌లిసి మ‌రోమారు జ‌గ‌న్‌తో స‌మావేశం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. అందులో ఏపీ ప్ర‌భుత్వానికి చెందిన ప్ర‌తినిధుల‌తోపాటు సినీ … Read more

Naatu Kodi : వారెవ్వా.. నాటుకోళ్ల‌కు భ‌లే డిమాండ్ ఉందే.. ఎంత రేటైనా సరే కొంటున్నారు..!

Naatu Kodi : ప్ర‌స్తుత త‌రుణంలో బ్రాయిల‌ర్ కోళ్ల క‌న్నా నాటుకోళ్ల‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుక‌నే ఎక్క‌డ చూసినా నాటుకోళ్ల‌ను అమ్మే విక్ర‌య‌శాల‌లు మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపిస్తున్నాయి. ఇక కొన్నిచోట్ల అయితే మ‌న‌కు కావ‌ల్సిన నాటుకోడిని కొంటే వారే వండి మ‌రీ అందిస్తున్నారు. దీంతో ఇలాంటి భోజ‌న‌శాల‌ల‌కు సైతం గిరాకీ పెరిగింది. నాటుకోళ్ల‌ను తినాల‌ని చాలా మంది భోజ‌న ప్రియులు ఆస‌క్తిని చూపిస్తున్నారు. అందుక‌నే ఈ కోళ్ల‌కు రేటు కూడా పెరుగుతోంది. నాటుకోళ్ల‌ను మ‌నం … Read more

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను … Read more