దర్భ‌ల‌ను అంత ప‌విత్రంగా ఎందుకు భావిస్తారు..? వీటి విశేషాలు ఏమిటి..?

హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి , దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జరుగదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ధర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమై , ఆ ధర్భలను పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నది. ధర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తుంది. విషానికి విరుగుడు…

Read More

అయోధ్య‌కు సంబంధించిన ఈ విశేషాలు మీకు తెలుసా..?

ఓ చారిత్రక, పౌరాణిక నగరం. ఎందరెందరో రాజులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్యప్రదేశం. సాక్షాత్తు విష్ణు భగవానుని అవతారంగా చెప్పబడ్తున్న శ్రీరామచంద్రుని పుట్టిన స్థలంగా దీనిని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడి నేల పవిత్రం… గాలి పవిత్రం… పరిసరాలు పవిత్రం… అందుకే అయోధ్యను సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా మన పురాణాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్‌కు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, మహిమరీత్యా ప్రఖ్యాతి చెందిన నగరం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, స్వామి నారాయణుడు, ఎందరెందరో…

Read More

ఉడ‌తా భక్తి అనే మాట ఎలా వాడుక‌లోకి వ‌చ్చిందంటే..?

రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్ళిన తరువాత, రావణాసురుడి నుండి తన భార్యయైన సీతాదేవిని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసివచ్చింది. హనుమంతుడు, సుగ్రీవుడు మొదలగు వానరసైన్యం లంక దాకా సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమైంది. నలుడు వానర సైన్యానికి నాయకుడిగా వుండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్దపెద్ద రాళ్లని పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ సమీపంలో వుండి యిదంతా చూస్తున్న ఒక ఉడుత…

Read More

సీతమ్మ త‌నువు చాలించిన ప్ర‌దేశం ఎక్క‌డ ఉందంటే..?

సీతమ్మ తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండో జాతియ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కి.మీ ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీత సమాహిత్ స్థల్ అని సీత మారి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్ లో చూడటానికి ఒకే ఒక గుడి…

Read More

శ్రీ‌రాముడికి ఉన్న 16 సుగుణాలు ఏమిటో మీకు తెలుసా..?

శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు. అంతేకాదు చిన్నచిన్న సామెతలలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి. రామ రాజ్యం రామ రాజ్యం అంటుటే విన్నాం కానీ మనం చూడలేదు.. మరి రామ రాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘశ్యాముని సుగుణాలే. అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగణాలు ఎవో మీకు తెలుసా… రాముడికి 16 సుగుణాలు ఉన్నాయని ప్రశస్తి. అవి ఏంటో చూద్దాం… గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, దృఢ,…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే మ‌నుషుల‌కు ఇంకో జ‌న్మ ఉండ‌దు.. నేరుగా కైలాసం చేరుతారు..

ఆంధ్రదేశంలో పంచారామాలు అంటే తెలియని శివభక్తులు ఉండరు. అలాంటి పవిత్రమైన పంచారామాలలో ప్రథమ క్షేత్రం అమరలింగేశ్వర క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలు, పురాణగాథ, రవాణా సౌకర్యం తదితరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. బాలచాముండికా సమేతా అమరలింగేశ్వరుడు ఇక్కడ ప్రధానదైవం. తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి మెడలోని శివలిగాన్ని తారకాసురుడు బలంగా కొట్టడంతో అది ఐదు ముక్కలుగా విడిపోయిన ఐదు ప్రదేశాల్లో పడి దివ్వమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు. అలా వాటిలో…

Read More

ఏ ఆకులో భోజ‌నం చేస్తే ఎలాంటి ఫ‌లితం క‌లుగుతుంది..?

ఆధునికత పేరుతో మనం మన ఆచారాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోతున్నాం. వాస్తవానికి విదేశీయుల మోజులు పాశ్చ్యత్య సంస్కృతి ముసుగులో మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్నాం అనడానికి పలు ఉదాహరణలు ఉన్నాయి. నిత్యం మనం పొద్దునే లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు అనేకం ఏరోజువు ఆరోజే తాజాగా వాడటం మన పూర్వీకుల ఆచారం. అవి కూడా ప్రకృతి సిద్ధమైనవి. వాటివల్ల ఆరోగ్యం. పర్యావరణ హితం జరిగేవి. అలాంటి వాటిలో భోజనం చేయడం గురించి తెలుసుకుందాం.. నిత్యం…

Read More

బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? రోజులో ఈ ముహుర్తం ఎప్పుడు వ‌స్తుంది..?

బ్రహ్మా ముహూర్తం. లేదా బ్రాహ్మీ సమయం.. ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ?…

Read More

ఏ వ‌స్తువుల‌ను దానం చేస్తే ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందంటే..?

లోకంలో దానం చేయడం అంటే గొప్ప విషయంగా భావిస్తారు. నిజానికి శాస్త్రాలు చెప్పేది మాత్రం దానం తీసుకోవడం కూడా గొప్పనే, తీసుకునేవాడు లేకుంటే ఎవరికి ఇస్తారు అని. అందుకే దానం తీసుకునేవారిని సాక్షాత్తు విష్ణుస్వరూపంగా భావించి దానం చేయమంటారు మన పెద్దలు. అయితే ఏం దానం చేస్తే ఏం ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం..బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి. వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారాన్ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి. పండ్లను దానంచేస్తే బుద్ధి,…

Read More

శ్రీ‌వారిని వేంక‌టేశ్వ‌ర స్వామి అనే పిల‌వాలా..? ఎందుకు..?

సాధార‌ణ ధర్మ సందేహాల్లో ఇది త‌ర‌చుగా అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టే సందేహం. కొండ‌ల‌లో నెల‌కొన్న‌ కోనేటిరాయుని పేరును ఎలా ప‌ల‌కాలి? ఎలా రాయాలి? అనే విష‌యంపై ఇప్ప‌టికీ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న‌లేద‌నే చెప్పాలి. హిందూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే ప్ర‌తి వంద‌ కుటుంబాల్లోనూ ఎంత లేద‌న్నా స‌గానికి స‌గం కుటుంబాలు త‌మ పిల్ల‌లకు శ్రీవారి పేరును పెట్టుకోవ‌డం తెలిసిందే. క‌లియుగ నాధుడు, ఆనంద నిల‌య సుధాముడు అంటూ ఆయ‌న‌ను కొనియాడ‌కుండా ఉండ‌లేం. అటువంటి శ్రీవారి పేరును పెట్టుకున్న వారు కూడా…

Read More