ఖడ్గం సినిమా కోసం చార్మినార్ వీధుల్లో యాక్టర్ షఫీ ఎలాంటి పనులు చేశాడంటే ?

టాలీవుడ్ లో చాలామంది గొప్పదర్శకులు ఉన్నారు. వాళ్లలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. మురారి లాంటి ఫ్యామిలీ మూవీ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖడ్గం. ఎన్నో వివాదాలు, సెన్సార్ కట్స్ తో వార్తల్లో నిలిచి దేశభక్తిని చాటిన ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్లో తప్పకుండా ప్రసారం అయ్యే సినిమా ఏదైనా ఉందంటే అది ఖడ్గం మాత్రమే. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. … Read more

మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో ఉన్న పనిమిపిషిని ఎందుకు బ్రతిమిలాడుకున్నారు ? ఆ కథ ఏంటి ?

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాలతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమా చాలా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. కేవలం నాలుగు రోజులలోనే వందకోట్ల క్లబ్ లో చేరిపోయింది … Read more

బాలయ్య బాబుకి, విజయశాంతి భర్తకి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంత మందికి తెలుసు ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. అయితే, విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా … Read more

ఆస్ట్రేలియా సైంటిస్టులు క్యాన్స‌ర్ వ్యాధికి మందును క‌నిపెట్టేసిన‌ట్లేనా..?

క్యాన్స‌ర్‌. ఇదో మ‌హ‌మ్మారి. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప్ర‌జ‌లు దీని బారిన ప‌డి మృతి చెందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్స‌ర్ వ‌ల్ల దాదాపుగా 7.60 కోట్ల మంది ఏటా మృత్యువాత ప‌డుతున్నారు. అందులో 30 నుంచి 69 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న వారే అధికంగా ఉన్నారు. ఇది మేం చెబుతోంది కాదు. క్యాన్స‌ర్ ప‌ట్ల పోరాటం చేస్తున్న ప‌లు సంస్థ‌లు వెల్ల‌డిస్తున్న నిజాలు. ఆరంభంలో ఉండ‌గానే క్యాన్స‌ర్‌ను గుర్తిస్తే చికిత్స చేయ‌గ‌ల‌మ‌ని, అదే వ్యాధి ముదిరితే … Read more

క్యాబ్ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయి రాసిన లేఖ.. చ‌దివితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి..

ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లి తిరిగివస్తున్నాను…. చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాబట్టి…డ్యూటీ ముగిసేవరకు టైమ్ రాత్రి 10 దాటింది. అటుగా వెళ్తున్న క్యాబ్ ను ఆపి, ఎక్కాను…చినుకులు పడి ఉండడంతో… కార్ చాలా స్లోగా వెళుతుంది…. మేడమ్ వెథర్ చాలా కూల్ గా ఉంది ఓ కాఫీ తాగుతా? పక్కనే ఫేమస్ టీ స్టాల్ ఉంది అక్కడ ఆగుతా అన్నాడు డ్రైవర్. ఓకే అన్నాను నేను. కార్ రూట్ మారి, చిమ్మచీకటిగా ఉన్న ప్రదేశంలో ఆగింది.! … Read more

అత్తారింటికి దారేది ఫేమ్ నదియా కూతుర్లు హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోరు…అందంలో తల్లిపోలికే..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర పోషించిన నదియా..అత్తగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది..వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది..మళయాలంలో మోహన్ లాల్ సరసన నటించిన తొలిసినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.తమిళం,మళయాలం లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బొలే అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయింది..మళ్లీ తమిళ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి … Read more

కృత్రిమంగా మగ్గబెట్టిన మామిడి పండుని గుర్తించడం ఎలా?

సహజంగా మగ్గిన పండ్లకు రంగు కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల పసుపు రంగులో వుంటుంది, పండు అంతా ఒకే రంగులో వుండదు. కృత్రిమంగా మగ్గించిన పండ్లకు రంగు ఒకేలా వుండి బాగా బ్రైట్ గా నిగనిగలాడుతూ ఉంటుంది. సహజంగా మగ్గిన మామిడి పండ్లకు ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. కృత్రిమంగా మగ్గించిన వాటిలో మామిడి వాసన చాలా తక్కువగా లేదా అసహజంగా ఉంటుంది. సహజంగా మగ్గిన మామిడి పండ్ల తొడుగు సన్నగా, బాగా ఎండినట్టుగా, తడి … Read more

బస్ స్టాప్ సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఆమె అక్క కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్..!

మాములుగా ఈ మధ్య తెలుగు హీరోయిన్‌లు తెరపై కనిపించడమే గగనమైపోయింది. ఎప్పుడో ఒకరు.. లైమ్‌లోకి వస్తున్నారు గానీ, వాళ్లకు కూడా పెద్దగా ఆఫర్‌లు రావడం లేదు. అలా గంపెడంత టాలెంట్ ఉండి కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది శ్రీదివ్య. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య హీరోయిన్‌గా మంచి మంచి సినిమాలు చేసింది. హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే.. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా పని చేసిన … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు చికెన్‌, మ‌ట‌న్ తిన‌వ‌చ్చా..?

చికెన్, మటన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండి కండరాల నిర్మాణానికి, శరీర కణాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ మాంసాహారాల్లో విటమిన్ బి12, జింక్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఎక్కువ కొవ్వు తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు పెరగడం షుగర్‌ను నియంత్రించడం కష్టతరం చేస్తుంది. చికెన్, మటన్‌లో ప్రోటీన్ ఎక్కువ. ఇది శరీరానికి చాలా అవసరం. కానీ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలపై భారం పడుతుంది. చికెన్, మటన్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా … Read more

ప‌న‌స పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..!

మనం ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల పండ్లను ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటాము. అలా తినేటటువంటి పండ్లలో పనసపండు కూడా ఒకటి. ఈ పనస పండు తినడం వల్ల మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇక ఈ పనస పండులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో మానసిక ఉల్లాసం పెరిగి అలసట తగ్గిపోతుంది. ఇక అంతే కాకుండా చర్మ సౌందర్యం తో పాటు ఆరోగ్యవంతంగా ఉండేలా సహకరిస్తుంది. అయితే వీటిని … Read more