ఈ క్షేత్రాన్ని ద‌ర్శించుకుంటే పాపాలు హ‌రించుకుపోతాయి.. ముక్తి ల‌భిస్తుంది..!

అష్టాదశ శక్తిపీఠాలు అంటే తెలియని భక్తులు ఉండరు. వాటిలో మూడు క్షేత్రాలు మరింత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్నవి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని. అదేవిధంగా అమ్మ శక్తిపీఠంలో రెండురూపాల్లో కన్పించే అరుదైన దృశ్యం కూడా ఒక చోట కన్పిస్తుంది ఆ వివరాలు తెలుసుకుందాం. కాశీ… వారణాసీ హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సృష్టికర్త బ్రహ్మ ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేథయాగాలను చేశాడు. ఇప్పటికీ దశాశ్వమేథఘాట్ అనే పుణ్యతీర్థాన్ని కాశీలో…

Read More

ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండే వారాలు, తిథులు ఏమిటో తెలుసా..?

ప్రతి ఒక్కరు జీవితంలో నిత్యం ఎటో అటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో వృత్తి కోసం నిత్యం అంటే ఉద్యోగం కోసం చేసే వాటికి ఎటువంటి మంచి చెడులూ చూడనక్కర్లేదు. అయితే ముఖ్యమైన పనులు, యాత్రలు చేయడానకి తప్పక మంచిచెడూ చూసుకుని పోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది. సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. విదియ,…

Read More

తిరుమ‌ల శ్రీ‌వారి హుండీ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతీది విశేషమే. అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే…

Read More

ముస్లింలు 786 సంఖ్యను ఎందుకు అంతగా ఆరాధిస్తారో తెలుసా ?

మనదేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం ఉంది. రాజ్యాంగం ప్రకారం అన్ని మతస్తులకు ప్రాథమిక హక్కులు కల్పించ బడ్డాయి. ముఖ్యంగా మన ఇండియాలో హిందువులు, ముస్లింలు అలాగే క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అయితే ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే 786 సంఖ్య గురించి అందరికీ తెలిసిందే. ముస్లింలు తమ దైవంగా భావించి అల్లాను దయగలవాడు అని కొలుస్తూ వుంటారు. ఈ నమ్మకానికి ప్రతీక మనం చెప్పుకుంటున్న ఈ 786 సంఖ్య. అబ్జాద్ అని పిలవబడే పురాతన అరబిక్…

Read More

1500 ఏళ్ల కింద‌ట నిర్మించిన ఆల‌యం ఇది.. ద‌ర్శిస్తే ఎలాంటి క‌ష్టాలు అయినా పోతాయి..!

సుబ్రమణ్య స్వామి ఆరాధన అత్యంత పవిత్రం. నాగుపాములు, కార్తీకేయ రూపం, షణ్ముఖ రూపం, వల్లీదేవసేన సహిత సుబ్రమణ్య రూపం, పుట్టలు, నాగపడిగెలు ఇలా అనేక రూపాల్లో ఆరాధించే స్వామి సుబ్రమణ్య స్వామి, ఆయన ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్ముఖారాధనలో కార్తీకేయుడు ఒకరు. అయితే ఈ స్వామిని దీపం రూపంలో ఆరాధిస్తారు కొందరు. అయితే సుబ్రమణ్యస్వామి దేవాలయాలు అంటే మనకు గుర్తుకువచ్చేది తమిళనాడు. అరుదైన మూర్తి స్వరూపంలో ఉండే సుబ్రమణ్యస్వామి గురించి తెలుసకుందాం… రామాపురం కడప జిల్లాలో ఒక చిన్న…

Read More

ఏ గ్ర‌హానికి చెందిన దోషం పోవాలంటే ఏం పూజ చేయాలి..?

ప్రతివ్యక్తికి ఏదో ఒక సమయంలో గ్రహాల అనుకూలత లేక పోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. వీటికి మన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పిన ఆయా రెమిడీలను చేసుకుంటే వాటి దోష ప్రభావం తగ్గుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యంత భక్తి, శ్రద్ధతో చేస్తే కోరుకున్న ఫలాలు కూడా లభిస్తాయన్నది పండితుల అనుభవ పూర్వక వచనం. శారీరక, మానసిక లోపాలకు శాంతిగా ఔషధులు, దానాలు, జపాలు, హోమాలు చేయడం భారతీయ సంప్రదాయంగా ఉంది. హోమంలో నవగ్రహ సమిధలు ఉపయోగించటం…

Read More

తీర‌ని కోరిక‌లు నెరవేరాలంటే ఈ క్షేత్రాన్ని ద‌ర్శించాల్సిందే..!

త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో గల వల్లభపురం గ్రామం లో వెలసిన మహిమన్మితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి…

Read More

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

సనాతన హిందూ సాంప్రదాయంలో చతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు.. అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ.. బ్రాహ్మణులు అనడం సమచితం. బ్రాహ్మణులు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండేవారు. నలుగురికి జ్ఞానామార్గం బోధించేవారు. అయితే మనం చూస్తూనే ఉంటాం.. బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అంతేకాదు.. వీరిలో చాలామంది ఉల్లిపాయను, వెల్లుల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోరు. ఇవి శరీరానికి చాలా మేలు చేసేవే అయినప్పటికీ…

Read More

దేవ‌త‌ల్లో 5 ముఖ్య‌మైన దంప‌తులు ఎవ‌రో తెలుసా..?

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నారు. వారందరిలో కొన్ని గుణాలు ఒకేలా ఉంటాయి. మన పూర్వీకులు ప్రపచంలోని దంపతులను ఐదురకాలుగా వర్గీకరించారు. వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. ఆ ఐదు రకాల జంటలే మనకు ఆదర్శం. ఆ దంపతులు ఎవరో, వారి విశేషాలు తెలుసుకుందాం… మొదటి జంట లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మీ ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే ఎంత‌టి కోపం ఉన్న‌వారు అయినా స‌రే శాంత‌మూర్తులు అవ్వాల్సిందే..!

అదిశక్తి.. పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది. అన్ని రూపాలు దాదాపుగా ఉగ్రరూపమే అనేది అందరికీ తెలిసింది. అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా.. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం….. దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు…

Read More