రాజ‌కీయ నాయ‌కులు త‌ర‌చూ ద‌ర్శించే ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే అప‌జ‌యం అన్న‌ది ఉండ‌దు..

దేశంలో ఒక్కో దేవాలయం ఒక్కో కోరికను తీరుస్తుంది. అంతేకాదు ఆయా దేవాలయాల్లో దేవతారాధనతో రాజకీయాల్లో సైతం ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మరికొన్ని చోట్లకు వెళితే పదవీచ్యుతులు అవుతారని కూడా నమ్మకం. అలాంటి విశేషం కలిగిన ఓ దేవాలయం గురించి తెలుసుకుందాం… తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం. కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది. తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే…

Read More

ఎలాంటి ఆప‌ద‌లు ఉన్నా ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది..!

ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. తూర్పుద్వారం గుండాలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయంలో పశ్చిమాభికంగా ఉన్న గోపురం గుండా లోనికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల ఈ దేవాలయం దర్శించినవారికి విజయప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిలో…

Read More

బిళ్వ వృక్షానికి పూజ‌లు చేస్తే స‌క‌ల పాపాలు పోతాయి.. ఎంతో పుణ్యం ల‌భిస్తుంది..!

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి? అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి,ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి…

Read More

మంగ‌ళ‌వారం రోజున హ‌నుమంతున్ని పూజిస్తున్నారా..? సమస్యలు పోవాలంటే ఎలా పూజించాలో తెలుసా..?

హిందూ దేవుళ్లు, దేవ‌త‌ల్లో ఒక్కొక్క‌రినీ ఒక్కో రోజు భ‌క్తులు పూజిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం హ‌నుమంతున్ని భ‌క్తులు పూజిస్తారు. కొందరు ఆ రోజున ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆల‌యాల‌కు వెళ్ల‌కున్నా ఇంట్లో ఉండే పూజ చేస్తారు. ఇంకా కొంద‌రు ఆ రోజున ఉప‌వాసం ఉంటారు. నీచు, మ‌ద్యం వంటివి ముట్ట‌రు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌మ‌కు అనుకూలమైన‌ట్టుగా హ‌నుమంతున్ని పూజిస్తారు. అయితే మంగ‌ళ‌వారం రోజున కింద చెప్పిన విధంగా ఎవరైనా…

Read More

ఏమేం ఫ‌లితాలు క‌ల‌గాలంటే ఎలాంటి ఆంజ‌నేయ స్వామి ప‌టాన్ని పూజించాలో తెలుసా..?

హ‌నుమంతుడు… ఆంజ‌నేయ స్వామి… ఎలా పిలిచినా ఆ స్వామి అంటే చాలా మంది భ‌క్తుల‌కు న‌మ్మ‌కం. అన్ని ఆప‌ద‌ల నుంచి త‌మ‌ను హ‌నుమ ర‌క్షిస్తాడ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు. అందులో భాగంగానే చాలా మంది మంగ‌ళ‌వారం ఆంజ‌నేయ స్వామికి పూజ‌లు చేస్తారు. కొంద‌రైతే ఆ రోజు ఉప‌వాసం కూడా ఉంటారు. మ‌ద్యం, మాంసం ముట్ట‌రు. నిష్ట‌గా ఉంటారు. అయితే ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే భ‌క్తుల‌కు మంచి జ‌రుగుతుంద‌ని తెలుసు, కానీ… వివిధ రూపాల్లో, వివిధ సంద‌ర్భాల్లో చిత్ర ప‌టాల…

Read More

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి. దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని…

Read More

ఏసుక్రీస్తును అస‌లు ఎందుకు శిలువ వేశారు.. కార‌ణం తెలుసా..?

ఏసుక్రీస్తు క్రైస్త‌వుల‌కు ఆరాధ్య దైవం. ప్ర‌పంచానికి ఆయ‌న చ‌క్క‌ని బోధ‌న‌లు చేశారు. తోటివారిని ప్రేమించ‌మ‌న్నారు. శ‌త్రువుల‌నైనా స‌రే క్ష‌మించ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు చేసిన పాపాల నుంచి వారిని ర‌క్షిస్తాన‌న్నారు. ఆయ‌న త‌న జీవితంలో క‌ల‌లో కూడా ఎవ‌రికీ ఏ అపకార‌మూ చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నకు మ‌ర‌ణ దండ‌న విధించి శిలువ వేశారు. ఇంత‌కీ అస‌లు ఏసుక్రీస్తును ఎందుకు శిలువ వేశారు ? అంత మంచి వ్యక్తిని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింది ? ఆయ‌న ఏ నేరం చేయ‌కుండానే…

Read More

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి చ‌రిత్ర గురించి తెలుసా..? ఒక్క‌సారి ద‌ర్శిస్తే ఎలాంటి రోగ‌మైనా న‌యం కావ‌ల్సిందే..!

ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్‌ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి అటువంటి ప్రసిద్ధిచెంది… రెండు ముఖాలు కలిగిన హనుమాన్‌ దేవాలయం గురించి తెలుసుకుందాం… కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా…

Read More

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

సృష్టిలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క మ‌నిషి ఏదో ఒక స‌మ‌యంలో చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే కొంద‌రు ముందు, ఇంకొంద‌రు వెనుక అంతే. హిందూ పురాణాల ప్ర‌కారం య‌మ‌ధ‌ర్మరాజు ఆయువు ముగిసిన మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకుని పోతాడ‌ని చెబుతారు. అయితే మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకెళ్ల‌డానికి, వారు చ‌నిపోతానికి ముందే య‌ముడు కొన్ని చావు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట‌. వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో వివ‌రించే ఓ క‌థ‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి…

Read More

శివుడు భయంతో…తలదాచుకున్న పర్వతం ఎక్కుడుందో తెలుసా? అక్కడ ప్రతిదీ అద్భుతమే.!!

భ‌స్మాసురుడు.. శివుడిని త‌న‌లో క‌లుపుకోవాల‌న్న అత్యాశ‌తో ఆయ‌న కోసం వేట మొద‌లుపెడుతాడు. లోక‌క‌ళ్యాణార్థం శివుడు రాక్ష‌స రాజైన భ‌స్మాసురుడి నుంచి త‌ప్పించుకొని ఓ గుహ‌లో దాక్కుంటాడు. మ‌రీ ఇంత‌కీ ఆ గుహ‌లు ఎక్క‌డున్నాయి.. ఈ భువిపైన శివుడు ర‌హ‌స్యంగా దాక్కున్న ప్రాంతం ఎక్క‌డో తెలుసుకోవాల‌నుందా. అయితే స‌హ్యాద్రి ప‌ర్వాతాల‌కు వెళ్లాల్సిందే. క‌ర్నాట‌క లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మ‌ధ్య చుట్టు రాతి నిర్మాణాలు క‌లిగిన అత్యంత సుంద‌ర ప్రాంతం యానా. అక్క‌డికి…

Read More