ఆల‌యంలో శ‌ఠ‌గోపం పెట్ట‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

ప్రతి రోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం దాదాపుగా అందరికీ అలవాటు ఉంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక/దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే.. తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసీ తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచి అవుతుంది. అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి శఠగోపం ప్రతీ భక్తుడి తలపై పెడుతారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం……

Read More

పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారంటే మీ అదృష్టం దురదృష్టంగా మారుతుంది..!

హిందూ సనాతన ఆచార సాంప్రదాయాలలో దానధర్మాలు చేయడం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. సనాతన ధర్మంలో నాలుగు యుగాలలోని వివిధ దానాల లక్షణాలను వివరించింది. సత్య యుగంలో తపస్సు, త్రేతా యుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యాగం.. కలియుగంలో కేవలం దానం మాత్రమే వ్యక్తిని క్షేమంగా ఉంచగలదు. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట…

Read More

శ‌బ‌రిమ‌లలో 18 మెట్ల వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది 18 మెట్లు. దీన్నే ప‌దునెట్టాంబ‌డి అంటారు. అయ్య‌ప్ప దీక్ష చేప‌ట్టింది మొద‌లు ఇరుముడి దేవుడికి స‌మ‌ర్పించే వ‌ర‌కు చేసే ఈ యాత్రను చేయ‌ద‌ల‌చిన వారు అత్యంత శ్ర‌ద్ధ భ‌క్తుల‌తో కొన్ని క‌ఠోర నియమాల‌ను పాటించాలి. శ‌బ‌రిమ‌ల స‌న్నిధానం వ‌ద్ద ఉన్న 18 మెట్ల‌ను ప‌దునెట్టాంబ‌డి అంటారు. 18 మెట్లు 18 పురాణాల‌ను సూచిస్తున్నాయ‌ని, అవి అయ్య‌ప్ప దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించ‌డానికి ఉప‌యోగించిన 18 ఆయుధాల‌ని అంటారు….

Read More

తిరుమల నుంచి పచ్చకర్పూరం ప్రసాదంగా వచ్చిందా? ఏం చేయాలి?

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి…

Read More

40 స్తంభాలతో నిర్మించిన పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసా ?

ఇంద్రపాల నగరం, నల్గొండ జిల్లాలో ఉన్న ఒక పురాతన నగరం, ఇది విష్ణుకుండి రాజుల కాలం నాటిది, ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి, వీటిలో ఇంద్రపాల శంకరుడి ఆలయం కూడా ఒకటి. ఇది నల్గొండ జిల్లాలోని రామన్నపేట తాలూకాకు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న భువనగిరి రోడ్డుకు ఆనుకొని తుమ్మలగూడమనె గ్రామంలో ఉంది. ఈ నగరం విష్ణుకుండి రాజుల కాలం నాటిది, వారి చరిత్రకు సంబంధించిన ఆరు తామ్ర శాసనాలు, ఒక శిలా శాసనం ఇక్కడ ఉన్నాయి….

Read More

గుడిలో తీర్థం ఎందుకు ? తీర్థం తీసుకుంటే ఏం ఫలితం ?

గుడిలో తీర్థం తీసుకోవడం అనేది హిందూ మతంలో ఒక పుణ్యకార్యం. తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తీర్థం ఎందుకు? భగవంతుడిని ఆరాధించిన తరువాత తీర్థం తీసుకోవడం ఒక పుణ్యకార్యం . తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది . అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . పంచామృత అభిషేకం చేసిన తీర్థం…

Read More

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎలా చేయాలి?

హనుమంతుని జీవితం గురించి వివిధ గాధలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయస్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి భక్తులు చాలా ఎక్కువే. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం.. అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే. అయితే మనం ఏ దేవాలయానికి వెళ్లిన మూడు ప్రదక్షిణలు చేస్తాం. కానీ హనుమంతుని ఆలయానికి…

Read More

ధ‌నం సంపాదించాలంటే ఈ ప‌రిహారం చేయండి.. త‌ప్ప‌క ఫలితం ల‌భిస్తుంది..

ధనం మూలం ఇదం జగత్‌. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి నేడు నెలకొన్నది. అయితే దీనికోసం ప్రతి ఒక్కరూ చాలాకష్టపడుతారు. కానీ ధనం మాత్రం కొందరికే ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలో కొంతమందే ధనవంతులు అవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే తాము చేసే పనిచేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలనుకూడా చేసుకుంటే తప్పక ధనవంతులు అవుతారు. అలాంటి ఒక క్రియ గురించి తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద…

Read More

మీ పిల్ల‌లు చ‌దువుల్లో రాణించాలంటే ఈ శ్లోకాల‌ను ప‌ఠించ‌మ‌ని చెప్పండి..!

పరీక్షల సీజన్‌ ప్రారంభమైంది. విద్యార్థులు.. వారికంటే ఎక్కువగా వారి తల్లిదండ్రులు పడే ఆందోళన, శ్రమ, బాధ వర్ణనాతీతం. ఎంతైనా శ్రమించి తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకరావాలనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆకాంక్ష. అయితే ఎక్కువమంది పిల్లల గ్రహచారం ప్రకారం ఆయా పూజలు, హోమాలు, జపాలు, దానాలు చేయడం సాధ్యం కాదు. కానీ శాస్త్రం అందరికీ అందుబాటులో ఉండే ఎన్నో రెమిడీలను ఇచ్చింది. అయితే వాటిపట్ల నమ్మకం లేక చాలా సాధారణంగా కనిపించాయనే భావన వల్ల వాటి ఫలితం…

Read More

గ్ర‌హ‌ణం ప‌ట్టిన‌ప్పుడు అస‌లు ఆల‌యాలను ఎందుకు మూసేస్తారు..?

సాధార‌ణంగా గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఆల‌యాల‌ని మూసివేస్తార‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ ఎందుకు మూస్తారో చాలా మందికి తెల‌య‌దు. గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం తొలగిన అనంతరమే శుద్ధిచేసి దర్శనాలకు అనుమతిస్తారు. అస‌లు గ్ర‌హ‌ణ స‌మ‌యంలో దేవాల‌యాల‌ను ఎందుకు మూస్తారంటే.. భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తాం. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి….

Read More