India Vs Sri Lanka : డబుల్ సెంచరీ మిస్ అవడం వెనుక.. అసలు ఏమైంది.. క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా..!
India Vs Sri Lanka : మొహాలీలో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 574 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించాడు. 228 బంతులు ఆడిన జడేజా 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే కేవలం 25 పరుగులు చేస్తే చాలు.. డబుల్ సెంచరీ చేసి ఉండేవాడు. … Read more









