దరిద్రం పోయి చేతిలో డబ్బు ఎల్లవేళలా నిలిచి వుండాలంటే ఇలా చేయండి..!
లక్ష్మీ దేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ధనం చేతికందుతుంది. రావి చెట్టు ఆకును శనివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా కడిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి దగ్గర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభం కలుగుతుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్లని వైట్ స్టోన్ను దగ్గర ఉంచుకుంటే అది పాజిటివ్ శక్తిని ఇస్తుందట. అలాంటి వారికి ప్రశాంతత … Read more









