Itel Mobile : కేవ‌లం రూ.5,999 కే ఐటెల్ మొబైల్ నుంచి కొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌..!

Itel Mobile : మొబైల్స్ త‌యారీదారు ఐటెల్.. కొత్త‌గా ఐటెల్ ఎ27 పేరిట ఓ నూత‌న బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్ లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. దీని ధ‌ర కూడా చాలా త‌క్కువ‌గా ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 5.45 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 4జీ వీవోఎల్‌టీఈ స‌పోర్ట్ ల‌భిస్తోంది. రెండు సిమ్ కార్డుల‌ను వేసి ఉప‌యోగించుకోవ‌చ్చు. ఐటెల్ ఎ27 స్మార్ట్ ఫోన్‌లో … Read more

POCO M4 Pro 5G : పోకో నుంచి కొత్త 5జి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

POCO M4 Pro 5G : మొబైల్స్ త‌యారీదారు పోకో.. ఎం4 ప్రొ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్ ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. గ‌తేడాది నవంబ‌ర్ నెల‌లో ప్ర‌పంచ మార్కెట్‌లో ఈ ఫోన్ విడుద‌ల కాగా.. ఇప్పుడు భార‌త్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. పోకో ఎం4 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ స్క్రీన్ … Read more

Infinix : భారీ డిస్‌ప్లే, బ్యాట‌రీ, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఇన్ఫినిక్స్ కొత్త 5జి ఫోన్‌..!

Infinix : మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. జీరో 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. పైగా ఈ ఫోన్ ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ జీరో 5జి ఫోన్‌లో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే చాలా … Read more

TECNO POP 5 LTE : కేవ‌లం రూ.6వేల‌కే టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్‌.. భారీ బ్యాట‌రీ, డిస్‌ప్లే, మ‌రెన్నో ఫీచ‌ర్లు..

TECNO POP 5 LTE : టెక్నో సంస్థ కొత్త‌గా పాప్ 5 ఎల్‌టీఈ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. పాప్ 5 సిరీస్‌ను టెక్నో సంస్థ కొత్తగా ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫోన్‌లో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ … Read more

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ ల‌ను చూడ‌డం వ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది. … Read more